గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్

Grand “RK Deeksha” Songs & Teaser Launch Event Held – Movie Releasing on June 12th

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకనిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ – “డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ఎంతో…

Grand “RK Deeksha” Songs & Teaser Launch Event Held – Movie Releasing on June 12th

Grand “RK Deeksha” Songs & Teaser Launch Event Held – Movie Releasing on June 12th

“RK Deeksha,” produced and directed by Dr. Prathani Ramakrishna Goud under the banners of RK Films and Sigdha Creations, is gearing up for a grand theatrical release on June 12th. Presented by D.S. Reddy, the film stars Dhee and Jodi fame Aksa Khan and Alekhya Reddy as the female leads, while Kiran plays the hero. Tulasi, Anusha, Keerthana, Pravallika, Rohit Sharma and others appear in key roles. On the occasion of director-producer Dr. Prathani Ramakrishna Goud’s birthday, the film’s songs and teaser launch event was organized grandly on Monday evening…

చిన్న హీరో – పెద్ద సహాయం : నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

Small hero – big help: Actor Sanjosh praised for his service activities

BEWARS, SODHARA సినిమాలతో గుర్తింపు పొందిన యువ నటుడు Sanjosh తన SANJOSH FOUNDATION ఆధ్వర్యంలో 18-05-2026న ఏటూరునాగారంలో ఘనంగా స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా మరియు గిరిజన ప్రాంతాలకు చెందిన 10వ తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన 118 మంది గిరిజన మరియు దిగువ మధ్యతరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు Sampoornesh Babu ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమానికి ASP మనన్ భట్ IPS, పూజారి నాగేశ్వరరావు, DEO సిద్ధార్థ్ రెడ్డి, MEO…