‘గల్లీ రౌడీ’ సెన్సార్ పూర్తి : ఆగస్ట్‌లో విడుదలకు సిద్ధం

gullyRowdy movie still

యంగ్ అండ్ ఎనర్జిటి స్టార్ సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం గ‌ల్లీరౌడీ. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి…

Suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners

suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners

Suresh Productions, Guru Films and Kross Pictures, the winning combination of Oh! Baby, have come back together to collaborate on the official remake of South Korean action-comedy film, Midnight Runners. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are the producers.Helmed by the very talented director Sudheer Varma, the film stars Regina Cassandra and Nivetha Thomas in lead roles. Both Regina and Nivetha will be performing stunts for the first time.Like Oh! Baby’s original version Miss Granny which had a universal appeal, the story of Midnight Runners also has…

సౌత్‌ కొరియన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ తెలుగు రీమేక్‌ కోసం ‘ఓ బేబీ!’

suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners

తర్వాత మరోసారి అసోసియేటైన సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ ‘ఓ బేబీ!’ విన్నింగ్‌ కాంబినేషన్‌ సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ మరో మంచి చిత్రం కోసం మళ్లీ అసోసియేట్‌ అయ్యారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌ కలిసి సౌత్‌ కొరియన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను తెలుగు రీమేక్‌ను అధికారికంగా నిర్మించనున్నారు. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నివేదా థామస్, రెజీనా తొలిసారి యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తున్నారు.యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న ‘ఓ బేబీ’ మాతృక ‘మిస్‌గ్రానీ’ చిత్రం మాదిరిగానే, ‘మిడ్‌నైట్‌రన్నర్స్‌’ మూవీ కూడా గ్లోబల్‌ అప్పీల్‌ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, వారు మెచ్చే అంశాలు అన్నీ…

గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సౌజన్యంతో టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ధనలక్ష్మి ట్రస్ట్ డైరెక్టర్ గుడ్ల శ్రీధర్ మరియు ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ లోని అన్ని డిపార్ట్మెంట్స్ లలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 1500 మంది కి పైగా సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ యఫ్.డి.సి.ఛైర్మెన్, టెలివిజన్ పరిశ్రమ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, జీవిత రాజశేఖర్, యమ్.యల్.ఏ అరికె పూడి గాంధీ,యమ్. యల్.ఏ మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ మంజుల రఘునాదరెడ్డి, డాక్టర్ సముద్రాల వేణుగోపాల్ చారి. వి.వి.కె హోసింగ్ ఛైర్మెన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.అనంతరం టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సముద్రాల వేణుగోపాల్ చారి. మాజీ యఫ్.డి.సి.ఛైర్మెన్, టెలివిజన్ పరిశ్రమ అధ్యక్షుడు రామ్మోహన్ రావు,వి.వి.కె హోసింగ్ ఛైర్మెన్ విజయ్…

నాని ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ పూర్తి

nani’s Shyam Singha Roy Shooting Completed

కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు ‘శ్యామ్‌సింగరాయ్‌’ సెట్స్‌ను నాశనం చేయగలిగాయి కానీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్‌ సగర్వంగా తెలిపింది. వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు. దీంతో ‘శ్యామ్‌సింగరాయ్‌’ కథ, కథనాల పరంగానే కాదు.. విజువల్‌ పరంగా కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది.‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం ఎంతో స్పెషల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారు. స్పెషల్‌ మేకోవర్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రం నుంచి విడుదలైన నాని,…

Nani’s Shyam Singha Roy Shooting Completed

nani’s Shyam Singha Roy Shooting Completed

Second wave of covid-19, heavy winds and rains that damaged the huge set- nothing could stop the high budget period drama SHYAM SINGHA ROY. The makers are happy and proud to announce the completion of principle photography and the film is now moving into post production. Huge teams of VFX will be joining, to provide visual extravaganza.Shyam Singha Roy is a very special film for all the artists and technicians associated with it and Natural Star Nani underwent a new makeover and his first look poster got overwhelming response. Sai…

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేతులమీదుగా ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా..’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

na Venta Paduthuna Chinadevadama Motion Poster Launch | Prakash Raj

ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను భారత జాతి గర్వించదగ్గ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగాప్రకాష్ రాజ్ మాట్లాడుతూ .. ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. ఇలాంటి మంచి చిత్రంకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడు వెంకట్ వందెలను ఆశీర్వదిస్తూ.. అభినందించారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా నా మొదటి చిత్రం ఫస్ట్…

ప్రముఖ నటి జయంతి కన్నుమూత

veteran actress Jayanthi passed away

ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి 1963లో ‘జెనుగూడు’ అనే కన్నడ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో జయంతి కీలకపాత్రలు పోషించారు. ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయంతి.

రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు

ramappaku prapancha varasathwa gurthimpu

ఈ విజయం వెనుక ఇరువురు మహానుభావుల కృషి కాకతీయుల కాలంలో 1213వ సంవత్సరం లో రామప్ప అనే శిల్పి నైపుణ్యం తో తయారైన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం తెలుగు వారందరికీ గర్వ కారణం! ఇందుకు కృషి చేసిన అధికారుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ వరకు అందరిని అభినందించాల్సిందే! పత్రికలూ, ఛానెల్స్, ప్రజలు అందరూ అదే చేస్తున్నారు, సంతోషం! అయితే, రామప్ప విశిష్టతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇద్దరు మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి! అవును, అందులో ఒకరు భరత కళాప్రపూర్ణ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు, ఇంకొకరు పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు! ఇప్పుడు సంతోషించేందుకు వారిద్దరూ లేరు! వారే ఉండి ఉంటే, ఈ ఆనంద సమయం ఇంకో సందడి తో నిండి ఉండేది! ఇవాళ…