బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ : సినిమాటోగ్రాఫర్‌ రిషి పంజాబీ ఇంటర్వ్యూ…

బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి' : సినిమాటోగ్రాఫర్‌ రిషి పంజాబీ ఇంటర్వ్యూ...

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేసిన రిషి పంజాబీ మీడియాతో ‘వీరసింహారెడ్డి’ విశేషాలని పంచుకున్నారు. # కెమెరామెన్ గా సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు.. ‘వీరసింహారెడ్డి’…