నటి హేమ తాత్కాలికంగా సినిమాల్లో నటించడం ఆపేసారా? ఈమధ్య కాలంలో ఏ సినిమాల్లోను కనిపించడం లేదు! ఇదే విషయం ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో తేల్చి చెప్పేసారు! ప్రస్తుతానికి సినిమాలకు గుడ్ బై అన్నారు. శివగామి లాంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. తన 14 వ ఏట నుంచి నటిస్తున్నా అని, ఇప్పుడు చిల్ అవుతున్న అని హేమ తెలిపారు. ఇన్నాళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్న, నాకోసం చిల్ అవుతున్న, ఎవరికోసమో ఎందుకు కష్టపడాలి అని ఎదురు ప్రశ్నించారు హేమ. హేమ మంచి ఈజ్ వున్న నటి! ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే నటి! ముఖ్యంగా వదిన, ఆడపడుచు పాత్రల్లో, అలాగే భార్య పాత్రల్లో అద్భుతంగా సహజంగా ఆయా పాత్రలకు వన్నె తెచ్చే నటి హేమ! అతడు సినిమాలో బ్రహ్మానందం జోడిగా అమాయక భార్య…
Month: March 2025
Ram Pothineni-Mahesh Babu P-Mythri Movie Makers #RAPO22 wraps up Rajahmundry Schedule
Energetic Ustaad Ram Pothineni’s next #RAPO22 is bankrolled by Mythri Movie Makers. ‘Miss Shetty Mr. Polishetty’ fame Director Mahesh Babu P is helming this project under the production of Naveen Yerneni and Y. Ravi Shankar. Making it on a prestigious scale, the movie team wrapped up the second schedule of the film in Rajahmundry and moved to Hyderabad for the next. The passionate unit shot this schedule for 34 days, non stop, both day and night. It covered two songs, an action sequence, and important talkie scenes too. The team…
రామ్ పోతినేని – మహేష్ బాబు పి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న #RAPO22 రాజమండ్రి షెడ్యూల్ పూర్తి
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని,…
సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ను వెంటనే నిలిపివేయాలి
* తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరిక * హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ను వెంటనే నిలిపివేయాలి. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా…
అంజలిదేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి !
తెలుగు సినిమాకు అంజలిదేవి తొలి గ్లామర్ హీరోయిన్ అయితే, సావిత్రి తొలి స్టార్ హీరోయిన్. గొల్లభామ సినిమాలో అంజలిదేవి చేసిన డాన్సులే స్టేజిమీద సావిత్రి చేస్తూ వుండేది. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తూ వుండేది. చరణదాసి సినిమాలో వాళ్లిద్దరూ తొలి సారి కలిసి నటించారు. ఆరోజుల్లో ఒక్క సావిత్రి మాత్రమే కాదు జమున, కృష్ణకుమారి వంటి అగ్ర కథానాయికలు కూడా అంజలి అంటే ప్రాణం పెట్టేవారు. అక్కా అక్కా అంటూ వెంట తిరిగేవారు. అంజలి దేవి తీసిన “అమ్మకోసం” సినిమా ప్రారంభోత్సవానికి సావిత్రమ్మే ముఖ్య అతిధి. మీరు చూస్తున్న ఫోటో “అమ్మకోసం” సినిమా ప్రారంభోత్సవ సమయంలోనిదే … అంజలీదేవితో సావిత్రి, శారద, గిరిజ లను ఈ ఫోటోలో మీరు చూడవచ్చు.
Vijay Deverakonda Graces Mallareddy University’s Annual Unity Day Celebrations 2025
Mallareddy University’s Annual Unity Day 2025, a grand event held every year, became even more special this time with the presence of film star Vijay Deverakonda as the Chief Guest. The event took place at the Mallareddy Cricket Ground in Suraram, with a large gathering of university students. The occasion was graced by distinguished guests including Mallareddy University Founder and Chairman C.H. Mallareddy, Mallareddy Vishwavidyapeeth Chairman Dr. Bhadrareddy, Mallareddy Vishwavidyapeeth Vice Chairman Dr. C.H. Preethi Reddy, star actor Vijay Deverakonda, and popular actor Nithin . During his speech, Vijay Deverakonda…
మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యొక్క వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుక 2025 ఈ ఏడాది విజయ్ దేవరకొండ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారని మరింత ప్రత్యేకంగా జరిగింది. సురారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్ లో ఈ వేడుక మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సిహెచ్ మల్లారెడ్డి, మల్లారెడ్డి గారు యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛైర్మన్, డా. భద్రారెడ్డి గారు , మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఛైర్మన్, డా. సిహెచ్ ప్రీతి రెడ్డి గారు , మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నితిన్ , స్టార్ హీరో తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎప్పటికప్పుడు చెబుతుంటారు పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చానని, దేశం…
National Crush Rashmika Mandanna: The Queen of Indian Cinema with Blockbuster Movies
National Crush Rashmika Mandanna has been on a winning streak across Pan India with a series of successful films. With her beauty, acting talent, and charm, she has captivated audiences nationwide. Rashmika has garnered a fan following that no other heroine has managed to achieve. She has become the Queen of Indian cinema, with films grossing thousands of crores at the box office. Rashmika’s films Pushpa, Pushpa 2 The Rule, and Animal have broken box office records, further cementing her place as one of the biggest stars in the industry.…
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఇండియన్ సినిమా క్వీన్ గా మారిన హీరోయిన్ రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తోంది. తన అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక. వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రష్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. లేటెస్ట్ గా ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాలో యేసుబాయి పాత్రలో రష్మిక నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రష్మిక సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున,…
సురవరం నామకరణం…. తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవం : టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ
తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాలీకుడు, సామాజిక పరిశోధకుడు సురవరం ప్రతాప్ రెడ్డి నామకరణం చేయడం తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు. మంగళవారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు సురవరం సాహితీ వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడమంటే ఓ వ్యక్తిని ఆదరించడం కాదని, తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య రంగాలను, జర్నలిజం చరిత్రను విశ్వవ్యాప్తి చేయడమేనని విరాహత్ స్పష్టం చేశారు. గోల్కొండ పత్రికలో తన వార్తలతో ప్రజల్లో ఎనలేని చైతన్యం తెచ్చిన ఘనత ప్రతాప్ రెడ్డికే దక్కిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశంలో తెలుగు భాషకు…
