డేటింగ్ రూమర్ తో వార్తల్లోకెక్కిన ముద్దుగుమ్మ!?

deting rumourtho vaarthallokekkina muddhugumma

అంజలికి టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ క్రేజ్ ఉండేది. కానీ కెరీర్ పరంగా తీసుకున్న రాంగ్ డెసిషన్ కారణంగా ఆమె క్రేజ్ పాతాళానికి పడిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడామెకు సినిమా అవకాశం రావడమే ఎక్కువ అన్నట్టు తయారైంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఆ హీరోయిన్ ఈ మధ్య కాస్త స్లిమ్ అయింది కూడా. అయినా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో డేటింగ్ రూమర్ తో వార్తల్లోకెక్కింది ఆ ముద్దుగుమ్మ. కోలీవుడ్ కు చెందిన ఓ వ్యక్తితో ప్రస్తుతం ఈ హీరోయిన్ డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు వస్తున్నాయి. ఆ వ్యక్తి కోలీవుడ్ స్మాల్ హీరో అని కొందరు అంటుంటే.. దర్శకుడని మరికొందరు వాదించుకుంటున్నారు. అయితే అమ్మడు లవ్ లో ఉన్నది మాత్రం పక్కా అంటున్నారంతా. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా డేటింగ్ వ్యవహారం…

గ్లామర్ డోస్ రెండింతలు పెంచేస్తానంటోంది!?

glamour dose penchesthanantondhi anu emmanial

అందాలతార అను ఇమ్మాన్యుయేల్ కు టాలీవుడ్ లో కాలం కలిసిరాలేదు. బిగ్ స్టార్లతో కలిసి సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో చాలా గ్యాప్ తరువాత రాబోతున్న చిత్రం “డి&డి (డబుల్ డోస్)”. “ఢీ” సినిమాకి సీక్వెల్ ఇది. డబుల్ డోస్ అంటే వినోదంలో. అలాగే, గ్లామర్ డోస్ కూడా రెండింతలు ఉంటుంది. “డి&డి” లో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకుంటున్నారట. మంచు విష్ణు, అను ఇమ్మాన్యుయేల్ ది ఫ్రెష్ కాంబినేషన్. అటు విష్ణు-ప్రగ్యా మాత్రం గతంలో ఓ సినిమా చేశారు. అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అను, ప్రగ్య ఇద్దరూ అందాలు బాగానే ఆరబోస్తారని ఇండస్ట్రీ చెబుతోంది. ఇండస్ట్రీయే…

పాన్ ఇండియా మార్కెట్ పై రష్మిక దృష్టి!?

pan india market pai rashmika drusti

రష్మిక “బాలీవుడ్ కి సూట్” అయ్యే భామ కాదనే ఇంప్రెషన్ ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా ఇదేమాట. రష్మిక బాలీవుడ్ బాట పట్టడం ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సర్ప్రైజ్. ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రష్మిక బాలీవుడ్ ఆలోచనలు లేవని చెప్పింది. మరి సడెన్ గా ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమా ఎలా ఒప్పుకొంది? అని అంటున్నారంతా! సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి అట. దాంతో పలువురు హీరోయిన్ల పేర్లని షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు… రష్మిక బెస్ట్ ఛాయస్ అని ఆ సినిమా డైరెక్టర్ కి అందరూ చెప్పారట. “సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసిన తర్వాత దర్శకుడు కూడా రష్మిక కరెక్ట్ గా ఉంటుంది అని భావించాడట. రష్మిక…

ఇక ఆగలేను.. ఇంకా చూపిచ్చేస్తానంటోంది నందినీరాయ్!?

hot hot nandhinirai looks

అందాలు ఎంతగా విరజిమ్మినా.. చూపించాల్సిందంతా చూపించినా ఏ మాత్రం లాభం లేకుండా పోతోంది అంటోంది బ్యూటీ నందినీ రాయ్. వెండితెరపై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోదాంమనుకుంది. ఎన్నో ఆశలతో అడుగులు ముందుకేసింది. తిరగరాని చోటుకు తిరిగింది. అందర్నీ ఆకర్షించింది. అయినా కానీ కెరీర్ పరంగా తీసుకున్న రాంగ్ డెసిషన్సు కారణంగా హీరోయిన్ గా క్లిక్ అవ్వలేకపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నందినీ రాయ్ ఆమధ్య చెప్పుకొచ్చింది. అదే టైమ్ లో డీప్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, మళ్లీ కోలుకొని ఇప్పుడిలా ఉన్నానని చెబుతోంది. అయితే ఆమె చేస్తున్న కొత్త ప్రయత్నాలు కూడా బొత్తిగా కలిసిరావడం లేదట. తన విషయంలోనే ఎందుకిలా జరుగుతుందని తెగ మదనపడిపోతోందిట. నలుగుర్ని ఆకర్షించేందుకు నందినీరాయ్ అందాల ఆరబోతనే నమ్ముకుంది. మంచి పాత్రలు దొరకనప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు. నందినీరాయ్ కూడా అదే…

ఆహా..’జ‌బ‌ర్ధ‌స్త్’ అనసూయ జోరు!

aha..Anasuya baradwaj joru..

