W/O అనిర్వేశ్ ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శివాజీ

Hero Sivaji Launched W/O Anirvesh Trailer

రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా W/O ఆనిర్వేశ్గం గా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరో శివాజీ ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ను బట్టి చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కామెడీకి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ లో ఈ చిత్రం ఉన్నట్టు ట్రైలర్ ద్వారా అనిపిస్తుందని కచ్చితంగా మంచి హిట్ అవుతుందని దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు హీరో శివాజీ. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది మార్చి ఏడో తారీఖున చిత్రం రిలీజ్ కి సిద్ధమైందని అన్నారు.…

Hero Shivaji Launches W/O Anirvesh Trailer

Hero Shivaji Launches W/O Anirvesh Trailer

The movie W/O Anirvesh, starring Ram Prasad, Gemini Suresh, Kiriti, Sai Prasanna, Sai Kiran, and Nazia Khan, is directed by Ganga Saptashikhara. In this film, Jabardasth Ram Prasad plays a lead role, and it is produced under the Gajendra Productions banner by Venkateshwarulu, Mahendra Gajendra, and Sri Shyam Gajendra. Popular hero Shivaji launched the trailer of the film. Based on the trailer, it appears that Ram Prasad has played a unique role in this suspense thriller, different from his usual comedy performances. Shivaji praised the film, expressing confidence that it…

తెలుగు సినిమారంగంలో కృష్ణవేణిగారిది ఓ సువర్ణాధ్యాయం : వెంకయ్యనాయుడు

Krishnavenigari is a golden lesson in Telugu cinema: Venkaiah Naidu

చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపద్య గాయనిగా శోభనచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణిగారికి తెలుగు సినిమారంగంలో ఓ సువర్ణ అధ్యాయం, మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకొని తెలుగు సినిమారంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటీమణి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీమతి కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్, ఫిలింనగర్ లో ఆదివారం రోజు జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆ నాటి నటీమణులందూ ప్రతిభావంతులేనని, నటనతో పోటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని కృష్ణవేణి గారు విలక్షణమైన నటి అని అన్నారు. 1949లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిదేనని, అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుఱ్ఱంతో స్టార్ స్టేటస్ కూడా మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల వల్లనే…

స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ no1.

Swayamswayambhu Lakshmi Narasimha Swamy Temple has a grand opening of Sonudi Film Factory production no1. Sonudi Film Factory production no1 which had a grand opening at Bhu Lakshmi Narasimha Swamy Temple.

సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీన్ మేడారం,తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య లకు స్క్రిప్ట్ ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమా ఓపెనింగ్ తర్వాత విలేకరుల సమావేశంలో నిర్మాత ఆర్ యు రెడ్డి మాట్లాడుతూ- మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకులతో మంచి కథతో సినిమా షూటింగ్ ను మార్చి 6 నుండి తొలి షెడ్యూల్ ను ఊటి లో ప్రారంభింస్తున్నాం. తొలి షెడ్యూల్ తర్వాత రెండో షెడ్యూల్…

Grand opening of Sonudi Film Factory Production No. 1 at Swayambhu Lakshmi Narasimha Swamy Temple

Grand opening of Sonudi Film Factory Production No. 1 at Swayambhu Lakshmi Narasimha Swamy Temple

Sonudi Film Factory today launched a new film starring Ashish Gandhi and Manasa Radhakrishnan as the lead pair. It was launched in a grand ceremony. Renowned music director R.P. Patnaiak clapped the board, and the first shot was filmed on the images of Gods. Director Veera Shankar, producer Naveen Yerneni, Tanikella Bharani, and scriptwriters Kitti Kiran and Lakshmi Chaitanya presented the script formally. Producer Prasanna Kumar T and Vamsi switched on the camera. Speaking on the occasion, producer R.U. Reddy stated, “We are beginning the first schedule of this film…

Gear Up For the Massive Dual Premiere of Blockbuster Comedy Drama “Sankranthiki Vasthunnam” on ZEE5 and Zee Telugu on 1st March

Gear Up For the Massive Dual Premiere of Blockbuster Comedy Drama "Sankranthiki Vasthunnam" on ZEE5 and Zee Telugu on 1st March

One of the biggest successes in the history of Telugu cinema, “Sankranthiki Vasthunnam”, is gearing up for its OTT and satellite premiere after having a sensational run in theatres. The film will have a unique dual premiere on Zee Telugu and ZEE5 on March 1st (Saturday) at 6 PM. Apart from the original language, Telugu, Sankranthiki Vasthunnam will be available in Hindi, Tamil, Kannada, and Malayalam on ZEE5. Directed by Anil Ravipudi, Sankranthiki Vasthunnam features Victory Venkatesh, Aishwarya Rajesh, and Meenakshi Chowdary in lead roles, along with Upendra Limaye, VTV…

ZEE5, ZEE తెలుగులో మార్చి 1న ప్రీమియర్‌గా రాబోతోన్న అనిల్ రావిపూడి, వెంకటేష్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’

Anil Ravipudi and Venkatesh's recent blockbuster 'Sankranti Aaynaam' will premiere on ZEE5, ZEE Telugu on March 1.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబోతూన్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని ZEE తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా ZEE5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ ..‘ZEE5, ZEE తెలుగు రెండింటిలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను మా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల కంటెంట్‌ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాం. మా ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్త కంటెంట్‌ను ఆదరిస్తుంటారు. ఈ చిత్రం…

‘Guard’ Movie Review : ‘గార్డ్’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్!

'Guard' Movie Review : An impressive horror thriller.

అను ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్‌. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన ఈ ‘గార్డ్’ సినిమా నేడు (ఫిబ్రవరి 28, 2025) విడుదల అయింది. ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం… కథ: ఈ చిత్రానికి సంబంధించిన కథంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్ (విరాజ్ రెడ్డి) సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్ (మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అనుకోకుండా సామ్ అక్కడ ఎవ్వరూ…

రేపు ఎల్ బి స్టేడియంలో సంగీత నాటక అకాడమీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు

Sangeet Natak Akademi Bhakta Ramdas Jayanti celebrations at LB Stadium tomorrow

తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకు పోతున్నట్లుగానే ఆథ్యాత్మిక తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సుప్రసిద్ధ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డా. అలేఖ్య పుంజాల తెలిపారు. శుక్రవారం కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు వెల్లడించారు. మార్చి 2వ తేదీ హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని డా. అలేఖ్య పుంజాల వెల్లడించారు. ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్ లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల…

Sabdham Movie Review In Telugu : ‘శబ్దం’ మూవీ రివ్యూ : ఫర్వాలేదనిపించే హారర్ రివేంజ్ డ్రామా!

Sabdham Movie Review In Telugu :

దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘శబ్దం’. ఈ చిత్రం నేడు (28, ఫిబ్రవరి -2025) విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : వరుసగా హోలీ ఏంజెల్ కళాశాలలో విద్యార్థులు చనిపోతూ ఉంటారు. ఆ చావులతో కాలేజీలో దెయ్యాలు ఉన్నాయనే రూమర్ జోరుగా వినిపిస్తుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ కేసుని డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)ని పిలుస్తారు. అతడు వ్యోమా కాలేజీలో అడుగు పెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) అసలు ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి లేవనే థీసిస్ చేస్తూ ఉంటుంది. కానీ, అవంతిక ప్రవర్తనలో తేడాను వ్యోమ కనిపెడతాడు. ఈ క్రమంలో జరిగిన…