నేడే ‘ఆరాధన’ 26వ వార్షికోత్సవం

aaradhana news

విశిష్టమైన కార్యక్రమాల ద్వారా ఉన్నతమైన సేవలను అందిస్తూ హైదరాబాద్ కు చెందిన ‘ఆరాధన’ సంస్థ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. గత 25ఏళ్లుగా లెక్కకు మించి కార్యక్రమాలు నిర్వహించి వివిధరంగాలకు చెందిన ఎందరినో గుర్తించి సత్కరించి..అవార్డులను అందజేస్తూ వస్తోంది. అందులో భాగంగానే నేడు (18న) తన 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవం సోమవారం 18న హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు జరగనుందని ‘ఆరాధన’ వ్యవస్థాపకులు, ప్రధానకార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు.ఈ సందర్బంగా నిర్వహించే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, సన్మాన కర్తలుగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవస్థానం కు చెందిన ప్రధానార్చకులు శ్రీ బి. రామతీర్థ శర్మ, శ్రీమతి బి. రాజ్యలక్ష్మి, సభాధ్యక్షులుగా లయన్స్ క్లబ్…

మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!

chiranjivi news

కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ…

క‌రోనా క్రైసిస్ లో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అభినంద‌న‌లు

megastar news

క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాల్గొన్న ప్ర‌తినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఈ వేదిక‌పై అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మరియు ర‌మ‌ణం స్వామినాయుడు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల నిర్వాహ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్బంగా అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మాట్లాడుతూ “క‌రోనా క‌ష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్…

Sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma

sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma

A huge action entertainer was today announced in the combination of actor Nikhil, who has been enjoying hits in a row, and versatile director Sudheer Varma, who is known for a variety of movies. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP is producing it as its 32nd movie. Senior and uncomrpomising producer BVSN Prasad is proud to bankroll it, having already made a name for himself as the producer of a number of super hits.After ‘Swamy Ra Ra’ and ‘Keshava’, this is the third film in the combination of…

హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెరకెక్కనున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

hero nikhil movie still

వ‌రుస విజయాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా, వైవిధ్య‌మైన చిత్రాల‌ను స్టైలిష్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 32వ చిత్ర‌మిది. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను అందించిన నిర్మాత‌గా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియ‌ర్ అండ్ అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘స్వామిరారా, కేశ‌వ’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ కాంబో హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మల క‌ల‌యిక‌లో రూపొందుతున్న మూడో చిత్ర‌మిది. అక్టోబ‌ర్ 25 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ను నలబై రోజుల పాటు లండ‌న్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు కార్తీక్…

ఘనంగా ‘మా’అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం

manchu vishnu pramanasweekarotsvam

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం (16.10.21) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివక‌ృష్ణ తదితరులు పాల్గొన్నారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి కంగ్రాట్స్. విష్ణు యువకుడు. ఉత్సాహవంతమైన వాడు. ఆయన గెలుస్తాడు అని పది రోజుల ముందే చెప్పాను. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావుగారు, ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు, తర్వాత పెద్దలు మోహన్ బాబు, ఆ తర్వాత చిరంజీవిగారు, బాలకృష్ణగారు, తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంతోమంది ప్రముఖ నటులు…

‘పెళ్లి సందD’ విజయోత్సవం

pellisandhadi vijayotsvam

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేశారు. శ‌నివారం ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…రైట‌ర్ శ్రీధ‌ర్ సీపాన మాట్లాడుతూ ‘‘‘పెళ్లి సందD’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌. ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి నేను, డైరెక్ట‌ర్ గౌరి రోణంకిగారు శ్రీకాంత్‌గారి ద‌గ్గ‌ర‌కు వెళితే.. ‘త‌మ్ముడు ఈ సినిమా హిట్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను’ అన్నారు. అలాగే రాత్రి పదకొండు గంటలకు శ్రీకాంత్ గారు ఫోన్…

మంచు విష్ణు చేతుల మీదుగా ‘నీకు నాకు పెళ్ళంట’ ట్రైలర్ విడుదల

neeku-naaku trailer vidudhala

శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం నీకు నాకు పెళ్ళంట. కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటుడు మంచు విష్ణు విడుదల చేశారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్…

రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో దసరా సంబరాలు

రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో దసరా సంబరాలు

అక్టోబర్ 19న రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బాలల దసరా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి హైటెక్ సిటీలో ఉన్న ఫోనిక్స్ ఆర్ట్ గ్యాలరీ వేదిక కానుంది. అక్టోబర్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్న బాలబాలికలకు చిత్ర లేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ తో పాటు పాటల పోటీలను కూడా ఈ సంస్థ నిర్వహించనుంది. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. పోటీలో గెలిచిన విజేతలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు మెమెంటో అందజేయడం జరుగుతుంది. ఆసక్తికల పేరేంట్స్ మీ పిల్లల పేర్లును ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం కె.మోహన్ (సెక్రటరీ ఆఫ్ రెయిన్ బో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ) ఫోన్ నెం – 8978251150 ను సంప్రదించగలరు.

విజయదశమి సందర్భంగా ‘నాతో నేను’ ప్రారంభం

vijayadashimi sandharbangaa NAATHO NENU movie prarambham

ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సీనియర్ నటుడు సాయి కుమార్,సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్,రాజీవ్ కనకాల నటీనటులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’ విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు విజయ చందర్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , హీరో ఆది సాయికుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పూజ కార్యక్రమాన్ని విజయ్ చందర్ గారు జ్యోతి ప్రజ్వలన చేయగా, ఫ్యాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను అందించారు, హీరో హీరోయిన్ల పై జరిగిన తొలి ముహూర్తపు సన్నివేశానికి…