మెగాస్టార్ కు ఐదు దశాబ్దాల స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారం

cinegoyer awards

రాఘవేంద్రరావు, ప్రకాష్ రాజ్, జయప్రదలకు స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారాలు నేడు సినీగోయర్స్ ఫిలిం అవార్డ్స్- కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ లకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ సినిమా అవార్డ్స్ వేడుక శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదిక లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణాచారి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారని వారు వివరించారు. పాసులు ఉన్నవారికే ప్రవేశం అని, కోవిద్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి హాజరు కావాలని కోరారు.…

Interweave to host a week of the global #30DayInclusionChallenge for awareness on equality, diversity and inclusion

New Delhi, 7th October 2021:: Celebrating Global Diversity and Inclusion Month, Interweave Consulting partners with Cohesion Collective, INvolve People, Amanda Hammett for #30DayInclusionChallenge to build greater consciousness and awareness around matters related to Equality Diversity and Inclusion. This 4-week long learning journey peppered with candid dialogues, reflective activities and practices around race, ethnicity, gender and generational diversity, and their unique intersectionality. This unique initiative is designed to bridge different perspectives and voices from different regions across the globe like South Africa, India, UK and the USA. “We are extremely glad to join this one-of-its-kind initiative…

Home Sales in Top 7 cities in India surge by 17%: PropEquity Study

In a report released by PropEquity, India’s leading real estate data, research and analytics firm, total absorption or sales of home units in ‘Top 7 cities of India’ witnessed a surge by 17% from 165308 units in January- August 2020 to 199243 units in January- August 2021. However, in the same period new home launches fell by 2% from 158102units to 154246 units. Bengaluru, Chennai, Hyderabad, MMR, & Pune, witnessed growth in home sales by 11%, 27%, 35%, 20% and 22% respectively during that period. Only Kolkata and Delhi-NCR witnessed…

ARNETTE recently partnered with Zayn Malik as a brand ambassador

ARNETTE recently partnered with Zayn Malik as a brand ambassador

It’s official: The first drop of the ZAYN X ARNETTEcollab has launched.Connecting expressive worlds on every level, ZAYNand ARNETTE take consumers on a journey throughan alternative utopia with an exciting new co-createdcollection. And it’s more than just a product launch – it’san on-going creative collaboration, a fresh campaigninspired by ZAYN’s own artwork and a whole new takeon sustainable eyewear, produced using only biobased materials.“I’m very interested in design and the creativeelements of a campaign, so it was quite cool towork with a brand like ARNETTE,” states ZAYN.“The team has been…

‘మను చరిత్ర’ అందరికీ నచ్చే సినిమా : హీరో శివ కందుకూరి

manucharithra

‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగాా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో.. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. దేనితోనూ పోల్చను కానీ ఇటు వంటి కథలతో వచ్చిన చిత్రాలు హిట్ అవుతాయి. ఆర్ఆర్ లేకుండా ఈ చిత్రాన్ని నేను చూశాను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు.…

కమర్షియల్ అంశాల కొండ‌పొలం : హీరో వైష్ణవ్ తేజ్

vaishnavyej hero

‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ‘కొండపొలం’ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. -కొండపొలం అనే అంశమే కొత్తది. నేను ఎప్పుడూ వినలేదు. పైగా క్రిష్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మేకింగ్ అంటే ఇంకా ఇష్టం. కొత్త కథ చెప్పాలని అనుకున్నారు. అందుకే ఈ కథను ఓకే చేశాను. మొదటగా క్రిష్ గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసం…

ఘనంగా ‘వరుణ్ డాక్టర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

varun doctor pree relese event

‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌… గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన ప్ర‌ముఖ నిర్మాత‌లు ఏషియ‌న్ సునీల్‌, సుధాక‌ర్‌ రెడ్డి, ‘ఠాగూర్’ మ‌ధు ‘వ‌రుణ్ డాక్ట‌ర్’ బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. అనంతరం సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో శివ కార్తికేయన్,…

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్-2 ప్రారంభం

padmaja filim factory movie opining

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి వి రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సందర్బంగా చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి ఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కో ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ .. “దసరా నవరాత్రుల సందర్బంగా ఈ రోజు ఈ చిత్రాన్ని…

వాడి-వేడిగా ఊపందుకున్న ‘మా’ ఎన్నికల ప్రచారం

maa elections

-రసవత్తర పోరులో ‘నేను సైతం.. ‘ అంటూ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో మధు వింజమూరి -ఈసీ మెంబెర్ గా సీరియల్ నెం -31కి విలువైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన ‘మా’ కోసం-మనకోసం’ మనమే అంటూ బరిలో ముందంజ అక్టోబర్‌ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నడూ ‘మా’ ఎన్నికల్లో ఇలాంటి ఊపును చూడలేదు. ఇప్పుడు అందరి దృష్టి ‘మా’ ఎన్నికలపైనే ఉంది. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం వాడి-వేడిగా రోజు రోజుకూ తీవ్రంగా వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఎవరికివారే…

లవ్ & క్రైమ్ థ్రిల్లర్ ‘ఆధారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

aadharam telugu movie first look poster relese

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని మొదటి సారి హీరోగా కేటుగాడు సినిమా కి పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు చిరంజీవి సితార వెల్లూరిపల్లి పజెంట్స్ లో  శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ(నూతన పరిచయం) ,నిరోషా (ప్రముఖ మోడల్ బెంగళూరు) హీరో హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం  “ఆధారం”.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో .. నిర్మాత బెక్కం వేణుగోపాల్…