‘జ‌బ‌ర్ధ‌స్త్’ బ్యూటీ అన‌సూయ జోరు అంతా ఇంతా లేదు. ఎక్కడ చూసినా జ‌బ‌ర్ధ‌స్త్ గా అనసూయ ముచ్చట్లే! ఓ వైపు బుల్లితెర‌పై తన హొయలతో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు వెండితెర‌పై త‌నకంటూ ఓ స్టాటజీని ఏర్పాటు చేసుకొని తన స‌త్తా చూపిస్తుంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తూనే మరోవైపు సహాయ పాత్రల్ని కూడా చేస్తుంది. అయితే.. తాజాగా అన‌సూయ తన జోరును తెలుగు, త‌మిళంలోనే కాదు మ‌ల‌యాళంలోను కొనసాగించడానికి, తనకు నచ్చిన రీతిలో సంద‌డి చేయడానికి సిద్దమవుతోందిట. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చూపిన అభినయం ఆమె సిల్వర్ స్క్రీన్ కెరీర్‌కి బాగా ప్లస్ అయింది. ప్ర‌స్తుతం మంచి అవకాశాలనుఅందుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్న‌ ఈ అమ్మడు ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’చిత్రంలో నటిస్తోంది. అనసూయ ఇటీవ‌ల సునీల్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని కూడా…

హాట్ ఫొటోలతో ఇస్మార్ట్ పోరి మతిపోగోడుతోంది!?

esmart pori nabhanatesh hot hot looks

రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన న‌భా న‌టేష్ ఈ చిత్రంలో మాస్ లుక్‌తోనే కాదు త‌న బాడీ లాంగ్వేజ్‌తోనూ యువ‌త హృదయాలను కొల్లగొట్టింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అటు రామ్ కు, ఇటు పూరీ జ‌గ‌న్నాథ్ కే కాదు.. ఈ ఇస్మార్ట్ పోరీ న‌భా న‌టేష్ కు కూడా కలిసొచ్చింది. న‌భా ప‌ర్‌ఫార్మెన్సు మంచి మార్కులే పడ్డాయి. ఆమె నటనకు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్దుల‌య్యారు. తాజాగా ‘అల్లుడు అదుర్సు’ అనే చిత్రంలో న‌టించిన న‌భా ఈ సినిమాతోను ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందించ‌నుంద‌ని అంటున్నారు. అయితే రెగ్యుల‌ర్‌గా ఫొటో షూట్ లతో పిచ్చెక్కించే న‌భా తాజాగా ఎరుపు రంగు డ్రెస్‌లో హోయ‌లు పోతూ నెటిజ‌నుల మతిపోగోడుతుందట. ఆమె ఫొటోలతో పిచ్చెక్కించింది. ప్ర‌స్తుతం న‌భా హాట్ ఫొటోలు…

మరోసారి రీఎంట్రీకి ఇషా చావ్లా రెడీ!

eshachawla ready for ree entry

టాలీవుడ్ లో ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. సునీల్ సరసన ‘పూలరంగడు’ , ‘Mr. పెళ్ళికొడుకు’ అనే రెండు చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ ఎక్కడా కనిపించలేదు. తెలుగు సినిమాలు కూడా చేయడం లేదు.అయితే తాజాగా ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది, తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, వీడియో బైట్ ప్రెస్‌కు రిలీజ్ చేసింది. ఈసందర్బంగా ఇషా చావ్లా మాట్లాడుతూ – ”మరోసారి మీ ముందకు రాబోతున్నాను , తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యాను వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను” అని అన్నారు.

భద్రాద్రి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్వర్ణ కవచం

రతన్ – టాలీవుడ్ టైమ్స్ భద్రాద్రి దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.

జర్నలిస్ట్ ల ఆరోగ్య నిధికి మోతే తిరుపతి విరాళం

జర్నలిస్ట్ ల ఆరోగ్య నిధికి మోతే తిరుపతి 1000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర జాన్సన్, ముల్లెక్కల రవి కుమార్ ,ఖుర్షీద్ పాషా పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఆరోగ్యనిధికి దాతల విరాళం

టాలీవుడ్ టైమ్స్ – ఆలేరు జర్నలిస్టుల ఆరోగ్యనిధికి దాతల విరాళం ఈ విధంగా ఉన్నాయి: ఆకవరం మోహన్ రావ్ – 2016/-, కోరుకొప్పుల మల్లేశం – 1500/-, ఎర్ర జాన్సన్ – 1000/-, ఎం. డి ఖుర్షిద్ పాష – 1116/-, శమంతా రెడ్డి(కౌన్సిలర్)- 1000/-, మల్లికార్జున్ – 500/. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎర్ర జాన్సన్, తోట మల్లయ్య, ఎం. డి ఖుర్షీద్పాష, ముల్లెక్కల రవి కుమార్, గుండు మహేందర్, పోతుగంటి సంపత్, ఆరె సాయి, పటేల్ వంశీరెడ్డి తదితరులుపాల్గొన్నారు.