Dr. YSR’s death anniversary celebrated in Manthapuri Aleru, September 2: Former Chief Minister Dr. YSR distributed fruits to children in the village school on the occasion of his death anniversary in Mantapuri village of Aleru mandal of Yadadri Bhuvanagiri district. Speaking at the event held on this occasion, TPCC General Secretary Palle Srinivas Goud said that Rajasekhara Reddy was known for his straightforwardness and outspokenness in politics. Rajasekhara Reddy, who showed interest in politics since his college days, held the post of minister in the state government from 1980-83. He…
Category: Others
ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి డాక్టర్ వై.ఎస్.ఆర్ ప్రసిద్ధుడు : టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్
మంతపురి గ్రామంలో ఘనంగా డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి ఆలేరు, సెప్టెంబర్ 2 (టాలీవుడ్ టైమ్స్) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు అని పేర్కొన్నారు. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ…
State-of-the-art digital screens launched at Yadadri Temple
Digital signage revolution in Yadagirigutta With an aim to enhance the experience of the pilgrims and strengthen the temple administration, the Principal Secretary, Endowments Department, Smt. Sailaja Ramayyar, IAS and District Collector M. Hanumantha Rao inaugurated state-of-the-art digital screens at Yadadri Lakshminarasimhaswamy Temple (Yadagirigutta), Yadadri Tirumala Temple. This is a significant step in introducing digital signage solutions at the temples. Through this, real-time information, temple timings and other important announcements will be conveyed to the devotees in an efficient and eco-friendly manner. This digital transformation project has been designed and…
యాదగిరిగుట్టలో డిజిటల్ సైనేజ్ విప్లవం ..యాదాద్రి ఆలయంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్ల ప్రారంభం
యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచి, ఆలయ పరిపాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రమయ్యర్, ఐఏఎస్ మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (యాదగిరిగుట్ట), యాదాద్రి తిరుమల దేవస్థానంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్లను ప్రారంభించారు. మందిరాలలో డిజిటల్ సైనేజ్ సొల్యూషన్లను ప్రవేశపెట్టడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా భక్తులకు రియల్-టైమ్ సమాచారం, ఆలయ సమయ పట్టికలు మరియు ఇతర ముఖ్య ప్రకటనలు సమర్థవంతంగా, పర్యావరణహితంగా చేరవేయబడతాయి. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ను 5th ఎస్టేట్ మీడియా రూపకల్పన చేసి అమలు చేసింది. ఈ సంస్థ స్థాపకులు సంకేపల్లి రలిత్ రెడ్డి, కుమారి జి. నిరూపమ వర్మ, శ్రీ పి. అర్జున్ రెడ్డి. ఈ వినూత్న డిజిటల్ ఇన్స్టాలేషన్లు ఆలయ ప్రాంగణంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు…
సాంస్కృతిక సారథులకు దిశ దశ ఏది? .. జీతాలు లేవు.. కార్యక్రమాలు లేవు!
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కెసిఆర్ సంకల్పించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. సాంస్కృతిక సారధి అని ఆ సంస్థకు నామకరణం చేసి సాంస్కృతిక శాఖ ఆధీనంలో ఏర్పాటు చేశారు. మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో కార్యాలయం కేటాయించారు. కెసిఆర్ హయాంలో రెండు పర్యాయాలు అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే ఉద్యమ గాయకుడు రసమయి బాలకిషన్ ను చైర్మన్ గా నియమించారు. సభ్య కార్యదర్శిగా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ వ్యవహరించే వారు. 550 మంది కళాకారులకు ఉద్యోగ కల్పన చేశారు. ఒక్కొక్కరికి 25,500 రూపాయలు నెల జీతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం, అధికారిక బహిరంగ సభల్లో ప్రదర్శనలు ఇవ్వడం, ప్రభుత్వ అధికారిక ఉత్సవాలు, పండుగల్లో కళా…
ఢిల్లీలో తెలుగు మీడియా జర్నలిస్టుల సంక్షేమమే మా లక్ష్యం : ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ)
-జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ చైర్మన్లు కె. శ్రీనివాస్ రెడ్డి , ఆలపాటి సురేష్ -ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) నూతన కమిటీ ఎన్నిక ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు)కు అనుబంధంగా పనిచేస్తున్న ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) సమావేశం మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాలు లో విజయవంతంగా జరిగింది. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు టి.శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ తెలుగు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (IJU) జాతీయ అధ్యక్షులు, తెలంగాణా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, గౌరవ అతిథులుగా ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు…
బీర్ల అయిలయ్య సారథ్యంలో ప్రగతి పథంలో ఆలేరు నియోజకవర్గం : నీలం పద్మ వెంకటస్వామి
By Interview : M.D ABDUL (Editor-Tollywoodtimes) రాజకీయరంగంలో ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా ఒకటే మాట. అసలు ఎవరీమె.. ఎందుకు ఇంతలా దూసుకుపోతోంది అని! అవును మరి.. కసి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమీకాదు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే మాటలు కాదు.. చేతలు కావాలి. కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టగానే జెడ్పీటీసీగా…శిశు సంక్షేమశాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా జెడ్పీ స్టాండిరగ్ కమిటీ చైర్మన్గా.. డిస్టిక్ ప్లానింగ్ కమిటీ (డిపిసి) మెంబర్గా… పంచాయతీరాజ్ మహిళా శక్తి అభియాన్ స్టేట్ జనరల్ సెక్రెటరీగా.. ఉమ్మడి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా రెండు పర్యాయాలు.. మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా…భువనగిరి పార్లమెంటరీ దిశా కమిటీ మెంబర్ గా… తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా… స్టేట్ మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కో-ఆర్డినేటర్గా… ప్రస్తుతం…
“Game of Change” Movie Inspires Every Viewer – Hero & Producer Siddharth Rajasekhar at the Movie Press Show Event
“Game of Change” is gearing up for theatrical and OTT release soon Set against the backdrop of Nalanda University, a setting never before seen in Indian cinema history The international film “Game of Change” is all set to release in theatres and on OTT platforms soon. The movie, produced under Siddharth Rajasekhar Productions, is directed by Malayalam filmmaker Sidhin and produced by Siddharth Rajasekhar and Meena Chabria. This multilingual film, coming in English, Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam, narrates untold real-life stories set in the backdrop of Nalanda University,…
సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ చేతుల మీదుగా మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ గ్రోసరీ స్టోర్ ప్రారంభం
మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించారు సీనియర్ నటులు, నిర్మాత, రాజకీయ నాయకులు మురళీ మోహన్. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ తో పాటు అన్ని గ్రోసరీ వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా… మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ నా దగ్గరకు వచ్చి స్టోరీ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఎంతో బాగుంది అనిపించింది.…
Senior Actor and Producer Murali Mohan Inaugurates Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township, Manikonda
Senior actor, producer, and politician Murali Mohan inaugurated the Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township in Manikonda. NN Kishore, Archana Reddy, and Vinod Kumar are the Managing Directors behind the launch of the store. It offers fresh organic fruits, vegetables, juices, dry fruits, and all grocery items at affordable prices. Speaking on the occasion, Murali Mohan said: “I’m happy to inaugurate the Exotic Fruit, Vegetable, and Grocery Store. When NN Kishore, Archana Reddy, and Vinod Kumar approached me and explained the concept, I was quite impressed. These…
