లావణ్యా త్రిపాఠి స్ఫూర్తి మంత్రం ఇదే!

lavanya thripaati

”కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎంతో ఎత్తుకి ఎదగాలని నా ఆశ. ఇది సాధిస్తే చాలు అనుకోను. అన్నీ సాధించాలనుకుంటాను. నాకు నేను హద్దులు పెట్టుకోను. బాలీవుడ్‌ సినిమాలు చేయాలి. హాలీవుడ్‌ సినిమాలు చేయాలి. ఆ కలలే నన్ను ఇంకా కష్టపడేలా చేస్తాయి. ప్రస్తుతం బుడిబుడి అడుగులే వేస్తున్నా. కానీ నా కలలను చేరుకుంటానన్న నమ్మకం నాకుంది” అంటోంది లావణ్యా త్రిపాఠి. “నా దారిలో ఏది ఎదురొచ్చినా నవ్వుతూ పలకరించడమే నాకు అలవాటు. అది మంచైనా, చెడైనా సరే. నవ్వుతూనే పలకరిస్తాను’’ అని చెబుతోంది. ‘‘ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఇబ్బందుల్లో పడుతూనే ఉంటారు. కొంతమందికి ఆ రోజు బావుండకపోవచ్చు. ఆ బాధలో నా దగ్గరికొస్తే అవన్నీ మర్చిపోయేలా చేయాలనుకుంటాను. నా నవ్వు మంత్రమేసి కాసేపైనా వాళ్లను సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటాను. అందరితో దయగా…

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది : యంగ్ హీరో అభయ్ సింహా

క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు “క్రష్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు యంగ్ హీరో అభయ్ సింహా. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “క్రష్” మూవీ ఇటీవలే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం అభయ్ సింహా నటిస్తున్న “కమిట్ మెంట్” అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తన తొలి సినిమా “క్రష్” ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హీరో అభయ్ సింహా మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు.హీరో అభయ్ సింహా మాట్లాడుతూ…మా నాన్న సతీష్ గారు హీరోగా “నెల్లూరి పెద్దారెడ్డి” వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన ఇన్సిపిరేషన్ తో నేనూ హీరో కావాలని అనుకున్నాను. డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రవిబాబు గారు క్రష్ మూవీకి ఆడిషన్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆడిషన్ లో సెలెక్ట్ అవడంతో ఆ మూవీలో…

వాషింగ్టన్ తెలుగు సమితి: అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ

washington telugu kavithala potiki sreekaram

వాషింగ్టన్ తెలుగు సమితి అంతర్జాతీయ తెలుగు కవితల పోటీకి శ్రీకారం చుట్టింది. “పడమటిసంధ్యారాగం” పేరిట “అమెరికాతో భారతీయుల అనుబంధం” అనే అంశంతో వచన కవితలను ఆహ్వానిస్తోంది. భారతదేశం మాతృభూమిగా గల ఎందరో భారతీయులు అమెరికాని తమ పితృభూమిగా భావిస్తారు. అమెరికాకి వలసలని కోరుకుంటారు. రెండు సంస్కృతులమధ్య వారధి కడతారు. ఈ నేపథ్యంలో తెలుగువారి మనసులో అమెరికా స్థానం ఏమిటి? అన్న విషయంపై వచన కవితలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలజేసింది వాషింగ్టన్ తెలుగు సమితి. పాల్గొనే వారికి నియమాలు, సూచనలు, కవితలు పంపవలసిన చిరునామా మొదలైనవి ప్రకటనలో పొందుపరించారు. ఈ కవితా మహోత్సవానికి అధ్యక్షత శ్రీ షకీల్ బాషా, నిర్వహణ శ్రీ జయపాల్ రెడ్డి దొడ్డ, సంచాలకత్వం శ్రీ మధు రెడ్డి మరియు పర్యవేక్షణ శ్రీ శ్రీనివాస్ అబ్బూరి, ఉపాధ్యక్షులు. న్యాయనిర్ణేతల నివేదిక అనంతరం సుప్రసిద్ధ సినీకవుల సమక్షంలో…

నా ఫేవరెట్‌ ఆలీగారు పెద్ద సక్సెస్‌ కొడతారు– సమంత అక్కినేని

samantha akkineni-ali

ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి మోహన్‌ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్‌.రహమాన్‌ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్‌ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మార్కెట్‌లోకి విడుదలై చక్కని విజయం దక్కించుకున్నాయి. మొదటి పాటను ప్రభాస్‌ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే రెండో పాటను సోనూసూద్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను గ్లామరస్‌ క్వీస్‌ సమంతా అక్కినేని…

ప్ర‌తి శుక్ర‌వారం ఒక కొత్త అప్డేట్‌తో రానున్న‌ నాగ‌శౌర్య ల‌క్ష్య‌

naga Shaurya's 'LAKSHYA' To Come Up With Update On Every Friday

టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న నాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలోఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌.సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు.ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది. అలాగ‌నే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ను కిక్‌ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్‌. #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ల‌క్ష్య మూవీ నుండి…

Naga Shaurya’s ‘LAKSHYA’ To Come Up With Update On Every Friday

naga Shaurya's 'LAKSHYA' To Come Up With Update On Every Friday

Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’ is India’s first movie based on ancient archery. The sports drama directed by Dheerendra Santhossh Jagarlapudi promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look. Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial…

Suriya’s Next – ‘Jai Bhim’ First Look Released

suriya's Next - Jai Bhim First Look Released

Superstar Suriya’s next film in the direction of TS Gnanavel has been titled ‘Jai Bhim’. The first look poster of the film has been unveiled today on the occasion of the star’s birthday. Suriya plays a lawyer who strives for the downtrodden sections of the society.The star looks intense and stern as a lawyer, wherein we can also see tribals, trees, and a building resembling an Assembly in the poster which indicate this kind-hearted lawyer stands for the needy.Going by the poster, Jai Bheen is not a regular commercial film…

సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘జై భీమ్’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

suriya's Next - Jai Bhim First Look Released

త‌మిళ‌స్టార్ హీరో సూర్య ఇటీవ‌ల ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సూప‌ర్‌స‌క్సెస్ అందుకున్నారు. జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 39వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘జై భీమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు.ఈ సంద‌ర్భంగా రిలీజ్‌చేసిన పోస్ట‌ర్లో సూర్య లాయర్ గా క‌నిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి, తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సుర్య శివ‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర పాండియ‌న్ స‌హ నిర్మాత‌. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రాజీషా విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ప్రకాష్ రాజ్, రావు ర‌మేష్‌,…

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ స‌భ్యులు

థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్‌ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం మరింత సుమగం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ స‌భ్యులు, తెలంగాణ థియేటర్‌ ఓనర్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్ స‌భ్యులు త‌మ‌ సమస్యలను పరిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిసి స‌త్కరించి, కృతజ్ఞతలు తెలిపారు

Ambience Group announces Art of Luxury event for Home BuyersNew Delhi NCR – 22nd

mr.-Ankush-Kaul-President-sales-marketing-Ambience-Group

/July/2021: Ambience Group, one of India’s leading names in the real estate, hospitality and education sectors, has today announced an exclusive offer for home buyers valid from 30th July 2021 to 1stAugust 2021.The offer has been announced for the group’s residential project, Ambience Tiverton and Ambience Creacions, located in Sector 50, Noida and Sector 22, Gurugram, respectively. The projects offer 3-4 bedroom units with sizes from 2500 sq. ft. to 4000 sq. ft. Prices for Creacions starts at Rs 2.92 Cr onwards and Tiverton at Rs 2.5 Cr onwards. Art of Luxury is…