తన 86వ పుట్టినరోజు సందర్భంగా “పద్మశ్రీ” పురస్కారాన్ని పొందడం తనకు అనిర్వచనీయమైన ఆనందానుభూతినిచ్చిందని ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మురళీమోహన్ ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ…. తనను పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం విశేషంగా పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని మురళీమోహన్ నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో… ఫిలింక్రిటిక్స్ గౌరవాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ… సౌమ్యుడు అజాత శత్రువు ఎవ్వరికి అండనివారు ఐన మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చింది. ఇది ఆయనకు ఎప్పుడో…
Category: Entertainment
Nara Lokesh Claps, Tejasini Directs- God Of Masses Nandamuri Blakrishna, Sensational Maker Koratala Siva, Sudhakar Cherukuri, Sudhakar Mikkilineni, SLV Cinemas, Yuvasudha Arts’ #NBK112 Launched Majestically
The much-awaited collaboration between God Of Masses Nandamuri Balakrishna and sensational maker Koratala Siva has generated immense curiosity ever since its announcement. Backed jointly by producers Sudhakar Cherukuri and Sudhakar Mikkilineni under the banners of SLV Cinemas and Yuvasudha Arts, the film has been officially launched majestically today with a traditional pooja ceremony held at Amaravati. The launch ceremony was attended by Andhra Pradesh Ministers Nara Lokesh and Kandula Durgesh as chief guests. Prominent personalities Suresh Babu, Gopichand Malineni, Venkata Satish Kilaru, and Sahu Garapati also graced the occasion and…
కొరటాల శివ దర్శకత్వలో ‘ఎన్.బి.కె 112’ ప్రారంభం
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎల్.వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, నారా లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభోత్సవానికి సంబంధించిన మొదటి…
అర్ధనారీశ్వర తత్వం.. సమాజానికి గొప్ప ఆదర్శం
– ఘనంగా ముగిసిన జాతీయ నృత్యోత్సవాలు శివ పార్వతుల సాంగత్యం, విడదీయలేని బంధం ఈ సృష్టికి ఆదర్శం స్ఫూర్తిదాయకం అంటూ బెంగళూరు జంట కళాకారులు నిధగా కరుణాద్, రచనా కరణిక్ ప్రదర్శించిన “ఏకత్వం” అర్ధనా రీశ్వర తత్వానికి నిలువుటద్దం పట్టింది. లక్నో ఘరానా కథక్ నృత్య శైలిలో మురిపించి మైమరపించే మెరుపు కదలికలతో లయ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులుగా జరుగుతున్న అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలు బుధవారం ఘనంగా ముగిసాయి. కథక్, భరత నాట్యం, కూచిపూడి నృత్య శైలులలో ఉత్కృష్ట అర్ధనారీశ్వర తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. బెంగళూరులో కరుణాద్ గురుకుల నృత్యాలయం నిర్వహిస్తున్న కళాకారుల జంట నిధగా, రచన కలసి కథక్ లోని తాల్ లయ సౌందర్యంతో కాశ్మిక్ రిథమ్ మొత్తం సృష్టిని నియంత్రిస్తుందని చాటిచెప్పారు. శివుడిలో అర్ధభాగమైన…
రజనీకాంత్ – కమల్ హాసన్ ‘ధర్మన్’ ప్రారంభం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బుధవారం ప్రారంభించింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను ఈ రోజు ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ ట్యాగ్లైన్తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆపరేషన్ థియేటర్లో నిలబడి ఉన్న రజనీకాంత్, ఆపరేషన్ డ్రస్తో పాటు డార్క్ గ్లాసెస్ ధరించి కనిపించారు. చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు…
aha OTT Hosts Grand Curtain-Raiser Event for ‘Top Telugu Influencer’
aha OTT, known for consistently engaging audiences with fresh and innovative content, is bringing yet another unique show titled Top Telugu Influencer. The program will feature Manchu Lakshmi, Viva Harsha, and Rashmi as judges. The contestants competing for the Top Telugu Influencer title include the Grandpa Kitchen team, Sindhu, Diana Wonder Woman, Amrutha Fashionista, Ravi Yolo Guy, Anirudh and Praveena, The Dabidi Dibidi Couple, Gautham Uttarandhra Merupu, and Akhil Jackson. The grand curtain-raiser event for Top Telugu Influencer was held today in Hyderabad. Speaking at the event, aha Content Head…
ఘనంగా ఆహా ఓటీటీ ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ షో కర్టెన్ రైజర్ ఈవెంట్
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆహా కంటెంట్ హెడ్ కవిత…
చరణ్ ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : చిరంజీవి
* పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను * పెద్ది చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – ‘పెద్ది’ మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్ లో మెగాస్టార్ * పెద్ది విజయం నా జీవితాన్ని మార్చేసింది. * పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది. విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది. * ఇప్పుడు అందరికీ పెద్ది పేరే గుర్తుంది. * పెద్ది ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు…
ఆధ్యాత్మిక వైభవం.. అర్ధనారీశ్వర దివ్య నృత్యోత్సవం
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరుగుతున్న అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. శివపార్వతుల ఆనంద తాండవం ఆధ్యాత్మికత భావం దివ్యత్వాన్ని పెంపొందిస్తోంది. రెండవ రోజు నృత్యోత్సవాల్లో మంగళవారం ముంబయి కళాకారులు పవిత్ర భట్, అపర్ణ శాస్త్రి కలసి ఏక ద్వయం ప్రదర్శించి మైమరపించారు. ఆదిశంకరాచార్య అర్ధనారీశ్వర స్తోత్రం, నటరాజ స్వామి కుంచిత పాదం అంశాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శివుడి ఆధ్యాత్మిక ప్రయాణం, విశ్వ నృత్య వైభవాన్ని ముంబయి కళాకారులు ప్రదర్శించి మంత్రముగ్దలను చేశారు. అనంతరం బెంగళూరు భరతనాట్యం కళాకారుడు డాక్టర్ వసంత్ కిరణ్ ప్రదర్శించిన సభాపతి అలరించింది. గోపాలకృష్ణ భారతి స్వర కల్పన చేసిన పదాన్ని వసంత్ కిరణ్ స్వయంగా పాడి ఆడి తమిళ చరిత్రకారుడు నందనార్ నటరాజ స్వామిలో కలసిపోయి నయనార్ గా ఎదిగిన క్రమాన్ని అద్భుతంగా…
Spiritual glory Ardhanariswara Divine Dance Festival
The Ardhanariswaram National Dance Festival being held at Rabindra Bharathi under the auspices of Telangana Sangeet Natak Academy is getting a great response. Shiva Parvati’s Ananda Thandavam Spirituality is enhancing the sense of divinity. Mumbai artistes Sri Pavitra Bhatt and Smt Aparna Shastri performed a duet performance on the second day of the dance festival on Tuesday. Adisankaracharya Ardhanarishwara Stotram, Nataraja Swami Kunchita Padam was impressively presented. The spiritual journey of Lord Shiva and the glory of cosmic dance were performed by Mumbai artistes and mesmerized. After that, Bangalore Bharatanatyam…
