ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ల భరణి కీలకపాత్రలో నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.1గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కి, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.తారాగణం: హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ,తనికెళ్ల భరణిసాంకేతిక వర్గం:దర్శకత్వం: వై.యుగంధర్నిర్మాత: చింతా గోపాలకృష్ణ…
Author: M.D ABDUL - Tollywoodtimes
సండే స్పెషల్ షూటింగ్ పూర్తి .. త్వరలో ట్రైలర్ విడుదల
రియాన్ష్, నిత్యశెట్టి, చిచా బోనాల, అనన్య, మనోహర్ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం సండే స్పెషల్. ఆద్యంతం అలరించే ఈ హ్యూమరస్ థ్రిల్లర్ చిత్రాన్ని మ్యాన్కైండ్ & పెలికుల 24 మోషన్ పిక్చర్స్ పతాకంపై అనూప్ చక్రవర్తి బాజినేని దర్శకత్వంలో రామకృష్ణ బలుసు మరియు జ్యోతి బాజినేని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఇటీవల నవదీప్ చేతులమీదుగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సండే స్పెషల్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. త్వరలో ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.తారాగణం: రియాన్ష్, నిత్యా శెట్టి, చిచా బోనాల, అనన్య, మనోహర్సాంకేతిక వర్గం:రచన, దర్శకత్వం: అనూప్ చక్రవర్తి బాజినేనినిర్మాతలు: రామకృష్ణ బలుసు, జ్యోతి బాజినేనిబ్యానర్: మ్యాన్కైండ్ మూవీస్ & పెలికుల24…
రామ్చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీకి ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం
మెగాపవర్స్టార్ రామ్చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీకి మోస్ట్ హ్యపెనింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్ ఎదురుచూస్తున్నారు. శంకర్ నిర్మించిన ‘వైశాలి'(ఈరం) చిత్రంతోనే తమన్ సంగీత దర్శకుడిగా తన కెరీర్ను స్టార్ట్ చేయడం విశేషం. “శంకర్గారు నిర్మించిన ‘వైశాలి'(ఈరం)కి ట్యూన్స్ ఇచినప్పుడు, ఆయన తొలి వెంటనే మ్యూజిక్ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి…
SS Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar’s movie with Dil Raju -Shirish duo
By AFREEN KHAN @ TOLLYWOOD TIMES Music director SS Thaman has been enlisted for the majestic mega-budgeted pan-Indian project that is coming in the combination of Mega Power Star Ram Charan, acclaimed director Shankar and successful producers Dil Raju-Shirish duo. Sri Venkateswara Creations has roped in the most-happening composer, rising expectations for this big-ticket project.This is Thaman’s first collaboration with Director Shankar. Thaman first began his career as an actor in Shankar’s ‘Boys’ and the talented music director is extremely delighted about the collaboration with the master showman. He is…
అట్టర్ ప్లాప్, రొమాంటిక్ చిత్రాల టైటిల్ పోస్టర్ ను విడుదల
కె.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రమేష్ కావలి దర్శకత్వంలో షకీల నిర్మిస్తున్న అట్టర్ ప్లాప్, రొమాంటిక్ చిత్రాల టైటిల్ పోస్టర్ ను హైదరాబాద్ లో ప్రముఖ నటి షకీల విడుదల చేశారు అనంతరం..షకీల మాట్లాడుతూ …తమ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాలు నాకెంతో నచ్చాయి..అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తుంది.. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాము. మేము తీసిన “లేడీస్ నాట్ అలౌడ్” సినిమాకు సెన్సార్ విషయంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాము. అందుకే ఇక మేము ఎవరినీ రిక్వెస్ట్ చేసుకోకూడదని మేము ఓటిటి ని స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశాం. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్తవారు ఎదుర్కోరాదని కొత్తగా…
తెలంగాణలో సినిమా థియేటర్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, SGST ట్యాక్స్…
రవీంద్రసూరి రాతలు -3
రవీంద్రసూరి రాతలు -3
తరుణ్ భాస్కర్ సమర్పణలో సాయి సుశాంత్ హీరోగా స్పోర్ట్స్ ఫిల్మ్ ఫీలర్ వీడియో విడుదల
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ రూపొందుతుంది. సాయిసుశాంత్ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భైరవ్ పాత్రలో కనిపించనున్నారు సాయి సుశాంత్. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రమోద్ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్లో మూడో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ‘ఫీలర్ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్లోని డిఫరెంట్ లొకేషన్స్ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫీలర్ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించేలా ఉంది.హీరో: సాయిసుశాంత్ రెడ్డి.సాంకేతిక విభాగం:దర్శకత్వం: రోహిత్ తంజావూర్నిర్మాతలు: ప్రమోద్కుమార్, రాజుబ్యానర్: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్డీఓపీ: కె.…
తెలుగు తెరకు మరో కొత్త సంస్థ
యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము గారు కలసి యన్.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బేనర్లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మొదటి సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, హీరో , హీరోయిన్, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలియచేస్తాం అని ఈ సంస్థ సి.ఈ.ఓ రాజశేఖర్ ఆణింగి తెలియజేశారు .మూలకథ : అజేయ్ ఘోష్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ బ్యానర్పై భారీ చిత్రం
దర్శకధీరుడు రాజమౌళి క్లాప్తో ప్రారంభం హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్లో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’కి ఇది హిందీ రీమేక్.హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్, నిర్మాత ధవల్ జయంతిలాల్ గడ సహా ముఖ్య అతిథులుగా రాజమౌళి, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, రమా రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. మేకర్స్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ను అందించారు.ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్ డైరెక్టర్ ధవల్ జయంతిలాల్…
