యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో ఆది మాట్లాడుతూ.. క్రేజీ ఫెలోకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ అద్భుతంగా వుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాను. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడ రాజీ పడకుండా తీశారు. దర్శకుడు ఫణి కృష్ణ కథని చాలా ప్రేమించి ఈ సినిమా తీశారు. డీవోపీ…
Category: MOVIE REVIEWS
‘క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది : ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘క్రేజీ ఫెలో’ ఎలా వుండబోతుంది ? – మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్ గారికి కూడా చాలా బాగా…
నేను కథలని నమ్ముతాను : హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ..
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ‘బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో విశ్వంత్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్’ లో కోర్ ఎమోషన్ ఏమిటి ? -‘బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్’ లో మంచి ప్రేమ కథ వుంటుంది. ఇందులో ‘బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్ ‘కాన్సెప్ట్ ని చాలా ఇంట్రస్టింగ్ చుపిస్తున్నాం. చాలా ఫన్ వుంటుంది. మీరు లవర్ బాయ్ పాత్రలు చేస్తారు ఇందులో ప్లే బాయ్ లా కనిపిస్తున్నారు ? – మొదటిసారి నా కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమా చేస్తున్నా.…
‘గాడ్ ఫాదర్’ విజయం సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టయిలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని విజాయపథంలో దూసుకెళ్తున్ననేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గ్రాండ్ సక్సెస్ ని మీడియాతో పంచుకున్నారు. మీ జీవితంలో మీరు ఎన్నో విజయాలని , మరెన్నో బ్లాక్ బస్టర్స్ ని చూశారు..ఈ ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత…
Icon Star Allu Arjun Receives Indian Of the Year Award in Entertainment Category and he dedicated award for COVID Warriors
With the success of his blockbuster Pushpa: The Rise, Icon Star Allu Arjun has been spreading his charm all over. Allu Arjun’s achievements are truly unstoppable. Whether it’s representing India as Grand Marshall at the annual Indian Day Parade in New York, or winning the best actor (Telugu) award at SIIMA for Pushpa: The Rise, or winning the Filmfare award south for Best actor for Pushpa: The Rise. He was awarded the title of Indian Of The Year, which added another feather to his hat. Allu Arjun was named the…
“ఇండియన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్న తొలి దక్షిణాది నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
తన బ్లాక్బస్టర్ పుష్ప: ది రైజ్ విజయంతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సత్తాను అంతటా చూపించాడు. అల్లు అర్జున్ సాధించిన విజయాలు నిజంగా తిరుగులేనివి. న్యూయార్క్లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్గా ప్రాతినిధ్యం వహించడం, పుష్ప: ది రైజ్ SIIMAలో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును గెలుచుకోవడం, ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును అందుకున్నాడు. అల్లు అర్జున్ బహుభాషా పుష్ప: ది రైజ్లో తన అద్భుతమైన నటనకు బుధవారం ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన దక్షిణ భారత నటుడికి ఇదే తొలి అవార్డు. ఢిల్లీలో అల్లు అర్జున్కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి…
దర్శకుడు సాయి రాజేష్ కి కారును గిఫ్టుగా ఇచ్చిన “మాస్ మూవీ మేకర్స్” నిర్మాతలు
ఇటీవలే 68వ జాతీయ సినిమా అవార్డులలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ‘కలర్ ఫోటో’ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నారు కథ రచయిత మరియు నిర్మాత సాయి రాజేష్. 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. ప్రస్తుతం సాయి రాజేష్ “బేబీ” అనే తెరకెక్కిస్తున్నారు. యువ హీరో ఆనంద్ దేవరకొండనటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది.ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది.ఇదివరకే ఈ చిత్రం నుండి…
Actress Anu Emanuel launches SR Jewellery Exclusive Studio at Banjara Hills
Jewellery designer Sneha Reddy announced her SR Jewellery Exclusive Studio at Hyderabad. The Jewellery Studio was inaugurated by Tollywood film actress Anu Emmanuel at Road no 11, Banjara Hills, in the presence of Sneha Reddy along with Vikarabad ZP chairperson Sunitha Mahender Reddy on Wednesday. SR Jewellers is a premium brand in luxury jewellery segment offering aesthetic products to their clients. They have an expertise in crafting antique Nizam jewellery with the blend of modern design. Sneha Reddy, Jewellery designer & Founder, SR Jewellery Exclusive Studio, while speaking at the…
అక్టోబర్ 15న విడుదలవుతున్న ‘కాంతారా’ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది : హీరో, డైరెక్టర్ : రిషబ్ శెట్టి
హోంబలే ఫిల్మ్ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం.యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొంది హోంబలే ఫిల్మ్ సంస్థ. ఆ తరువాత ‘కెజిఎఫ్ కు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వేయికళ్ళతో ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్2’ కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ రిషబ్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా “కాంతారా”. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్…
‘గాడ్ ఫాదర్’ గా ‘బ్రహ్మ’రథం పట్టింది అందుకే : ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గంతో ‘మెగా’ ముచ్చట్లు
ఆయన ఏ గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు… ఇష్టపడి వచ్చారు.. కష్టం విలువ తెలుసుకున్నారు… అందరి ఆదరాభిమానాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో వెలుగులు విరజిమ్ముతున్నారు. గాడ్ ఫాదర్ గా మళ్లీ జనం ముందుకు వచ్చారు.. ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందులో ఆయన పోషించిన బ్రహ్మ పాత్రకు ఆబాలగోపాలం ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆభినందించేందుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఆయన ఇంటికి వెళ్లింది. అధ్యక్షకార్యదర్శులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీనారాయణ, కోశాధికారి హేమసుందర్ పామర్తి, ఉపాధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీ ఎస్. నారాయణరెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు కె. లక్ష్మణ రావు, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ఎ. ప్రభు, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లికార్జున్, రమేష్ చందు, సిహెచ్.…
