జూలై 20న అమేజాన్ ప్రైమ్ లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ విడుదల

july 20 naarappa in amezone prime

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది.ఇప్ప‌టికే పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 20న అమేజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న స‌రికొత్త పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్…

Superstar Mahesh Babu, Parasuram Petla, Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus “Sarkaru Vaari Paata” Shooting Resumes

superstar Mahesh Babu, Parasuram Petla, Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus "Sarkaru Vaari Paata" Shooting Resumes

Afreen khan @ Tollywood Times Superstar Mahesh Babu has been constantly scoring blockbusters, thanks to his exceptional judgement of scripts. The leading star of Tollywood is presently doing Sarkaru Vaari Paata with Blockbuster Director Parasuram Petla helming it under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners.The film has been making huge noise ever since it was announced. The title Sarkaru Vaari Paata and Mahesh Babu’s look in the poster grabbed everyone’s attention.Star heroine Keerthy Suresh is roped in to play Mahesh Babu’s love interest in the film…

స్కైలాబ్‌’ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన మిల్కీబ్యూటీ తమన్నా

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వ‌క్ కందెరావ్‌ దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. అందులో స్కైలాబ్ పై సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణతో పాటు మరికొందరు కూర్చుని ఉన్నారు. వీరి చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి.అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌…

Milky Beauty Tamannaah unveils First Look, Title of ‘Skylab’

Milky Beauty Tamannaah unveils First Look, Title of 'Skylab'

‘Skylab‘ is an upcoming movie starring Satyadev, Nithya Menen and Rahul Ramakrishna in lead roles. Produced by Byte Features and Nithya Menen Company, it’s presented by Dr Ravi Kiran and directed by Prudhvi Pinnamaraju. A period drama, its story is set in 1979.Milky Beauty Tamannaah Bhatia on Sunday unveiled its First Look and Title, and wished the team all the best. In the poster, we see the lead actors and a few others seated on the Skylab as wads of currency rain around them. Skylab, the first space station of…

The wait is over, and actor Ajith Kumar’s fans have a reason to rejoice! As fans have been eagerly awaiting to catch a glimpse into the superstar’s widely anticipated film Valimai for a long time, the movie’s makers decided to give them a treat! They have launched the first look in the form of a motion poster to quench the fans’ curiosity!

The wait is over, and actor Ajith Kumar’s fans have a reason to rejoice! As fans have been eagerly awaiting to catch a glimpse into the superstar’s widely anticipated film Valimai for a long time, the movie’s makers decided to give them a treat! They have launched the first look in the form of a motion poster to quench the fans’ curiosity! The extent of the fans’ excitement is such that the film’s title and the hashtag #Valimai Motion Poster have been trending on social media since it was announced…

బోనీ కపూర్ నిర్మాతగా అజిత్‌ లేటెస్ట్ సెన్సేషన్ ‘వాలిమై’ మోషన్ పోస్టర్ రిలీజ్

అజిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వాలిమై’. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వాలిమై’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ బ్యానర్ లో జీ స్టూడియోస్ అండ్ బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ఈ రోజు సాయంత్రం నిర్మాత బోనీకపూర్ విడుదల చేశారు. ఈమధ్యకాలంలో సోషల్‌ మీడియాలో ఎక్కువగా పాపులర్‌ అయిన సినిమా ఇది. ఈ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్రేజ్‌ ఉన్న ఆట ఫుట్‌బాల్‌. లండన్‌లో యూరో 2020 మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అజిత్‌ కొత్త సినిమా ‘వాలిమై’కి సంబంధించిన అప్‌డేట్‌ తెలియజేయాలంటూ అజిత్‌…

సీనియర్ సినిమా పాత్రికేయ శిరోమణి అండా రామారావు ఇకలేరు

సౌమ్యులు ఆత్మీయ మిత్రులు, సీనియర్ సినిమా పాత్రికేయ శిరోమణి శ్రీ అండా రామారావు గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సినిమా కబుర్లలో మునిగి తేలేవారు! ఘంటసాల గానామృతం, యుగపురుషుడు ఎన్టీఆర్ పేర్ల తో వాట్స్ యాప్ లో ప్రత్యేక గ్రూప్ లు ఏర్పాటుచేసి అనేక విషయాలు అలుపు లేకుండా పంచుకునే వారు! అనేక పాటల వీడియో లను అప్ లోడ్ చేసే వారు! ఫోన్ చేసి గంటకు తక్కువ కాకుండా మాట్లాడే వారు! ఎన్నో విశేషాలు ఆసక్తిగా నాన్ స్టాప్ గా చెప్పేవారు! బిజీ గా వున్నా అని చెప్పినా వదిలే వారు కాదు! గంట మాట్లాడితేనే ఆయనకు తృప్తి!హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీ లోని స్థలాన్ని అమ్మి…

కేటీఆర్ జన్మదినం సందర్బంగా ‘ముక్కోటి వృక్షార్చన’

యజ్ఞంను విజయవంతం చేద్దాం : ప్రభుత్వ విప్ ఆలేరు MLA గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తెలంగాణా ఐటి శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామా రావు గారి జన్మ దినం సందర్భముగా తేది 24 జూలై 2021 రోజున ఉదయం 10.00 గంటలకు ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ‘ముక్కోటి వృక్షార్చన’ కార్య క్రమాన్ని మన MP రాజ్య సభ సభ్యులు శ్రీ జోగినపల్లీ సంతోష్ కుమార్ రావు గారు రాష్ట్రం, దేశం పచ్చ బడాలనే సంకల్పం తో తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న ఈ యజ్ఞాన్ని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి KTR గారికి జన్మ దిన కానుక ఇద్దాము. మీరు నాటిన మొక్కలని మొబైల్ యాప్ లో పంపించండి. మొబైల్ యాప్…

లైమ్ లైట్ అవార్డ్ అందుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ

ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ “వైశ్య లైమ్ లైట్” అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని నోవోటెల్ లో కొవిడ్ నిబంధనల మేరకు ఆత్మీయంగా జరిగిన ఈ పురస్కార ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నిజామాబాద్ శాసన సభ్యులు బిగల గణేష్ గుప్తా, పోలీస్ హోసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాసా గుప్తా తదితర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.