ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల
Category: FILM NEWS
పూజాకార్యక్రమాలతో ‘అఖిల్ విజన్ మూవీస్’ ప్రొడక్షన్-1 ప్రారంభం
తెలుగు తెరకు మరో కొత్త నిర్మాత పరిచయమవుతున్నారు. ఆయన పేరు ఇంద్రకంటి మురళీధర్. “అఖిల్ విజన్ మూవీస్” పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పూజా కార్యక్రమాలతో తన తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి ఈ విభిన్న తరహా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ముహూర్తం షాట్ ను హీరో అనిల్ పై చిత్రీకరించారు. పారిశ్రామికవేత్త మహేష్ పటేల్ క్లాప్ కొట్టగా… ఎడిట్ పాయింట్ అధినేత ఇప్పలపల్లి రమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రివ్యూ డేట్ నవంబర్ 19గా నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ ప్రకటించడం విశేషం!!
‘గల్లీరౌడీ’ చిత్రం నుండి ఛాంగురే ఐటెం సాంగురే…సాంగ్ ప్రోమో విడుదల
విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ సందీప్ కిషన్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గల్లీరౌడీ’. టాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్గా ..బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకట్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్ప్లేను కూడా అందించారు.కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఇంపార్టెంట్ రోల్ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ…
Subaskaran-produced big-scale visual wonder ‘Ponniyin Selvan-I’ to release in 2022
Lyca Productions, which is synonymous with big-budgeted movies, has always made films with the highest standards. Producer Subaskaran has made a name for himself as someone who produces movies with world-class standards. ‘2.0’, starring Superstar Rajinikanth and Akshay Kumar, is an example. Tamil movies ‘Nawab’ ‘Darbar’ and ‘Kaththi’ (remade as ‘Khaidi No. 150’ in Telugu) were prestigious ventures, too. And now, the producer is bankrolling ‘Ponniyin Selvan’, which is a two-part feature film franchise.Mani Ratnam, whom the Telugu audience has loved for decades, is its director. Madras Talkies, his production…
సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ విజువల్ వండర్ ‘పొన్నియన్ సెల్వన్–1’ 2022లో విడుదల
భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడం నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నైజం. అందుకు ఉదాహరణ… రజనీకాంత్, అక్షయ్కుమార్తో తీసిన ‘2.0’. తమిళంలో ‘నవాబ్’ రజినీకాంత్ ‘దర్బార్’, ‘కత్తి’ (తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చేశారు) వంటి మంచి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుడు మణిరత్నం. ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా సుభాస్కరన్ సమర్పణలో నిర్మిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. అదే పేరుతో సుప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని 2022లో విడుదల చేయనున్నట్టు నిర్మాణ…
హారర్ థ్రిల్లర్ ‘జ’ ట్రైలర్నువిడుదల చేసిన యంగ్హీరో సుధీర్బాబు
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైలర్ను యంగ్ హీరో సుధీర్బాబు విడుదలచేసి యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను మరింత పెంచింది. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్ఫామెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి…
ఏం జరుగుతోంది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో?
– తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆవేదన – దళిత బిడ్డకు కన్నీటి వీడ్కోలు –టాలీవుడ్ టైమ్స్ న్యూస్ –ఏం జరుగుతోంది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో? డబ్బుల మూటలు, భూ-కబ్జాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. నిలువెల్లా దోపిడీ, దగా ఈ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి దళిత బిడ్డ ఆత్మహత్య ఎంత దారుణమైన ఘటన. దళితులు, పేదవాళ్ళు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా? ఉన్నత చదువులు చదవాలి అనుకున్న తన ఆశలు చంపుకొని తల్లిదండ్రుల భాధ చూడలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంట ఒక సమస్య నెలకొంది అని సునీతరావు ఆవేదన వ్యక్తం చేశారు.…
Mahesh Babu and Namratha’s Dotting Daughter Sitara Turns Nine
Superstar Mahesh Babu and Namratha’s Darling Daughter, Sitara has turned nine today. The little cutie is a celeb on social media not only because of her father but also because of her charm and talent. The hashtag #SitaraTurns9 is trending on social media with fans wishing her on the occasion. The family also showered their love for Sithara from their social media accounts. “Happy birthday, my little one!! Always lighting up my world. Happy 9! Love you more than you can imagine! #SitaraTurns9,” Mahesh Babu said on Twitter. Happy mother…
శర్వానంద్, రష్మికా మందన్నా, కిశోర్ తిరుమల,ఎస్ఎల్వీసి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ షూటింగ్ ప్రారంభం.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్బిజీగా ఉన్నారు. శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘మహాసముద్రం’, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో తన పూర్తి ఫోకస్ను తన లేటెస్ట్ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాపై పెట్టారు శర్వానంద్. ఈ మూడు వేటికవే డిఫరెంట్ మూవీస్ కావడం విశేషం.టాలీవుడ్లో ప్రస్తుతం అగ్ర కథానాయకల్లో ఒకరిగా ఉన్న రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ కిశోర్ తిరుమల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై కథల పట్ల మంచి అభిరుచి, ఎంపికలో మంచి నేర్పు ఉన్న ప్రొడ్యూసర్ సుధాకర్…
Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Joharlu Shooting Begins
Young and happening hero Sharwanand has been hectic busy with three projects. While his Oke Oka Jeevitham is gearing up for release, Maha Samudram has also completed its production formalities. So, he is set to shift his focus completely on his next project Aadavaallu Meeku Johaarlu.Aadavaallu Meeku Johaarlu marks Sharwanand’s first collaboration with Tollywood’s leading actress Rashmika Mandanna and also talented director Tirumala Kishore. Sudhakar Cherukuri who has some good taste and got perfect judgement skills in terms of his films is producing the new film on Sri Lakshmi Venkateswara…
