పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ‘కొండపొలం’ ట్రైలర్ విడుదల

after making blockbuster debut with Uppena, Mega sensation Vaisshnav Tej is coming up with yet another interesting project Konda Polam being helmed by creative director Krish Jagarlamudi with stunning diva Rakul Preet Singh playing the leading lady.

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతోమరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజ్ చేసిన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవల విడుదల చేసిన ఓబులమ్మ… ఫస్ట్ సాంగ్ తో కీరవాణి తన మార్క్‌ను చూపించారు దాంతో కొండపొలం ఆడియోపైనా అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.ఇక సోమవారం నాడు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో సినిమా కథ ఏంటి? దేని గురించి చెప్పబోతోన్నారనే క్లారిటీని ఇచ్చారు. ట్రైలర్‌ను చూస్తుంటే కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా ఉండబోతోందనిపిస్తోంది.హైద్రాబాద్‌లో ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలు…

After making blockbuster debut with Uppena, Mega sensation Vaisshnav Tej is coming up with yet another interesting project Konda Polam being helmed by creative director Krish Jagarlamudi with stunning diva Rakul Preet Singh playing the leading lady

after making blockbuster debut with Uppena, Mega sensation Vaisshnav Tej is coming up with yet another interesting project Konda Polam being helmed by creative director Krish Jagarlamudi with stunning diva Rakul Preet Singh playing the leading ladya

First look posters of Vaishnav Tej and Rakul Preet Singh made positive impact, while musical promotions began on impressive note with first single Obulamma scored by MM Keeravani becoming a chartbuster in short time.The makers intensified the promotions by releasing theatrical trailer of the movie today. The trailer discloses the plotline letting us what to expect from this spectacular action and adventurous film. The trailer looks promising and assures an engaging ride in theatres.Coming to the core point divulged by the trailer, Vaisshnav Tej who fails to clear interviews for…

విజయ్ దేవరకొండ ‘లైగర్‌’లో లెజెండ్ మైక్ టైసన్

legend Mike Tyson On Board For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Crazy Pan India Project LIGER (Saala Crossbreed)

మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ మూవీ ప్రియులకి, బాక్సింగ్ అభిమానులకు అలాగే సాధారణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఐఫీస్ట్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్‌లో లెజెండ్ మైక్ టైసన్ మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్, బాక్సింగ్‌లో లెజెండ్ అయిన మైక్ టైసన్ గారిని లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురావడం ఎంతో అద్భుత‌మైన విష‌యం. మేము మా వాగ్దానాన్ని మేము ఇప్పుడే ప్రారంభించాము. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్,…

నవంబర్ 12న నాగశౌర్య ‘లక్ష్య’ విడుద‌ల‌

naga Shaurya's 'LAKSHYA' To Release On November 12

యంగ్ అండ్ ప్రామిసింగ్‌ హీరో నాగ శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా రూపొందుతోన్న లక్ష్య సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. ప‌తాకాల‌పై నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్‌ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆదివారం ఈ మూవీ యూనిట్ లక్ష్య చిత్రం ఎప్పుడు విడుదల కాబోతోందని మీరు ఊహిస్తున్నారు? అంటూ నెటిజ‌న్ల‌కు ఓ పజిల్ ఇచ్చింది ఆప్షన్‌లుగా నాలుగు తేదిల‌ను ఇచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్లు అధికారికంగా…

Naga Shaurya’s ‘LAKSHYA’ To Release On November 12

naga Shaurya's 'LAKSHYA' To Release On November 12

Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ is currently in post-production stages. Santhossh Jagarlapudi is directing the film where Ketika Sharma is paired opposite Naga Shaurya.Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sree Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners.The makers yesterday unveiled a poster asking netizens to speculate release date of the film. The poster showed four different dates. The makers came up with a new poster today and it confirms, Lakshya…

