మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా.. మెగాపవర్స్టార్ రామ్చరణ్ కీలక పాత్రలో.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఆచార్య` సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై 31 నాటికి అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేశాం. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్ట్ 20 నుంచి చిరంజీవి.. చరణ్ మీద ఓ సాంగ్ను, అలాగే చరణ్, పూజా హెగ్డే మీద మరో సాంగ్ను చిత్రీకరిస్తాం. దీంతో సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవిగారి…
Category: FILM NEWS
జన్మదినాన విరియనున్న హరితవనం : ప్రిన్స్ పిలుపుతో పచ్చదనం
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజున విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులుఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేశ్ బాబు పిలుపునిచ్చారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని ప్రముఖ హీరో మహేశ్ బాబు తన అభిమానులకు పిలుపునివ్వడం పై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అభిమానులున్న మహేశ్ బాబు వంటి ప్రముఖ హీరో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన అభిమానులకు…
‘నాట్యం’ ఫస్ట్ సాంగ్ నమః శివాయను ఆవిష్కరించిన నందమూరి బాలకృష్ణ
నాట్యం అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ కాన్సెప్ట్తో రూపొందిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నాట్యం చిత్రం ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాపర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా పరిచయం అవుతున్నారు. ఆమె తన డాన్స్, హావభావాలు, నటనను అద్భుతంగా పండించారు.ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయను శుక్రవారం రోజున నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన, సంధ్యారాజు, దర్శకుడు రేవంత్ కోరుకొండ, యాక్టర్ కమల్ కామరాజ్ తదితరులు నాట్యం సినిమా కోసం పడ్డ కష్టం అసాధారణమని.. ఇలాంటి ఓ వైవిధ్యమైన సినిమాను పాటలను ఈ జనరేషన్కు అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు.నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ నటి, నిర్మాత సంధ్యారాజుగారిని, దర్శకుడు…
Nandamuri Balakrishna Launched Sandhya Raju, Revanth Korukonda’s NATYAM First Single ‘Namah Shivaya’
“NATYAM means to tell a story through dance in a beautiful way” is a well written concept Telugu Feature Film coming soon to theatres across Andhra Pradesh and Telangana.Well known Kuchipudi Dancer Sandhya Raju debuts as a Telugu actress, producer, movie choreographer, production designer and costume designer through Natyam and has delivered a mesmerizing performance through her acting, expressions and Dance.Nata Simha Shri Nandamuri Balakrishna Garu launches the first single ‘Namah Shivaya’ from this highly anticipated movie. He showered the Actress Sandhya Raju, Director Revanth Korukonda and Actor Kamal Kamaraj…
‘మళ్ళీ మొదలైంది’లో స్ట్రాంగ్ మదర్ పాత్రలో సుహాసిని మణిరత్నం
సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ బ్యానర్పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్స్పిరేషనల్ రోల్లో సీనియర్ నటి సుహాసిన మణిరత్నం నటిస్తున్నారు. ఎంటర్ప్రెన్యూరర్, ధైర్య, సాహసవంతమైన సింగిల్ మదర్ ‘సుహా’ పాత్రలో ఈమె కనిపిస్తున్నారు. శుక్రవారం సుహాసిని పాత్రకు సంబంధించిన లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.రీసెంట్గా ..కుటుంబం, సభ్యుల మధ్య ఉండే లవ్ అండ్ ఎమోషన్స్తో పాటు భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసేలా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న…
నాగశౌర్య ‘లక్ష్య’ ఫ్రైడే స్పెషల్.. వర్కింగ్ స్టిల్స్ విడుదల
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్ననాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్నిసోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్ను ఇటీవల కిక్ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్రతీ శుక్రవారం లక్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్రయూనిట్ తెలియజేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ప్రతీ శుక్రవారం విడుదల చేస్తున్న అప్డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచడమే కాదు.. అంచనాలను కూడా పెంచేస్తున్నాయి. ఈ శుక్రవారం ‘లక్ష్య’ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో నాగశౌర్య,…
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Vennello Aadapilla Song Out
Hero Nithiin’s upcoming black comedy crime thriller Maestro is set for direct OTT release on Disney + Hotstar. The landmark 30th film of Nithiin skips theatrical release owing to covid situations. Merlapaka Gandhi has directed the film, while Mahati Swara Sagar has rendered soundtracks.After teasing with a promo, the makers have released full song of Vennello Aadapilla. Nithiin and Nabha Natesh feature in this beautiful melody that has appealing vocals from Sweekar Agasthi.The song begins with Nabha expressing her shock to see Nithiin performing at a foreign location and then…
నితిన్, మేర్లపాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ కాంబినేషన్ మూవీ ‘మాస్ట్రో’ నుంచి ‘వెన్నెల్లో ఆడిపిల్ల..’ పాట విడుదల
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్లో విడుదలవుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్గా నటిస్తోన్న 30వ చిత్రం. కోవిడ్ పరిస్థితుల ప్రభావం కారణంగా నితిన్ తన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘వెన్నెల్లో ఆడిపిల్ల… ’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసిన నిర్మాతలు ఇప్పుడు పూర్తి సాంగ్ను విడుదల చేశారు. ఈ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్లో నితిన్, నభా నటేశ్ నటించారు. ఈ పాటను స్వీకర్ అగస్తి పాడారు.విదేశాల్లో పెర్ఫామ్ చేస్తున్న…
యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నీలం పద్మ : వరుసగా రెండోసారి నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నీలం పద్మను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండోసారి వరుసగా నీలం పద్మను యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ముదిరాజ్ గారికి, మరియు యు.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి నీలం పద్మ కృతజ్ఞతలు తెలిపారు. 1975లో జన్మించిన నీలం పద్మ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు ఎంతగానో శ్రమిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, టిపిసి మెంబర్ గా, యాదాద్రి భువనగిగి జిల్లా పార్లమెంటేరియన్ డెవలప్ కమిటీ మెంబర్ (దిశ)గా నీలం…
స్కూల్ మెమోరీస్ ఆఫ్ ‘బ్యాక్ బెంచర్స్’
స్కూల్ మెమోరీస్ ని కళ్ళకు కట్టిన వన్ అండ్ ఓన్లీ తెలుగు వెబ్ సీరీస్ ఇప్పుడు ఎక్కడవిన్నా ‘బ్యాక్ బెంచర్స్’ గోలే. తేజ్ ఇండియా అనే యూ-ట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతూ అన్నివర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సీరీస్ వందన బండారు-సత్యదేవ్ చాడ ఇన్ఫినేటం నెట్ వర్క్ సొల్యూషన్ ఆధ్వర్యంలో రన్ అవుతోంది. 15 ఎపిసోడ్స్ కంటెంట్ తో కూడుకున్న ఈ వెబ్ సీరీస్ ఇప్పటివరకు 14 ఎపిసోడ్స్ వచ్చేశాయి. స్కూల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? 9 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు రాసి దాంట్లోంచి బయటికి వచ్చే వరకు ఎలా గడిచింది జీవితం? అనేది ప్రధానంగా సాగుతుంది. ఈ ‘బ్యాక్ బెంచర్స్’కు రచయిత, హీరో, దర్శకుడు అయిన దొరసాయి తేజ ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన వివరాలను…
