సుద్దాల హనుమంతు

సుద్దాల హనుమంతు(06.06.1910 – 10.10.1982)జన్మ స్థలం:- నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పాలడుగులోతల్లిదండ్రులు:- బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ“పల్లెటూరి పిల్లగాడాపసులుగాసే మొనగాడాపాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో”తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు. జనుల నాలుకల మీదికెక్కిన ఈ అర్ద్ర మానవతాగీతం రాసింది తెలంగాణా సాయుధపోరాటంలో పెన్నూ, గన్నూ ధరించి పోరాడిన ప్రజాగెరిల్లాకవి సుద్దాల హనుమంతు. సాయుద పోరాటకాలంలో ప్రజల్ని యోధులుగా మార్చిన పాటలెన్నో ఆయన రాసారు. ఆమరణాంతం నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినవాడు, ఆచరణకు అడ్డుపడ్డ అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్యజీవి.సుద్దాల హనుమంతు నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని పాలడుగులో పుట్టాడు. నిజానికి వీరి తాతలవూరు ఇడుకుడ. హనుమంతు తాత పేరు కృష్ణహరి, నాయనమ్మ వెంకటరావమ్మ. తాతగారు హరికథ కళాకారుడు. హనుమంతు తండ్రి బుచ్చిరాములు, తల్లి…

‘ విక్రమ్’లోని పాటను విడుదల చేసిన శేఖర్ మాస్టర్

‘విక్రమ్’ చిత్రంలోని “పడిపోయా పడిపోయా….” అంటూ సాగే రెండవ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు.నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ బైర్రాజు సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, “ఒకప్పుడు ప్రముఖ హీరో నాగార్జున గారు “విక్రమ్” అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్ తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి… అతను హీరోగా…

జర్నలిస్ట్ రఘు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలి -కీసర చౌరస్తాలో జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ రఘును బేషరతుగా విడుదల చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు మేడ్చల్ జిల్లా కీసర మండలం విలేకరులు డిమాండ్ చేశారు. శుక్రవారం కీసర అంబేద్కర్ చౌరస్తాలో విలేకరులు రఘు అరెస్టుకు నిరసనగా ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కు ను టిఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తుందని నిజాలు నిర్భయంగా రాస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు యంత్రాంగం కక్షసాధింపు లో భాగంగా రఘు నివాసం నుండి మఫ్టీలో కిడ్నాప్ చేసి కోర్టుకు తరలించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టు రఘును భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గా…

రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. మరో సోనూసూద్

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. ఈ కరోనా కష్టకాలంలో తన ‘ఆజాద్ ఫౌండేషన్’ ద్వారా ఎందరికో సహాయాన్ని అందిస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తన ఫౌండేషన్ ద్వారా.. తనకు చేతనైనంతగా సహాయం అందిస్తూనే ఉన్నారు. ట్యాబ్‌లెట్స్, ఇంజక్షన్స్, ఫుడ్, నిత్యావసర సరుకులు.. ఇలా ఎవరికి ఏ అవసరం ఉంటే.. ఆ అవసరం తీర్చుతూ.. దాదాపు 1400 కుటుంబాలను ఆయన ఈ కష్టకాలంలో ఆదుకున్నారు. అలాగే వందల మందికి కరోనా ఆయుర్వేద మందును అందజేశారు. ఆయన సాయం అందుకున్న వారంతా.. ఆయనని ‘మరో సోనూసూద్’ అంటూ పిలుస్తుండటం విశేషం. జూన్ 5 అఫ్సర్ ఆజాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఇలాంటి శక్తి మరింతగా లభించాలని కోరుతూ.. ఆయన నుంచి సాయం…

మా ‘తీరం’ చిత్రంలోని పాటలు ఎస్.పి. బాలుకి అంకితం

గాన గంధర్వుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. “తీరం” చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.. తీరం చిత్రంలోని ఆయన పాడిన చివరి పాట “అసలేంటీ ప్రేమా” పాటతోబాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలూ గారికి అంకితం చేశారు. ఆయన సృతికి అంకితం చేసిన ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకోసం పూర్తి ఉచితంగా “ఫ్రీ టు ఎయిర్” గా విడుదల చేశారు. ఈ సందర్బంగా జూన్ 4న హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో “తీరం” సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా…

ఎస్పీ బాలుకు ఘనంగా స్వర నీరాజనం

శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు!! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమం ప్రారంభమైంది. ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్‌లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూగా ప్రసారం అయింది. ‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమాన్ని డైలాగ్ కింగ్ సాయికుమార్…

రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. మరో సోనూసూద్

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. ఈ కరోనా కష్టకాలంలో తన ‘ఆజాద్ ఫౌండేషన్’ ద్వారా ఎందరికో సహాయాన్ని అందిస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తన ఫౌండేషన్ ద్వారా.. తనకు చేతనైనంతగా సహాయం అందిస్తూనే ఉన్నారు. ట్యాబ్‌లెట్స్, ఇంజక్షన్స్, ఫుడ్, నిత్యావసర సరుకులు.. ఇలా ఎవరికి ఏ అవసరం ఉంటే.. ఆ అవసరం తీర్చుతూ.. దాదాపు 1400 కుటుంబాలను ఆయన ఈ కష్టకాలంలో ఆదుకున్నారు. అలాగే వందల మందికి కరోనా ఆయుర్వేద మందును అందజేశారు. ఆయన సాయం అందుకున్న వారంతా.. ఆయనని ‘మరో సోనూసూద్’ అంటూ పిలుస్తుండటం విశేషం. జూన్ 5 అఫ్సర్ ఆజాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఇలాంటి శక్తి మరింతగా లభించాలని కోరుతూ.. ఆయన నుంచి సాయం…

జర్నలిస్టుల కుటుంబాలకు వచ్చే వారం వ్యాక్సిన్

జర్నలిస్టుల కుటుంబసభ్యులకు వచ్చే వారంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.జి శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (టిడబ్ల్యుజెఎఫ్) అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్, కార్యదర్శి కె. నిరంజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం కోఠిలోని కార్యాలయంలో డిహెచ్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా డిహెచ్ మాట్లాడుతూ, జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా వచ్చేవారం జర్నలిస్టు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్ యుజె ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. కరోనా బారినుంచి జర్నలిస్టులను కాపాడటానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా హెల్పులైన్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నందుకు హెయుజె తరుపున డిహెచ్…

మా ‘తీరం’ చిత్రంలోని పాటలు ఎస్.పి. బాలు గారికి అంకితం: దర్శక-నిర్మాత అనిల్ ఇనమడుగు

గాన గంధర్వుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. “తీరం” చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.. తీరం చిత్రంలోని ఆయన పాడిన చివరి పాట “అసలేంటీ ప్రేమా” పాటతోబాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలూ గారికి అంకితం చేశారు. ఆయన సృతికి అంకితం చేసిన ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకోసం పూర్తి ఉచితంగా “ఫ్రీ టు ఎయిర్” గా విడుదల చేశారు. ఈ సందర్బంగా జూన్ 4న హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో “తీరం” సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా…

38 ఏళ్ల ‘సాగర సంగమం’

కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్ ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “ సలంగై ఓలి “ , “ మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదల అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు . శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన…