కరోనా లాక్ డౌన్ సమయం లో కళాకారులు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీనియర్ పాత్రికేయులు కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి చాలా మంది కళాకారులు చనిపోయారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీల్ వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావు సౌజన్యం తో కళ పత్రిక ఆధ్వర్యం లో శుక్రవారం తెలుగు విశ్వ విద్యాలయం అంఫి థియేటర్ లో పద్య నాటక కళాకారులకు, గాయకులకు, సినీ సంగీత వాద్య కళాకారులకు, పాత్రికేయులకు, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్లకు, రవీంద్రభారతి అవుట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం 110 మంది కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. మహ్మద్ రఫీ మాట్లాడుతూ కళాకారులను సీల్ వెల్ కార్పొరేషన్ ఆదుకోవడం సంతోషంగా ఉందని సౌజన్యదాత బండారు…
Category: FILM NEWS
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా త్రిభాషా చిత్రం
కోలీవుడ్ సూపర్స్టార్ ధనుష్ జానర్తో సంబంధం లేకుండా ఏ పాత్రలోనైనా రాణించగలిగే అద్భుతమైన నటుడు. అంతే కాకుండా తన బహుముఖ ప్రజ్ఞ, వెర్సటైల్ యాక్టింగ్తో దేశంలోనే ఉత్తమ నటులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ ప్రస్తుతం తన కెరీర్లో బెస్ట్ ఫేజ్ను ఆస్వాదిస్తున్నారు. అలాగే తొలిచిత్రంతోనే నేషనల్ అవార్డ్ సాధించిన సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మంచి విలువలుతో కూడిన చిత్రాలను తెరకెక్కిస్తూనే కమర్షియల్ గా బిగ్ సక్సెస్లు అందుకోవడంలో శేఖర్ కమ్ముల మాస్టర్.ప్రస్తుతం అగ్ర శ్రేణిలో ఉన్న ధనుష్ మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) పతాకంపై ప్రొడక్షన్ నెం. 4…
Superstar Dhanush, Sensible Director Sekhar Kammula’s Sree Venkateswara Cinemas LLP’s Trilingual Film Announced
Kollywood superstar Dhanush is one actor who effortlessly excels in any role irrespective of the genre. He is one of the best actors in the country for his versatility and acting prowess. The National Award Winning actor who is enjoying the best phase of his career has signed a film with Tollywood’s sensible director Sekhar Kammula who won a National award with his debut film itself. Kammula is a master in churning out path-breaking films with a rare combination of aesthetic values and commercial success.Dhanush and Sekhar Kammula are in…
Aadi Saikumar And Vision Cinemas Combinational Production No 4 Film Starts Soon
Aadi Saikumar had created a special Place for himself as a protagonist by complimenting him with various films and unique characters.Aadi’s next film under the direction of Natakam Fame Kalyanji Gogana will start soon. Leading Businessman Nagam Tirupathi Reddy is producing this Production No 4 under Vision Cinemas. Hero Sunil playing important role in this film.On this occasion Producer Nagam Tirupathi Reddy Said: I am very glad for producing this film with Aadi Saikumar as Hero Under the banner of Vision Cinemas. I have much impressed with this different concept…
ఆది సాయికుమార్ హీరోగా కొత్త చిత్రం
వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆది సాయికుమార్ను మరో కొత్త డైమన్షన్లో ప్రెజంట్ చేసే చిత్రమిది. అలాగే హీరో సునీల్గారు మా చిత్రంలో ఓ కీ రోల్లో కనిపించబోతున్నారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. పాత్రకున్న…
శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ టీజర్ విడుదల
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్టైనర్ మూవీ ‘రాజ రాజ చోర’. బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్తో ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ వీడియో ‘చోర గాథ’కు మంచి స్పందన లభించింది. అలాగే ‘రాజ రాజ చోర’ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేసింది.తాజాగా ‘రాజ రాజ చోర’ టీజర్ ఇవాళ విడుదలైంది. ఫ్రెష్ కంటెంట్తో హిలేరియస్గా కనిపిస్తున్న ఈ టీజర్ సినిమాపై ప్రేక్షకులు అంచనాలను పెంచేసింది. ఇక టీజర్లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్, కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది. అలాగే శ్రీ విష్ణు యాక్టింగ్ స్టైల్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లేలా ఉంది.సినిమాలో తనను తాను సాప్ట్వేర్ ఇంజినీర్గా…
Sree Vishnu’s Raja Raja Chora Teaser Released
Young and happening hero Sree Vishnu’s upcoming wholesome entertainer Raja Raja Chora is doing rounds and creating right buzz with its promotional content. Recently Chora Gaadha narrated by Gangavva was received very well by the junta and created right anticipation for the teaser.The teaser of the movie that has been released today looks very fresh and is hilarious at the same time. That’s a right combo to crack and looks like Sree Vishnu is all set to entertain us very soon. The laughter and relaxation is all that everyone would…
Nani’s Daare Leda Music Video, featuring Satya Dev and Roopa is out
Since the beginning of the coronavirus, healthcare workers have shown a remarkable resilience and professional dedication despite a fear of becoming infected and infecting others.Natural Star Nani comes up with a covid-themed special music video dedicated for doctors who are the frontline heroes. Nani presents the music video under Wall Poster Cinema, and Chai Bisket executed it.The song Daare Leda starring Satya Dev Kancharana and Roopa Koduvayur has been dropped today in Telugu and Tamil languages.Both Satya Dev and Roopa are seen as a dedicated doctor couple who work in…
దారే లేదా’ మ్యూజిక్ వీడియో సాంగ్ విడుదల
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ కలిసి ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి ఇన్స్పైరింగ్గా సాగే ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించింది. ఈ రోజు (జూన్ 18) సాయంత్రం 4గంటల 32నిమిషాలకు ఈ సాంగ్ విడుదలైంది.వృత్తి రిత్యా సత్యదేవ్, రూప డాక్టర్స్ కావడంతో ఉదయం షిప్ట్లో కార్తిక్(సత్యదేవ్), నైట్ షిఫ్ట్లో శృతి(రూప)కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. ఇలా ఒక డాక్టర్స్ తమ వృత్తి కోసం, కోవిడ్ పెషంట్ల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో, ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందో అనేది ఈ పాటలో చాలా ఎమోషనల్గా చూపించారు. `మబ్బే…
పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి
సిపిఎం ఆధ్వర్యంలో ఆలేరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ఆలేరు-టాలీవుడ్ టైమ్స్ ప్రజల నిత్యజీవిత అవసరాలపై విపరీత ప్రభావం చూపుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆలేరు బస్టాండ్ వద్ద సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ లు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల ధరలను తగ్గకుండా చేసి పేద ప్రజల పై మోయలేని భారం వేస్తున్నారని ఈరోజు దేశవ్యాప్తంగాపెట్రోల్ ధర వంద రూపాయలు దాటిందని అదేవిధంగా డీజిల్ 95 రూపాయలు దాటి సెంచరీకి చేరువలో ఉందని దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకొని…
