‘దూరదర్శని’ చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది : హీరో సువిక్షిత్‌

“Audiences who watch ‘Doordarshini’ will feel like they’ve gone back to their hometowns”: Hero Suvikshit

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం హీరో సువిక్షిత్‌ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలివి. నేపథ్యం ఏమిటి? కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలంటే పాషన్‌.. సినిమాలను చూసి ఇన్‌స్పయిర్‌ అయ్యే వాడిని. అనుకోకుండా ఈ ‘దూరదర్శని’ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు మంచి కథలతో సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమాలోకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది?…

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: “M4M” మూవీ హీరోయిన్ జో శర్మతో ఇంటర్వ్యూ

My goal is to be seen as a 'beauty with brains': Interview with "M4M" movie heroine Zoe Sharma

▪️ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” హైలైట్స్ చెప్పిన హీరోయిన్ ▪️ ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు ▪️ మే 8న “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” విడుదల ▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన “M4M” మూవీ ▪️ సినిమాలో విల‌న్ ఎవ‌రో చెబితే రూ. ల‌క్ష ప్రైజ్ మ‌నీ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల…

‘జెట్లీ’ హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్ ఉన్న మంచి ఎంటర్‌టైనర్ : డైరెక్టర్ రితేష్ రానా

'Jaitley' is a good entertainer with humor, suspense, and thrill: Director Ritesh Rana

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘జెట్లీ’ జర్నీ ఎప్పుడు మొదలైంది? -2020లో కోవిడ్ సమయంలో జయేంద్ర అనే రచయితతో కలిసి ఈ కథను డెవలప్ చేశాను. అప్పటి నుంచే ఈ సినిమా…

జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ…కథ నచ్చితేనే చేస్తా

JD Chakravarthy interview...I'll do it only if I like the story

*’గాయపడ్డ సింహం’లో చేసిన ధర్మా క్యారెక్టర్ నటుడిగా ఆనందాన్ని ఇచ్చింది డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తితో ఇంటర్వ్యూ.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… * ‘గాయపడ్డ సింహం’లో ధర్మా పాత్ర చేయడానికి ఆకర్షించిన అంశం…

హీరోయిన్ కృతి శెట్టి ఇంటర్వ్యూ : ఆ ప్రేమకథలు నా ఫేవరెట్…

Heroine Kriti Shetty Interview: Those love stories are my favorite...

* ‘ఉప్పెన’ తర్వాత చేసిన ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. విగ్నేష్ శివన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? -‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్…

‘బైకర్’లో నా క్యారెక్టర్ కెరీర్ లో కొత్తగా ఉంటుంది : హీరో రాజశేఖర్

My character in 'Biker' will be something new in my career: Hero Rajasekhar

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బైకర్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కదా.. మీరు హీరోగా నటించిన సినిమా వస్తున్నప్పుడు ఉన్నంత టెన్షన్ ఉందా లేదా రిలాక్స్డ్ గా ఉన్నారా…

స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్ చేయాలని ఉంది : హీరోయిన్‌ లయ ఇంటర్వ్యూ..

I want to do strong characters: Heroine Laya's interview..

* ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది.  తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో  శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ లయ…

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను.. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కు వచ్చి చూసేలా మా సినిమా ఉంటుంది.. దర్శక, నిర్మాత యాక్షన్ కింగ్ అర్జున్

I made Seetha Payanam for audiences of all sections. It’s a film families can watch together in theatres” – Director & Producer Action King Arjun

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర లో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం.. ‘సీతా పయనం’ని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తుండటానికి గల కారణం ఏంటి? నేను ఇంతకు ముందు ప్రతీ సినిమాని రెండు, మూడు భాషల్లోనే చేశాను. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేట్ అవుతుంది. ఇదొక ఫీల్…

I made Seetha Payanam for audiences of all sections. It’s a film families can watch together in theatres” – Director & Producer Action King Arjun

I made Seetha Payanam for audiences of all sections. It’s a film families can watch together in theatres” – Director & Producer Action King Arjun

Pawan Kalyan Told Me, We are here for you: Arjun Seetha Payanam, directed by Action King Arjun and starring Niranjan and Aishwarya Arjun as the lead pair, is produced under the Shri Ram Films International banner. With this film, Aishwarya Arjun makes her debut as a heroine. Action Prince Dhruva Sarja also plays a key role. The film releases on February 14. As part of the promotions, Arjun Sarja interacted with the media. What was the strategy behind releasing Seetha Payanam across four languages? Earlier, I used to make films…