సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ…”డైరెక్టర్ ఓ ఫోటో సెషన్ చేద్దాం అన్నారు. సరే అండి అని చేశాం. హైదరాబాద్ నుంచి లడక్ కి ఓ జర్నీ ఉంటుంది. ఏదో రఫ్ గా చేసి ఆ ఫొటోస్ పంపించా. ఇది ఫైనల్ కాదనుకున్నా. డైరెక్టర్ చూసి నాకు ఇదే కావాలన్నారు. మొత్తం సినిమాలో అదే మెయిన్ టైన్ చేసాం.ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో…
Category: FILM NEWS
‘పెళ్లి సందD’ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో.. ’ అనే పాట విడుదల
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాల రూపకల్పనలో తన మేజిక్ను చూపిన ఈయన ‘పెళ్లిసందD’ లో అతిథి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో…’ అనే లిరికల్ పాటను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.‘మధురా నగరిలో, మయునా తటిలో..మురళీ స్వరములే ముసిరిన ఎదలో..కురిసెనంట మురిపాల…
పూరి కోసం మహేష్ ట్వీట్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వీళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆతర్వాత మహేష్ – పూరి కలసి చేసిన మరో సినిమా బిజినెస్ మేన్. ఈ సినిమా కూడా రికార్డులను సృష్టించింది. ఇలా మహేష్, పూరి కలిసి చేసిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మహేష్ తో పూరి జగన్నాథ్.. జనగణమన సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేశారు. మహేష్ కి కథ చెప్పారు. తనకు నచ్చిందని చెప్పారు మహేష్. అయితే.. ఏమైందో ఏమో…
వంద కోట్ల పరుగులో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’
యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. మంచి కథను.. నిజాయితీగా చెప్పే దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య – సాయిపల్లవి కాంబినేషన్లో మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి లవ్ స్టోరీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడింది. టీమ్ మాత్రం లవ్ స్టోరీ ఎన్ని సార్లు వాయిదా పడినా.. ఎప్పుడూ వచ్చినా విజయం మాత్రం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమైంది.సినిమా పై ఎంత నమ్మకం ఉన్నా.. సినిమాను థియేటర్లో చూడడానికి జనాలు వస్తారా..? రారా..? అనే టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్ అన్నింటికి చెక్…
‘మా’ ఎన్నికల్లో చిరు ఓటు ఎవరికి?
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ తీవ్రంగా వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు నామినేషన్స్ వేయడం జరిగింది. మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పోటీతో మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. సినీ ప్రముఖులే కాకుండా.. సామాన్యులు సైతం మా ఎన్నికల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి.. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నాగబాబు ప్రకటించారు. అయితే.. చిరంజీవి మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించలేదు. దీంతో నిజంగానే…
ఆది సాయికుమార్ ‘అతిధి దేవో భవ’ నుండి ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ పాట విడుదల
ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మొదటిపాటగా ఓ ప్రేమ గీతాన్ని విడుదలచేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ సాగే ఈ గీతానికి భాస్కర భట్ల సాహిత్యం అందించగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, నూతన మోహన కలిసి ఈ పాటను ఆలపించారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు సమకూర్చారు. యూత్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాట యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ పాటతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతోన్నారు. ఈ…
పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ‘కొండపొలం’ ట్రైలర్ విడుదల
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతోమరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజ్ చేసిన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఓబులమ్మ… ఫస్ట్ సాంగ్ తో కీరవాణి తన మార్క్ను చూపించారు దాంతో కొండపొలం ఆడియోపైనా అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.ఇక సోమవారం నాడు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో సినిమా కథ ఏంటి? దేని గురించి చెప్పబోతోన్నారనే క్లారిటీని ఇచ్చారు. ట్రైలర్ను చూస్తుంటే కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా ఉండబోతోందనిపిస్తోంది.హైద్రాబాద్లో ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలు…
After making blockbuster debut with Uppena, Mega sensation Vaisshnav Tej is coming up with yet another interesting project Konda Polam being helmed by creative director Krish Jagarlamudi with stunning diva Rakul Preet Singh playing the leading lady
First look posters of Vaishnav Tej and Rakul Preet Singh made positive impact, while musical promotions began on impressive note with first single Obulamma scored by MM Keeravani becoming a chartbuster in short time.The makers intensified the promotions by releasing theatrical trailer of the movie today. The trailer discloses the plotline letting us what to expect from this spectacular action and adventurous film. The trailer looks promising and assures an engaging ride in theatres.Coming to the core point divulged by the trailer, Vaisshnav Tej who fails to clear interviews for…
విజయ్ దేవరకొండ ‘లైగర్’లో లెజెండ్ మైక్ టైసన్
మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ మూవీ ప్రియులకి, బాక్సింగ్ అభిమానులకు అలాగే సాధారణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఐఫీస్ట్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్లో లెజెండ్ మైక్ టైసన్ మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్కు పరిచయం కాబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, బాక్సింగ్లో లెజెండ్ అయిన మైక్ టైసన్ గారిని లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురావడం ఎంతో అద్భుతమైన విషయం. మేము మా వాగ్దానాన్ని మేము ఇప్పుడే ప్రారంభించాము. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్,…
నవంబర్ 12న నాగశౌర్య ‘లక్ష్య’ విడుదల
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా రూపొందుతోన్న లక్ష్య సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది.సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. పతాకాలపై నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆదివారం ఈ మూవీ యూనిట్ లక్ష్య చిత్రం ఎప్పుడు విడుదల కాబోతోందని మీరు ఊహిస్తున్నారు? అంటూ నెటిజన్లకు ఓ పజిల్ ఇచ్చింది ఆప్షన్లుగా నాలుగు తేదిలను ఇచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్లు అధికారికంగా…
