‘మనం సైతం’ ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం

manamsaitham maro mundadugu

“మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయికాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోముందడుగు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాదంబరి…

దర్శక దిగ్గజం దాసరి నేషనల్ అవార్డ్స్

director dasari national awards

ధవళ సత్యం దర్శకత్వంలో దాసరి బయోపిక్ తాడివాక రమేష్ నాయుడు ప్రకటన దర్శక దిగ్గజం దాసరి స్మారకార్ధం “దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్” ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఇందుకోసం ఆయన ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు. అంతేకాదు… దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు… ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో “దాసరి బయోపిక్” నిర్మించేందుకు సైతం సన్నద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ పేరు “దర్శకరత్న”. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న “దర్శకరత్న” బయోపిక్ లో…

‘రిపబ్లిక్‌’ సాయితేజ్‌కు గ్రేట్‌ సక్సెస్‌ కావాలి: స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ

Saitej new movie ripublic

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. శనివారం  ‘గానా ఆఫ్‌ రిపబ్లిక్‌’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ‘రిపబ్లిక్‌’ సినిమాలో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయితేజ్‌, డైరెక్టర్‌ దేవ్‌ కట్టా, నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎం.సుకుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ, కో డైరెక్టర్‌ కిరణ్‌, రైటర్‌ బి.వి.ఎస్‌.రవి, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావు మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్‌ సాంగ్‌ కొరటాల శివగారి చేతుల మీదుగా స్టార్ట్‌ కావడమే పెద్ద సక్సెస్‌గా మేం భావిస్తున్నాం. డైరెక్టర్‌…

వరుణ్‌తేజ్ ‘గని’ ఫైనల్‌ షెడ్యూల్‌

varuntej in ghani

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని నటిస్తుండటం విశేషం. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా…నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల వల్ల ఆగిన మా ‘గని’ సినిమా షూటింగ్‌ను ఇటీవలే మళ్లీ రీస్టార్ట్‌ చేశాం. ఇప్పుడు ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌…

ఫైనల్‌ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’

final shooting megastar chiranjivi acharya movie

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య‌. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్‌.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు. “రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది” అని చిత్ర యూనిట్‌ తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు న‌టిస్తోన్న…

‘Savitri W/O Satyamurthy’ shooting wrapped up and planning for release in August

‘Savitri W/O Satyamurthy’ shooting wrapped up and planning for release in August

How did a 25-year-old man end up becoming a 60-year-old woman’s husband? Why did they get married in the first place? Why did they decide to live together for the rest of their lives? ‘Savitri W/O Satyamurthy’ is all about their love story. A pure entertainer and a family drama, the film stars ‘Kerintha’ fame Parvateesam as the hero, and his wife is played by the veteran character artist and comedienne Sri Lakshmi. Produced by Gogula Narendra of A1 Mahendra Creations, the film is directed by Chaitanya Konda, who has…

ఆగస్టులో ‘ఏ1 మహేంద్ర క్రియేషన్స్’ గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ‘సావిత్రి w/o సత్యమూర్తి’

‘Savitri W/O Satyamurthy’ shooting wrapped up and planning for release in August

అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పాతికేళ్ల కుర్రాడిగా పార్వతీశం (‘కేరింత’ ఫేమ్, నూకరాజుగా నటించిన హీరో), అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ “కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి…

aha announces aha Bhojanambu, a fun talk show hosted by Lakshmi Manchu with a culinary twist

aha announces aha Bhojanambu, a fun talk show hosted by Lakshmi Manchu with a culinary twist

100% Telugu streaming platform aha, which houses the latest blockbuster films, web shows and originals, is turning a new leaf. The platform that ushered in a new era of popular non-fiction content in Telugu web space, with a flurry of talk shows like Sam Jam (hosted by Samantha Akkineni), Tamasha with Harsha (hosted by Viva Harsha) and the third season of Rana’s No.1 Yaari, is putting together another talk show titled aha Bhojanambu. Actor, producer Lakshmi Manchu will host the show where the biggest celebs from the tinsel town dish…

లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా తెలుగు ఓటీటీ ‘ఆహా’ సరికొత్త ఫన్‌ టాక్‌ షో ‘ఆహా భోజనంబు’

aha announces aha Bhojanambu, a fun talk show hosted by Lakshmi Manchu with a culinary twist

హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు, వెబ్‌ షోస్‌, ఒరిజనల్స్‌తో వీక్షకులకు సరికొత్త వేదికగా మారింది. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌ షో సామ్‌ జామ్‌, తమాషా విత్‌ హర్ష అంటూ వైవా హర్ష వ్యాఖ్యాతగా చేసిన షోతో పాటు రానా దగ్గుబాటి హోస్ట్‌ చేసిన నెంబర్‌ వన్‌ యారి వంటి టాక్‌ షోలతో, నాన్‌ ఫిక్షనల్‌ కంటెంట్‌తో తెలుగు డిజిటల్ మాధ్యమంలో కొత్త శకానికి తెర తీసింది. తాజాగా మరో టాక్‌ షోతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ‘ఆహా’..నటి, నిర్మాత లక్ష్మీ మంచు హోస్ట్‌ చేయనున్న షో..’ఆహా భోజనంబు’. టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సెలబ్రిటీలు రుచికరమైన వేర్వేరు వంటకాలను వండుతూ హోస్ట్‌కు వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూనే వివిధ సంగతులను తెలియజేస్తారు. సహ సమర్పకులుగా ఎంటీఆర్‌, హిమాలయ ప్యూర్‌ హ్యాండ్స్‌….వివిధ రకాల…