Hilarious Family Entertainer Purushaha Releasing Worldwide On My 22nd With High Expectations

Hilarious Family Entertainer Purushaha Releasing Worldwide On My 22nd With High Expectations

Presented by Saraswati Battula and produced by Battula Koteswara Rao under the Kalyan Productions banner, Purushaha is shaping up to be a hilarious family entertainer with strong commercial appeal. The film introduces Pavan Kalyan Battula as the lead hero, while director Veeru Vulavala helms the project with a perfect blend of humor, emotions, and engaging storytelling aimed at audiences of all age groups. The ensemble cast includes Saptagiri, Vennela Kishore, Kasireddy Rajkumar, Rayancha Kokkura, Vishika, Hasini Sudheer, and Ananth Sriram in pivotal roles. After initially announcing the film for a…

సమ్మర్ కానుకగా మే 22న విడుదల కాబోతోన్న ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’

Hilarious Family Entertainer Purushaha Releasing Worldwide On My 22nd With High Expectations

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మే 22న సమ్మర్ కానుకగా ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఇక మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు…

MS Raju’s Wondrous Mystic Thriller Agadha Teaser Hits Bulls eye

MS Raju’s Wondrous Mystic Thriller Agadha Teaser Hits Bulls eye

The Telugu film industry’s appetite for supernatural thrillers shows no signs of fading, and Agadha arrives as a promising new addition to the genre. The teaser for the film was released recently and made an immediate impression with its rich visual identity and atmosphere dense with mystery. Iconic legendary filmmaker MS Raju directs the project, a name synonymous with celebrated Telugu films such as Varsham, Okkadu, Devi, Manasantha Nuvve and Nuvvosthanante Nenoddantana. His presence behind the camera naturally elevates expectations around the film’s narrative ambition. The teaser establishes its intentions…

‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..

The teaser of M.S. Raju's 'Agadha' is out.

* ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది “ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి” అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో ‘అగధ’ టీజర్ మొదలవుతుంది. మొత్తం ఈ టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు. ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా, అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది. ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు,…

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: “M4M” మూవీ హీరోయిన్ జో శర్మతో ఇంటర్వ్యూ

My goal is to be seen as a 'beauty with brains': Interview with "M4M" movie heroine Zoe Sharma

▪️ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” హైలైట్స్ చెప్పిన హీరోయిన్ ▪️ ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు ▪️ మే 8న “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” విడుదల ▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన “M4M” మూవీ ▪️ సినిమాలో విల‌న్ ఎవ‌రో చెబితే రూ. ల‌క్ష ప్రైజ్ మ‌నీ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల…

తేజేష్ రాజన్ హీరోగా ‘అమరం’ మూవీ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

Tejesh Rajan's 'Amaram' movie intense action packed teaser released

తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం అమరం, తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ ట్రైబల్ స్మగ్లర్‌, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది.వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ప్రత్యేక యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాంబేకు చెందిన మార్షల్…

నితిన్ చిత్రం ప్రారంభం

Nithiin's film launch

ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.  ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర…

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం : నిర్మాత ఆర్.బి చౌదరి మృతి

A great tragedy in the film industry: Producer R.B. Chowdhury passes away

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి మరణించారు. మంగళవారం ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది. ఆర్. బి. చౌదరి పూర్తిపేరు.. రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో ఆర్.బి.చౌదరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో పలు సినిమాలు చేశాక.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 99 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100వ సినిమాగా ‘మకుటం’ తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది. ముఖ్యంగా తెలుగులో…

M4M Movie Trailer Review : ది న్యూ ట్రెండ్ సెట్టర్

M4M Movie Trailer Review: The New Trend Setter

* కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కొక్క‌రికి లక్ష రూపాయలు బహుమతి ‘వాడు సామాన్యుడు కాదు.. కేర్ ఫుల్…’అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ‘ఎం4ఎం’ (మోటీవ్ ఫర్ మర్డర్) మూవీ ట్రైలర్ ఇండస్ట్రీలో ది న్యూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల…

స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి : లగడపాటి రాజగోపాల్, ప్రముఖ సినీనటి సన

Economic development through self-employment: Lagadapati Rajagopal, famous film actress Sana

నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మొయినాబాద్ : స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఆరోగ్యంతో పాటు అన్ని రంగాలలో నిరుద్యోగ యువత ముందుకెళ్లాలని లగడపాటి రాజగోపాల్. ప్రముఖ సినీనటి సన లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల లగడపాటి రాజగోపాల్ రెడ్డి సతీమణి జానకి నిర్మించిన తమర కన్వెన్షన్ హాలును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి నిర్వహించారు కన్వెన్షన్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్న వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లగడపాటి రాజగోపాల్ జానకి తో పాటు సినీ యాక్టర్ సనా గజల్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ…