ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) తాజాగా రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ప్రథమార్థంలో విడుదలకు సిద్దమవుతోంది. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కింది. మధ్యప్రదేశ్ పర్యాటక సౌజన్యంతో చాలా భాగం భోపాల్ మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.దర్శకనిర్మాత ఆర్.వి.జి మాట్లాడుతూ…”మా…
Author: M.D ABDUL - Tollywoodtimes
హన్సిక ‘105 మినిట్స్’ షూటింగ్ ప్రారంభం
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్…
‘105 మినిట్స్’ షూటింగ్ ప్రారంభం
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్…
గోవాలో ‘బిహైండ్ సమ్వన్’ షూటింగ్ పూర్తి
ఎస్. ఎస్. బ్రదర్స్ సమర్పణలో కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు హీరోహీరోయిన్లుగా నిర్మాత సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘‘బిహైండ్ సమ్వన్’’. ఈ చిత్రంతో అజయ్ నాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గోవా లో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ నాలి మాట్లాడుతూ.. ‘‘సరికొత్త పాయింట్తో నేనీ కథను రాసుకున్నాను. నా కథ విన్న వెంటనే.. సినిమాని నిర్మిస్తానని సునీల్ కుమార్ సింగ్గారు ముందుకు రావడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. నూతన నిర్మాత అయినా బడ్జెట్ విషయంలో వెనుకాడకుండా సినిమా అద్భుతంగా రావడానికి సపోర్ట్ చేశారు. ఆయనకి చెప్పడానికి నా దృష్టిలో థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఆర్టిస్ట్లందరూ…
Ksheera Sagara Madhanam… A film by Software Engineers
KSM was a brainchild of a few brilliant software engineers working for some of the prestigious companies. Anil Panguluri, a senior IT professional directed movie which has completed all the post production work recently and is scheduled to be released on 6th Aug. The story is all about human relations and emotional moments of seven individuals when they face a harsh reality. Manas Nagulapalli and Sanjay (son of Actor Brahmaji) played the male lead roles in the film. Akshatha Sonawane played the female lead while Pradeep Rudra played the antagonist…
పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంయుక్త కథనం క్షీరసాగర మథనం
ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల
పూజాకార్యక్రమాలతో ‘అఖిల్ విజన్ మూవీస్’ ప్రొడక్షన్-1 ప్రారంభం
తెలుగు తెరకు మరో కొత్త నిర్మాత పరిచయమవుతున్నారు. ఆయన పేరు ఇంద్రకంటి మురళీధర్. “అఖిల్ విజన్ మూవీస్” పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పూజా కార్యక్రమాలతో తన తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి ఈ విభిన్న తరహా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ముహూర్తం షాట్ ను హీరో అనిల్ పై చిత్రీకరించారు. పారిశ్రామికవేత్త మహేష్ పటేల్ క్లాప్ కొట్టగా… ఎడిట్ పాయింట్ అధినేత ఇప్పలపల్లి రమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రివ్యూ డేట్ నవంబర్ 19గా నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ ప్రకటించడం విశేషం!!
‘గల్లీరౌడీ’ చిత్రం నుండి ఛాంగురే ఐటెం సాంగురే…సాంగ్ ప్రోమో విడుదల
విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ సందీప్ కిషన్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గల్లీరౌడీ’. టాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్గా ..బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకట్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్ప్లేను కూడా అందించారు.కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఇంపార్టెంట్ రోల్ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ…
Subaskaran-produced big-scale visual wonder ‘Ponniyin Selvan-I’ to release in 2022
Lyca Productions, which is synonymous with big-budgeted movies, has always made films with the highest standards. Producer Subaskaran has made a name for himself as someone who produces movies with world-class standards. ‘2.0’, starring Superstar Rajinikanth and Akshay Kumar, is an example. Tamil movies ‘Nawab’ ‘Darbar’ and ‘Kaththi’ (remade as ‘Khaidi No. 150’ in Telugu) were prestigious ventures, too. And now, the producer is bankrolling ‘Ponniyin Selvan’, which is a two-part feature film franchise.Mani Ratnam, whom the Telugu audience has loved for decades, is its director. Madras Talkies, his production…
సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ విజువల్ వండర్ ‘పొన్నియన్ సెల్వన్–1’ 2022లో విడుదల
భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడం నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నైజం. అందుకు ఉదాహరణ… రజనీకాంత్, అక్షయ్కుమార్తో తీసిన ‘2.0’. తమిళంలో ‘నవాబ్’ రజినీకాంత్ ‘దర్బార్’, ‘కత్తి’ (తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చేశారు) వంటి మంచి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుడు మణిరత్నం. ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా సుభాస్కరన్ సమర్పణలో నిర్మిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. అదే పేరుతో సుప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని 2022లో విడుదల చేయనున్నట్టు నిర్మాణ…
