Angry Star Rajashekar is the hero of ‘Shekar’, which is his 91st movie. His elder daughter Shivani Rajasekhar has got a crucial role in the upcoming movie. She has played the hero’s daughter in the promising thriller. This is the first time that a father-daughter duo has acted as a father and daughter on the silver screen. On Monday, the makers of the film unveiled stills featuring the two talented actors. Jeevitha Rajashekar is wielding the megaphone for the movie besides penning its screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika…
Category: FILM NEWS
హీరో సందీప్ మాధవ్, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “బిహైండ్ సమ్ వన్” టీజర్
కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు జంటగా అజయ్ నాలి దర్శకత్వంలో డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం “బిహైండ్ సమ్ వన్” (What, Why, Who) అనేది ట్యాగ్ లైన్. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు సముద్ర,” జార్జ్ రెడ్డి” హీరో సందీప్ మాధవ్ లు తెలుగు టీజర్ ను లాంచ్ చేయగా, బిజెపి నేత శ్రీనివాస్ నేత, స్పార్క్ ఓటిటి చైర్మన్ మాచానూర్ సాగర్ లు హిందీ టీజర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ..ఒక కొత్త కథ…
‘బరి’ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల
సహాన ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి కమలమ్మ మరియు వెంకటేశప్ప సమర్పణలో రాజు, సహాన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మించిన చిత్రం `బరి`. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంచ్ ఈ రోజు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఫిలించాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ…“ఫస్ట్ లుక్ , టీజర్ , టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. బరి టైటిల్ చాలా ఫవర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాతో పరిచయం అవుతోన్న హీరోహీరోయిన్స్ కు, దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా“ అన్నారు. నటుడు నాగమహేష్ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో నేను కోడికత్తి శీను పాత్రలో నటించాను. దర్శకుడు…
‘బంగార్రాజు’లో ప్రతి సాంగ్ ఓ వజ్రంలా ఉంది : మ్యూజికల్ నైట్ ఈవెంట్లో కింగ్ నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నాగార్జున మాట్లాడుతూ.. ‘అభిమానులందరినీ ఇక్కడకు పిలవలేకపోయాం. అందరూ క్షమించండి. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజును అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను. సినిమాకు సగం…
Vikrant Rona Gets A Whopping 100 cr offer on OTT
With the Omicron scare a lot of movies are opting for a straight OTT release. One film that has said no to it and rejected an offer of 100 crores is Kichcha Sudeepa starrer Vikrant Rona. Vikrant Rona a pan world 3D film has been one of the most anticipated films in the country. From it’s title launch on The Burj Khalifa to getting Jacqueline Fernandez on board and even announcing a release in over 50 countries Vikrant rona has made all the right noises. According to sources, the team…
సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్
సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో వచ్చిన `సాఫ్ట్వేర్ సుధీర్` సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్లో పక్కా మాస్ ఎంటర్టైనర్గా `గాలోడు` చిత్రం రూపొందుతోంది. గెహ్నా సిప్పీ హీరోయిన్గా పరిచయమవుతుండగా ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో సుధీర్ మాస్లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల `గాలోడు` మూవీ టీజర్ని హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ అనాథాశ్రమంలో విడుదల చేసింది చిత్ర యూనిట్. సాఫ్ట్వేర్ సుధీర్గా క్లాస్ రోల్లో మెప్పించిన సుధీర్ ‘గాలోడు’ టీజర్లో పక్కా మాస్రోల్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న టీజర్లో మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ”అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్న…
నటి ఇషా చావ్లాకు కరోనా!!
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. అలాగే ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళికొడుకు’, ‘జంప్ జిలాని’, ‘విరాట్’, ‘రంభ ఊర్వశి మేనక’ వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న ‘దివ్య దృష్టి’ సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇషా చావ్లా అందరూ కూడా డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రజలు , సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. అలాగే త్వరలో కరోనా నుండి…
‘బంగార్రాజు’తో Zee Telugu సంక్రాంతి సంబరాలు
వాస్సీవాడి తస్సాదియ్యా అంటూ ఈ సంక్రాంతికి బోలెడంత సంబరాన్ని తీసుకొచ్చారు కింగ్ నాగార్జున. జీ తెలుగుతో కలిసి సంక్రాంతి సంబరాల్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ ఎక్స్ క్లూజివ్ సంక్రాంతి సంబరాల్ని మీ జీ తెలుగులో జనవరి 14వ తేదీ, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చూసి ఎంజాయ్ చేయండి. కేరళలో అట్టహాసంగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హీరోలు నాగార్జున, నాగచైతన్య, అందాల ముద్దుగుమ్మ కృతిషెట్టి కేరళ వెళ్లారు. జీ తెలుగు కుటుంబంతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఒకే వేదికపై అక్కినేని తండ్రికొడుకులు నాగార్జున, నాగచైతన్య అలా కలిసి నడిసొస్తుంటే.. వాసీవాడితస్సాదియ్యా.. ఇది కదా పండగ అనిపించింది. ఈ సంక్రాంతి కోసం చాలా సంబరాలు మోసుకొచ్చింది జీ తెలుగు. ప్రముఖ హాస్యనటుడు అలీ తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.…
ఉపాధ్యాయుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
(T-Times News – ALER) ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు గుండెపోటుతో బలవన్మరణానికి పాల్పడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని దుయ్యబట్టారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే…
దర్శకుల సంఘం సభ్యులకు ‘మెడికవర్’ హాస్పటల్స్చే ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్
“తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం” అధ్యక్షుడు.. వై. కాశీ విశ్వనాథ్, దర్శకుల సంఘం జనరల్ సెక్రటరీ.. వి.యన్ ఆదిత్య, ట్రెజరర్.. భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కమ్ యాక్టర్ మాదాల రవి సహకారంతో, ‘మెడికవర్’ హాస్పటల్స్చే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్కు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు డాక్టర్ మాదాల రవి, మెడికోవర్ క్లస్టర్ హెడ్ డాక్టర్ దుర్గేష్ శివ (మెడికోవర్ క్లస్టర్ హెడ్), డాక్టర్ రిచా నిరాల (మెడికోవర్ సెంట్రల్ హెడ్), సంతోష్ శుక్లా (ఏ.జి.యమ్ మార్కెటింగ్ హెడ్), మరియు ” నాంది” డైరెక్టర్ విజయ్ కనకమేడల.. దర్శకులు.. రవి కుమార్ చౌదరి, వీరశంకర్, చంద్రమహేష్, సముద్ర, వీరభద్రం చౌదరి, దొరైరాజ్, నటుడు, నిర్మాత.. సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల…
