పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా భారీ సినిమా ‘రాధే శ్యామ్’. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా వచ్చే సంక్రాంతి రేస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా న్యూఇయర్ పెను మార్పులతో ఆరంభమయింది. అయితే.. సంక్రాంతి బరిలో ఉన్న భారీ సినిమా ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా పడడంతో చిత్రసీమ షేక్ అయింది. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ వెనక్కి వెళితే.. ‘రాధే శ్యామ్’ కూడా విడుదల వాయిదా పడడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక అంశాలతో టాలీవుడ్ రగులుతుండగా ఒక కూల్ పోస్టర్ తో ‘రాధే శ్యామ్’ యూనిట్ మాత్రం సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటిస్తూ జనవరి 14 డేట్ ని ఈ…
Category: FILM NEWS
విడుదలకు సిద్దమైన ‘హలో జూన్’
ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ పై మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ ‘హలో జూన్’. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..”ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్…
ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా!
ఇప్పుడు టాలీవుడ్ లో అంతా అయోమాయం చోటుచేసుకుంది. జనవరి 7న వస్తుందనుకున్న ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదాపడడంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమైన ట్రిపుల్ ఆర్ విడుదల కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కొంత కాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విడుదలకు పకడ్భంది ఏర్పాట్లు చేసారు. అయితే.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రానికి కరోనా, ఒమిక్రాన్ ల దెబ్బ తగిలి విడుదల వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కరోనా మూడో దశ ప్రారంభమయింది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహరాష్ట్రలో అయితే.. కరోనా ఫలితంగా తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
Arjuna Phalguna Review: పనికిరాని అర్జునుడు.. ప్రయాజనం లేని పల్గుణుడు!
చిత్రం: అర్జున ఫల్గుణ విడుదల : 31 డిసెంబర్ 2021 హాయ్ బాక్సాఫీస్ రేటింగ్ : 1.5 నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్ రాజ్కుమార్, చైతన్య తదితరులు. దర్శకత్వం: తేజ మర్ని నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంగీతం: ప్రియదర్శన్-బాలసుబ్రహ్మణ్యన్ ఎడిటింగ్ : ఎన్.విప్లవ్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి హీరో శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ తర్వాత నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ‘జోహార్’ చిత్రం ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు అందర్నీ ఆకట్టుకునేలా ఉండటంతో సహజంగానే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ…
ఫేక్ లెటర్స్ నిగ్గు తేల్చండి : నట్టి కుమార్ విజ్ఞప్తి
టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ ఫేక్ లెటర్లు పెట్టిన వారిపై, వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లకు సంబంధించి తెచ్చిన జీవో 35ను రద్దు చేయించాలని పూసర్ల బాబు బాబ్జీ అనే వ్యక్తి ఇటీవల ఏపీ హైకోర్టుకెక్కారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్స్ జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ, ఫేక్ లెటర్స్ సృష్టించి జీవో 35 రద్దు విషయంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. నా అంగీకారం లేకుండా నా థియేటర్ పైన కూడా ఫేక్ లెటర్లు సృష్టించి, నా థియేటర్…
Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu, Mohanakrishna Indraganti’s Aa Ammayi Gurinchi Meeku Cheppali
Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together titled Aa Ammayi Gurinchi Meeku Cheppali is done with its shooting. The most happening actress Krithi Shetty is playing Sudheer Babu’s love interest in the film produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli, while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios. Benchmark Studios is proud to welcome Tollywood’s leading production house Mythri Movie Makers on board for Aa Ammayi Gurinchi Meeku Cheppali which is tipped to be a romantic entertainer with a wonderful love story. The film…
విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్కు ముహూర్తం ఫిక్స్
పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లైగర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ అప్డేట్లను ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. తాజాగా డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు. లైగర్ మ్యాడ్ నెస్ను వీక్షించేందుకు రెడీగా ఉండండి.. డిసెంబర్ 31న ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్ను సాయంత్రం 4…
‘అర్జున ఫల్గుణ’ మంచి యాక్షన్ డ్రామా : హీరో శ్రీ విష్ణు
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ఈ ఏడాది ఇది నా మూడో చిత్రం.. ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. రైటింగ్ స్కిల్స్, రైటర్స్ని నేను ఎక్కువ ఎంచుకున్నాను. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్…
‘ఒకే ఒక జీవితం’ లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది : హీరో శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్పరంగా 30వ సినిమాగా ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటించారు. బుధవారం నాడు ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సతీష్ మాట్టాడుతూ.. ‘ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా యూనిట్ అందరికి చాలా థాంక్స్. అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.. తరుణ్ భాస్కర్…
పిల్లల్లో న్యూట్రీషన్ ఎంత నింపాలి..ఎలా నింపాలి?
పిల్లల్లో న్యూట్రిషన్ ఎంత నింపాలి అనేది చాలా ముఖ్యమైన విషయం దీని గురించి మనం చాలా ఆలోచించాలి పిల్లల్లో సరేనా వయసులో నింపక పోవడంవల్ల చాలా సమస్యలకి గురి అవుతున్నాం. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రతి తల్లి రాబోయే కాలంలో న్యూట్రిషనిస్ట్ అవ్వాలి. లేకపోతే మన పిల్లలకి వచ్చే జబ్బులకి కారణం అవుతాం. మనం తీసుకునే ఆహారం ఎప్పుడో చేతుల నుంచి మారిపోయింది. అందుకే మనం చాలా వైరస్ ని ఎదుర్కొంటున్నాం. కాలం మారిపోయింది యుద్ధాలు చేసే తీరు మారిపోయింది ఇది మనం గుర్తించాలి. పిల్లల్లో మనం ఏమి నింపుతున్న మో ఆలోచించాలి ఇలా ఆలోచిస్తే పిల్లలు మన కళ్ళ ముందే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల్లో ఎంత వయసు వరకు పోషణ నింపాలి అనేది తెలుసుకోవాలి. తీసుకునే ఆహారం పండించి తినటం లేదు అంటే…
