అధునాతన హంగులతో ప్రసాద్’స్ మల్టీప్లెక్స్

prasadz Multiplex readied with a modern look

ప్రసాద్’స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటు. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేదీ ఇదే. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్’స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. సరికొత్తగా ముస్తాబయిన స్క్రీన్లు జూలై 30, శుక్రవారం ‌ నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్’స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది.ఈ సందర్భంగా ప్రసాద్’స్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “ప్రసాద్’స్ మల్టీఫ్లెక్స్ రెన్నోవేషన్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రేక్షకులకు కొత్త స్క్రీన్లు మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తాయి. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే మా…

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st

superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st

Superstar Mahesh Babu is the first hero to join Sankranthi 2022 race with his latest flick Sarkaru Vaari Paata being directed by Parasuram Petla and produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. The film’s shooting is currently underway in Hyderabad.The film has been making huge noise ever since it was announced. The title Sarkaru Vaari Paata and Mahesh Babu’s look in the poster grabbed everyone’s attention. The makers of the film have now decided to surprise movie buffs with an update. Witness Mahesh Babu in…

జూలై 31న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌

superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు త‌న స‌ర్కారు వారి పాట‌ చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫ‌స్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.‘సర్కారువారి పాట’ సినిమాను ప్రకటించినప్ప‌టి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సర్కారువారి పాట’ టైటిల్, ఈ చిత్రంలో విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్‌ ప్రతి ఒక్కరి అటెన్షన్‌ను గ్రాబ్‌ చేసింది. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ను ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సిద్ధమైయ్యారు. ఈ ఫ‌స్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించ‌నున్నారు.ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లో…

‘సైకో వర్మ’ (వీడు తేడా) టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం: నట్టికుమార్ ఆగ్రహం

natti kranthi in syco varma telugu movie still

“సైకో వర్మ” (వీడు తేడా) చిత్రం టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో ఆ చిత్ర దర్శకుడు నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నట్టికుమార్ ఆగ్రహం వెలిబుచ్చారు. సెన్సార్ ద్వంద విధానాలకు ఇదో ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. సైకో వర్మ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు. గతంలో సైకో పేరుతో కొన్ని…

GUESS?, Inc, the American clothing retailer relaunches its in-store experience in India

gUESS?, Inc, the American clothing retailer relaunches its in-store experience in India

by M.D.ABDUL -Editor in chief (Tollywood Times) July 28, 2021, New Delhi/ Noida: The global fashion brand with a legacy of almost four decades in bringing trendsetting apparel and accessories is now relaunching its retail presence at the DLF Mall of India in Delhi-NCR. One of the most-frequented shopping destinations in the country, the mall offers more than 100 global brands attracting shoppers from neighbouring cities. Beautifully curated, the GUESS store will bring to life the young, contemporary and sexy vibe of the brand that it is renowned around the world. …

‘మల్లేశం’ నిర్మాతల మరో సినిమా

the producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound designer for Mallesham.

గతంలో మల్లేశం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు ఇప్పుడు కొత్తగా మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ​పక-రివర్ ఆఫ్ బ్లడ్ అనే ఈ కొత్త సినిమా మలయాళం సినిమాగా రూపొందించబడింది. మల్లేశం సినిమాకి సౌండ్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ లూకోస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒక నిర్మాత కావడం మరొక విశేషం. ఎన్నో ఏళ్లగా రెండు కుటుంబాల మధ్య రగులుతున్న పగ, ద్వేషాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక నది ప్రముఖ పాత్రపోషిస్తుంది. వారి పగకు ఎరుపెక్కిన ఆ నదిని శాంతింపచేసే ప్రేమ కథగా కూడా ఈ సినిమాని చూడొచ్చని దర్శక నిర్మాతలు తెలియచేశారు.ఉత్తర కేరళలోని వయానాడ్ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడిన ఈ సినిమాలో బాసిల్ పాలోస్, వినీత కోషీ.,…

The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood

the producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood

The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound designer for Mallesham.Produced by Anurag Kashyap and Raj Rachakonda, PAKA is a tale of a river that swells with the blood of two feuding families and a young couple that tries to overcome this hatred with their love.The film set in Wayanad of North Kerala, features an ensemble cast including, Basil Paulose (Johnny), Vinitha…

టీ.ఎల్.సి చర్చిలో అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి

kenni

అల్లి జయప్రసాద్ రావు – మధురవేణిల ఏకైక కుమారుడు అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి బుధవారం హైదరాబాద్ ఉప్పల్ లోని టీ.ఎల్.సి చర్చిలో జరిగిగింది. బంధుమిత్రులు-సన్నిహితులు-స్నేహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమాన్ని టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ నిర్వహించారు. 23-12-1985లో జన్మించిన అల్లి జయదీప్ కెన్ని బ్రెయిన్ లో తలెత్తిన సమస్యతో 28-07-2020లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈసందర్బంగా టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ మాట్లాడుతూ -”కెన్నిగత ఏడాది 2020లో ఇదే రోజు దేవుని పిలుపునందుకొని అతడి తల్లిదండ్రులను వదిలి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఒక దిన ఉంటుంది. ముందు వెనకాల ప్రయాణం. అల్లి జయదీప్ కెన్నితన తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా, స్నేహితులకు బెస్ట్ ఫ్రెండ్ గా , సంఘంలో ఒక…

భారత దేశంలో పేద వాడికి వినోదం లేదు: ఓటిటి ప్లాట్ ఫోమ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సన్సేషనల్ కామెంట్స్

r narayanamurthy

విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి ఇటీవల ఓ టి టి లో రిలీజ్ అయిన నారప్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు. కానీ మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు. మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓ టి టి లేదు.. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం. సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ . థియేటర్ అనుభూతే వేరురెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపివెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నానుకరోనా తో ఫైట్ చెయ్యాల్సిందే అందరూ పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్సినిమా బతకాలి థియేటర్స్ బతకాలిసినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలిమనిషి వున్నంత…