అందరికి నమస్కారం… గౌడ కుల సంఘం పెద్దలకు , గీత కార్మిక సహోదరులకు మా యొక్క ‘ధర్మపురి’ మూవీ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 రోజులుగా మాయొక్క ధర్మపురి మూవీ లోని ట్రయిలర్ లో గౌడన్న ముఖము మీద కల్లు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు , సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటగా ఆ యొక్క సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాము. ఆ సన్నివేశం ట్రైలర్ లో, మరియు సినిమా లో తొలగించడం జరిగింది అని మీకు తెలియజేస్తున్నాము. మరియు మిగతా సినిమా లో అన్ని సన్నివేశాలు గీత కార్మికుల, గౌడన్నల వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా మా సినిమా ఉంటుంది. దయచేసి మన గౌడ సంఘాల పెద్దలు, గీత కార్మిక సహోదరులు అందరూ… కొత్తగా వస్తున్న మా…
Year: 2022
సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా ‘హు ఆర్ యు?’ చిత్రం ప్రారంభం
సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు మూవీ ఫేమ్) హీరోహీరోయిన్లుగా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్పై వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం ‘హు ఆర్ యు?’ (Who Are You?). సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నేడు (శుక్రవారం) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ కొట్టగా.. లలిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి నిర్మాత బొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘మా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్లో రెండో చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ప్రియా నాయుడు మంచి కథని అందించారు. మంచి టీమ్ కుదిరింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా…
కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం ఆలేరు మండల అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ… ”నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని…
జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’ విడుదల
ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జూన్ 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ, ఈ చిత్రం అన్ని తరహా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అని అన్నారు. చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి,…
ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ ‘సెల్ఫిష్’ ఘనంగా ప్రారంభం
రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “సెల్ఫిష్” టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా…దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…మా ఆశిష్ రౌడీ బాయ్ చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు.…
ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు – 2022
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను 2022వ సంవత్సరం కోసం ప్రకటించారు. శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీమ్ రెడ్డి, ఆమని, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండీ బండారు సుబ్బారావు తో కలసి అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు. ప్రముఖుల సమక్షం లో ఈ నెల 20 వ తేది సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. శృతిలయ – సీల్ వెల్ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం శ్రీమతి ఎం.శైలజ సుమన్ , పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, అల్ ఇండియా రేడియో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు…
ప్రేక్షకులిచ్చిన దైర్యంతో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సీక్వెల్ కు వెళ్తున్నాం : చిత్ర హీరో రమణ్
సిరి మూవీస్ బ్యానర్పై సీనియర్ నటుడు వినోద్ కుమార్,రమణ్, వర్ష విశ్వనాధ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, నటీనటులుగా ఎం.రమేష్, గోపి దర్శకత్వంలో కె.శిరీషా రమణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా.. హీరో రమణ్ మాట్లాడుతూ..నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి కల. 15 సంవత్సరాల నుంచి కష్టపడిన నాకు సిరి మూవీస్ లో చేసిన “రెడ్డిగారింట్లో రౌడీయిజం” ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇన్ని పెద్ద సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము రిలీజ్ చేసిన ప్రతి చోటా విజయవంతంగా…
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల
ఎస్ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్పై నూతన తారలతో వైవిధ్యమైన జానర్లో.. ఎమ్ఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. ‘‘నంధ్యాల నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్లో నాకు ‘కాలం రాసిన కథలు’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన…
సినీ పరిశ్రమలోని యదార్థగాథలతో ప్రారంభమైన ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ప్లే, డైరెక్టర్) చిత్రం
శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై కట్ల ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని,సీనియర్ నటుడు సుమన్, బ్రహ్మాజీ,అలీ, చమ్మక్ చంద్ర, శివారెడ్డి, నటీనటులుగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ.డి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ప్లే, డైరెక్టర్).ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జీవిత, రాజశేఖర్లు స్క్రిప్ట్ను అందించి, ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్లపై కెమెరా స్విచ్ఆన్ చేయగా, పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యం.డి. ప్రశాంత్ కుమార్ గారు క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్లు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. చిత్ర నిర్మాత ఈ.డి.ప్రసాద్ మాట్లాడుతూ…కామెడీ, హర్రర్, సెన్సిబుల్ లవ్ స్టొరీ ఉన్న మంచి సబ్జెక్ట్ను దర్శకుడు రాజేంద్రప్రసాద్ చెప్పగానే…
దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ !!
చిత్రం : ‘బీస్ట్’ రచన- దర్శకత్వం : నెల్సన్ తారాగణం : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, అంకుర్ అజిత్ వికల్, రెడిన్ కింగ్స్లే తదితరులు సంగీతం అనిరుధ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస బ్యానర్ : సన్ పిక్చర్స్ నిర్మాత : కళానిధి మారన్ విడుదల : ఏప్రెల్ 13, 2022 ఇళయ దళపతి విజయ్ పానిండియా ‘మాస్టర్’ తర్వాత మరో పానిండియాగా ‘బీస్ట్’ దేశ విదేశ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ఒరిజినల్ దర్శకుడు మురుగదాస్ పారితోషికం తగ్గించుకోని కారణాన వూస్టింగ్ అయి, అతడి స్థానంలో దర్శకుడుగా నెల్సన్ బాధ్యతలు చేపట్టాడు. తమిళనాడులో విజయ్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వచ్చాయి. అయితే పానిండియా విడుదలగా ‘మాస్టర్’ విఫలమైంది. ఇతర తమిళ పానిండియాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘బీస్ట్’ పానిండియా తమిళ…
