టిపిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ సందర్శించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలని రైతుల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటు మోడీ ఇద్దరు ఇద్దరే మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతూ నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ టిపిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి…
Category: FILM NEWS
డైలాగ్కింగ్ సాయికుమార్ కు ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ ఘన సత్కారం
ప్రముఖ నటుడు డైలాగ్కింగ్ సాయికుమార్ను ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంధ్రమోడి నేతృత్వంలో 2021 మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15వరకు 75వారాలపాటు జరిగే కార్యక్రమమే ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఐటీ శాఖవారు అనేక రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన కొంతమందిని ఎంపికచేసి సత్కరించారు. తోలుబొమ్మలాట కళాకారులు పద్మశ్రీ దాలవాయి చలపతిరావు, నటుడు సాయికుమార్, గాయని షణ్ముఖప్రియను సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహితల్లో ఒకరైన సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘ సంస్కారం అమ్మది, స్వరం నాన్నది, అనుగ్రహం కళామతల్లిది, అభిమానం మీ అందరిది. నేను రీల్ హీరో అయితే నన్ను అభిమానించే అభిమానులే రియల్ హీరోలు. భారతీయులుగా పుట్టడం…
గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
కొత్త తరహా కథ లతో ప్రేక్షకులకు దగ్గరయిన గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతున్న ఈ మూవీతో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు. యస్ ఒరిజినల్స్ నిర్మాణంలో పదో సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ ను తెర మీద పరిచయం చేయబోతుంది. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు? అనే కథాంశంతో సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది.శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.గౌతమ్ హీరో గా…
‘యుగ యుగమైన తరగని వేదన.. ‘పాటను విడుదల చేసిన ‘భగత్ సింగ్ నగర్’ యూనిట్
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్” . తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా లోని యుగ యుగమైన తరగని వేదన’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు మాట్లాడుతూ … ఇంతకు ముందు మేము విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ పాటను విడుదల చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గా నాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్…
Super Star Krishna releases First Look of ‘Jai Vittalacharya’ book written by Pulagam Chinnarayana
Is it not an exaggeration to say that every Telugu movie-goer for over several generations has enjoyed movies made by “Janapada Brahma” Vithalacharya! Not only the earlier generations but also the present Telugu audience is watching and enjoying his films. Vithalacharya’s films have not lost popularity even after several generations. It is needless to say that Vithalacharya is a trendsetter in making folklore movies. Even today, many filmmakers are being inspired by Vithalacharya’s filmmaking style. The book ‘Jai Vithalacharya’ written by journalist and writer Pulagam Chinnarayana, who is spelling out…
‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్ విడుదల
ప్యాన్ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న జోనర్ ఫోక్లోర్. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయన సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ… ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయన మేకింగ్ మీద సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అలాంటిది. అందుకే విఠలాచార్య దర్శకత్వం వహించినా, నిర్మించినా… ఆ సినిమాలను ప్రదర్శించే థియేటర్లు హౌస్ఫుల్స్ తో కళకళలాడేవి. తరాలు మారినా ఆయన సినిమాలను చూడని, పొగడని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో!దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే…
ఘోస్ట్బస్టర్స్’ సీక్వెల్గా ‘ఘోస్ట్బస్టర్ : ఆఫ్టర్ లైఫ్’ – 19న రిలీజ్
ఇవాన్ రీట్మాన్ దర్శకత్వంలో గత 1984లో వచ్చిన ‘ఘోస్ట్బస్టర్’కు సీక్వెల్గో ‘ఘోస్ట్బస్టర్ ఆఫ్టర్ లైఫ్’ పేరుతో మరో చిత్రం రానుంది. ఈ చిత్రానికి ఇవాన్ రీట్మాన్ తనయుడు జాసన్ రీట్మాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ ఫ్రాంచైజీలో తొలిసారి గత 1984లో తొలి చిత్రం వచ్చింది. ఆ తర్వాత 1989, 2016లో మరో రెండు చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి ప్రేక్షకాదారణ పొందాయి. ఇపుడు ఇవాన్ రీట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్న జాసన్ రీట్మాన్ పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇందులో పాల్ రుడ్, బిల్ ముర్రే, నాగన్ కిమ్ తదితర తారాగణం నటించగా, జాసన్ రీట్మాన్, గిన్ కెనన్లు కథను సమకూర్చారు. అలాగే,…
‘ఇక్షు’ టీజర్ విడుదల
రామ్ అగ్నివేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇక్షు. డా.అశ్విని నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి వివి ఋషిక దర్శకత్వం వహించారు. వికాస్ బాడిస స్వరపరిచారు. నవీన్ తొగిటి సినిమాటోగ్రఫీ అందించారు. తమిళం, తెలుగు సహా ఐదు భాషల్లో సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్ విడుదల చెన్నైలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణాల కోసం పోరాడుతున్న యువతను ధైర్యంగా కాపాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రాజేశ్వరి తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో టీజర్ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత కె.రాజన్, దర్శకుడు కలైపులి జి.శేఖరన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు విజయమురళి, గిల్డ్ లీడర్ జాగ్వార్ గోల్డ్, నటుడు నట్టి సహా సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికార ప్రతినిధి ప్రియ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కవిత హోస్ట్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా…
అవకాశం వస్తే మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళతా : విశ్వ
బిగ్బాస్ హౌస్ నుంచి సగర్వంగా వీడ్కోలు తీసుకున్నాడు విశ్వ. ఈ సీజన్కే సూపర్ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్బంగా విశ్వ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..-తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ప్రయాణం 2002 లో మొదలయ్యింది. 2004 లో నా మొదటి సినిమా పెళ్ళికొసం విడుదల అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన విద్యార్థి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.-బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది, ఈ షో లో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది.-హౌస్ లోనుండి బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది, హౌస్ లో ఉంటే…
ఈ నెల 19న థియేటర్ లలో ‘మిస్సింగ్’ విడుదల
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో…హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ…మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మిస్సింగ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు నా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. అన్నారు.హీరో హర్షా నర్రా మాట్లాడుతూ… “మిస్సింగ్” సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలాసార్లు వచ్చిన మీడియాకు థాంక్స్.…