‘రిప‌బ్లిక్‌’ చిత్రాన్ని నా విజ‌న్‌తో తెర‌కెక్కించ‌డానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా నిల‌బ‌డ్డాడు : డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా

director deva kaatta interview

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా ఇంట‌ర్వ్యూ విశేషాలు… ‘రిపబ్లిక్‌’ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ నా అజ్ఞానం. మ‌న‌కు ఉహ తెలిసినప్ప‌టి నుంచి ఈ రాజ‌కీయాలేంటి? రాజ‌కీయ నాయ‌కులేంటి? అని అనుకుంటూ ఉంటాం. క్యాప్ట‌లిజం, క‌మ్యూనిజం, సోష‌లిజం అంటూ మ‌నం ఇజ‌మ్‌ల గురించి మాట్లాడుతుంటాం. డెమోక్ర‌సీ, డిక్టేట‌ర్ షిప్ అంటాం. ఇలా చాలా వాటి గురించి మాట్లాడుతుంటాం. అయితే వీటి గురించి మ‌న‌కు ఎంత లోతుగా తెలుసు? అనే ప్ర‌శ్న వేసుకుంటే మ‌న‌కు తెలియ‌దు. నా వ‌ర‌కు వ‌స్తే.. నాకు తెలియ‌దు. మ‌నం ప్ర‌కృతిలో ఓ భాగం, మ‌నం ఎక్క‌డున్నామో…

‘లైగ‌ర్’ సెట్లో డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

purijagannadh birthday

మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్…

నిజ జీవితాలే ‘హంస’కు ప్రేరణ : దర్శకుడు సయ్యద్ గఫార్

hamsa short film

‘హంస’ షార్ట్ ఫిలిం ఈనెల 18 తేదీన శనివారం సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగే ‘సినివారం’ కార్యక్రమంలో ప్రదర్శించారు ఒక రచయిత, దర్శకుడు ఓ కథను ఇలాగే చెప్పాలి అనుకుంటారు. తీరా ఆ కథ నిర్మాతల దగ్గరికి వెళ్లేసరికి దాన్ని వాళ్లు కమర్షియల్ చూపులో చూస్తారు. కథల్లోకి కమర్షియాలిటీ చొరబడిందంటే ఆ కథను ఉన్నది ఉన్నట్టు చూపించలేం. సినిమాల్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. అప్పుడు కమర్షియల్ అంశాలు అంటూ కథలో కొత్త కొత్త మార్పులు సూచిస్తారు. తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకుని ఆ మార్పులకు నడుం బిగిస్తున్నారు కొందరు రియలిస్టిక్ కథలను, సినిమాలను ఇష్టపడే రచయితలు, దర్శకులు. మీరలా కథను చప్పగా తీస్తే చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వరు కాబట్టి మార్పులు చెయ్యవల్సిందే అంటారు. కాదంటే అవకాశం చేజారుతుంది. వాళ్లు అవునన్నట్టు తలూపితే ఓ సినిమా పడుతుంది.…

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ‘కల్తీ’ ప్రారంభం

kalthee movie opining

విశ్వనాధ్ ఫిలిం  ఫ్యాక్టరీ  బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మిస్తున్న నూతన చిత్రం ” కల్తీ ” ఇటీవల హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమాలతో చిత్రం షూటింగ్  ప్రారంభ మయ్యింది . ఈ సందర్భంగా.. దర్శకుడు శ్రీకృష్ణ పద్దం మాట్లాడుతూ.. .ధ్రువ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం .విజువల్ వండర్ గా అన్ని కమర్షియల్  ఎలిమెంట్స్  ఈ చిత్రంలో ఉంటాయి అన్నాడు హీరో ధ్రువ మాట్లాడుతూ .. మాస్  క్యారెక్టర్  లో నటిస్తున్నాను , నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు అన్నాడు . నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ.. ఇది   మా బ్యానర్ లో వస్తోన్న  2  వ చిత్రం . అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది . అక్టోబర్ మొదటి  వారం లో  ఈ…

తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగానటిస్తున్న చిత్రం ప్రారంభం

new telugu movie opining

తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా మాధవ్ మూర్తి దర్శకత్వంలో రిచా భట్నాగర్, విజయ లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వెంకట్ యాదవ్(ప్రవీణ్ యాదవ్) తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, జ్యోత్స్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్‌లో ఉండడం వలన నేను తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ఎగ్జిక్యూట్ చేయవలసి వచ్చింది. నన్ను హీరోని చేసిన వెంకట్ గారికి, మరియు నిర్మాతలకు ధన్యవాదాలు. మా…