శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రూపొందించిన 2023 నూతన డైరీని శుక్రవారం నాడు తన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు తమకు సహరించాలని అయన సూచించారు.నూతన డైరీలోమీడియా సమాచారం పొందుపరచటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు,సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బి .గోపరాజు,రాఘవేందర్ రెడ్డి,టీ . శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ను నూతన పాలకమండలి తరపున అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, పూల మొక్కను అందజేసి , శాలువులతో సత్కరించారు . ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలికి డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.
Category: Others
ఆలేరుకు గొప్ప చరిత్ర ఉంది : ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు
టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి ఆలేరు, జనవరి 16 : యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి ప్రాంత ప్రజలలో స్నేహ భావం మెండుగా ఉంటుందని ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆలేరు ఎస్.టి.ఓ కార్యాలయంలో తనను కలిసిన ఆలేరు ప్రాంత ప్రముఖులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని, వివిధ హోదాల్లో ఈ ప్రాంత వాసులు ప్రాచుర్యం తెచ్చుకుంటున్నారని, ఇది ఎంతో ఆనందించతగ్గ విషయమని ఆయన సంతోషాన్ని వ్యక్తచేశారు. ఈ సందర్బంగా ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులుకు సంక్రాంతి, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్…
తారలతో వైభవంగా సికే ఇంఫిని క్రిస్టమస్ సంబరాలు !!!
సికే ఆట్మోస్ లో ఫామ్ ల్యాండ్ కొన్న 300 ఫ్యామిలీస్ తో క్రిస్టమస్ రోజున గెట్ టు గెథర్ జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శంషాబాద్ సమీపంలో మహేశ్వరంలో జరిగింది. ఈ ఈవెంట్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. హీరో అగస్త్య, హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ ఐశ్వర్య హాలకల్, స్నేహ మాధురి శర్మ, రిషికా వర్మ, ప్రాచి టక్కర్, యస్న చౌదరి, తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరి అనుబంధ సంస్థ అయిన సికె.ఎఫ్ ఎమ్ వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. సికే ఎఫ్ఎమ్ అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. 2023లో ఈ సంస్థ మరిన్ని ప్రాజెక్ట్స్ తో రానుంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ బ్యాండ్, చిల్డ్రన్ గేమ్స్, సీక్రెట్…
It is gratifying to dedicate Ma Oollo Oka Paduchundhi to Superstar Krishna Garu – A.P Cinematography Minister Chelluboyina Venugopalakrishna
Under Vijay Cine Creations banner, Veeru. K. Reddy is directing a different kind of film titled “Ma Oollo Oka Paduchundhi”, which Soma Vijay Prakash produces. “Deyyamante Bayamannadhi” is the tagline. The film earned a special place in the history of world cinema as it is done with its post-production work before the shooting process. Bharath World Records have notified this record, and the movie team was handed over the certificate by Andhra Pradesh Cinematography Minister Chelluboyina Venugopalakrishna. The event took place in Telugu Film Chamber in which producer Soma Vijay…
స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిన మహిళ ఇందిర : యం.ఏ. ఎజాజ్
ఆలేరులో ఘనంగా మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎంతో ప్రఖ్యాతిగాంచారని, ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. 1964 సంవత్సరములో తండ్రి జవహర్ లాల్ నెహ్రు మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైన ఇందిరాగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారన్న విషయాన్ని ఆయన…
Superstar Krishna : సాహసానికి మారుపేరు!
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సాహసోపేతమైన నిర్ణయాలతో సినిమా స్థాయి పెంచిన హీరో అంటే కృష్ణనే. నిన్నటి నుంచీ ఆయన గురించి ఆలోచిస్తుంటేనే గుండె బరువెక్కుతుంది. హీరో అంటే కృష్ణ. కృష్ణ అంటే ఓ క్రేజ్. కృష్ణ అంటే ఓ ఇమేజ్. కృష్ణ అంటే ఓ సాహసం. సూపర్ స్టార్ అంటే కృష్ణ మాత్రమే. అది చెరగని ముద్ర. ఎప్పటికీ మాయని ముద్ర. తెరపై వెలిగే కృష్ణ అంటే బాల్యం నుంచీ పెనవేసుకున్న బంధం. ఎన్ని జ్ఞాపకాలో. కృష్ణ గారి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందంటే చాలు. ఆ సినిమా ఎలా చూడాలో రకరకాల ప్లాన్ లు రెడీ చేసి పెట్టుకునేవాడిని. ఇంట్లో తెలియకుండా ఆదివారం సినిమా చూసే అవకాశం వస్తే సంతోషం. లేకపోతే మిగతా రోజుల్లో స్కూల్…
మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం!
మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్టుమెంట్లు , కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాంహౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శించాలిస్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo. 60 కి పైగాప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్లో జరగనుంది . ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నిచర్ మరియు అద్భుతమైన హాం డెకరేషన్, డిజైన్ కూడా వినియోగదారులకు అందించబోతుంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ…
వైభవంగా ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు : ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లోని ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగాయి. ఈ ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు ప్రతీ ఒక్కరికీ మరపురాని అనుభూతని కలిగించాయి. ఈ సందర్బంగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పలు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞాన విహారంలో తెలియాడాలని, ఈ విషయంలో ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ముందుండాలని కోరారు. మనదేశంలొ విద్యను అభ్యసించిన భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నత మైన స్థానాలో వున్నారన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసారు. బ్రిటన్ ప్రధాని భారతీయులు కావడం…
ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగాపాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి
సోమాజిగూడ, నవంబర్ 8: ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గీతాంజలి విద్యా సంస్థల పాలకమండలి తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థ ఉపాధ్యక్షులు అంజన మూర్తి, హెడ్ మిసెస్ శాలిని సింగ్, మమతా అల్లూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్యక్రమానికిముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపాల్గొననున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో 1997 లొ విద్యాసంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలుగా విద్యార్థులను మంచి పౌరులుగాతీర్చిదిద్దామన్నారు .సరళమైనవిద్యాబోధనలతో అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తూ, ఉత్తమ అవార్డులను పొంది విద్యాసంస్థఅగ్రగామిగానిలిచిందన్నారు.ఈ శుభ సందర్భాన్నిపురస్కరించుకొని గీతాంజలి దేవేశాల షెప్పర్స్ లైన్ బలరాం రాయి సికింద్రాబాద్ లొ 4.30 గం.లకు’ఓపస్ అర్జంటమ్’ పేరుతో కడు రమనీయ మైనా సంగీత, నృత్య, నాటకాలతొ…
జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా..ఎజెండా : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ
తమకు ఎలాంటి రాజకీయాలు లేవని, పోరాటాలే తమ ఊపిరి, జర్నలిస్టుల సంక్షేమమే జెండా, ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆబిడ్స్ లోని మీడియా ప్లస్ హాలులో జరిగిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూ జే) ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 65ఏండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నాటి నుండి నేటి వరకు నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ గా వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొంటుందని విరాహత్ అన్నారు. ఇవ్వాళ జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటాల ఫలితంగా సాధించినవేనన్నారు. కొన్ని శక్తులు వారి స్వప్రయోజనాల కోసం…
