బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్. తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న నటుడు. సెప్టెంబర్ 28న అయన 112వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకలు మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైడి జయ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ .. పైడి జయరాజ్ తెలంగాణ నటుడు. అప్పట్లో అందరు సినిమాల్లో రాణించాలని…
Author: M.D ABDUL - Tollywoodtimes
గోవాలో రెండో షెడ్యూల్ జరుపుకోనున్న’రొమాంటిక్ రివెంజ్’
కె.ఆర్.ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి దర్శకత్వంలో అర్జున్ ఆర్య, కావ్య, బెల్లంకొండ సుదర్శన్ రామ్, వర్మ, శ్రీజడే, తేజశ్వని దేశాయ్, రాముప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షకీలగారి సెలబ్రిటీస్ గ్రూప్ సమక్షంలో భువనేశ్వరి ప్రాపర్టీస్ సి.ఇ.ఒ. ఆర్. ఆనంద్ స్వామి గారి ఆశీస్సులతో.. రమేష్ సిద్ధు ప్రొడక్షన్ మ్యాన పవర్ సపోర్ట్ తో ‘రొమాంటిక్ రివెంజ్’ మువీని ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. వచ్చేనెల మొదటి వారంలో గోవాలో షెడ్యూల్ ని పూర్తి చేస్తాం. కె.ఆర్.డిజిటల్ ఒ.టి.టి. ద్వారా మా చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాం. అలాగే… మా సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి థియేటర్లలో కూడా ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకువస్తాం. అలాగే మా కెమెరామెన్ తాజ్ (జిడికె) అద్భుతమైన పనితీరుతో సినిమా మరింత అందంగా తయారవుతోంది. అర్జున్ ఆర్య, కావ్య,…
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఇక లేరు
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె .వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు . కొన్ని రోజుల నుంచి ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది.. చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు . వెంకట్ వయసు 57 సంవత్సరాలు. తెలుగులో ది ఎండ్ , సామాన్యుడు , మాయాజాలం ,హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమ కావాలి, డాన్ శ్రీను, పైసా , ఢమరుకం, బిజినెస్ మెన్ , లవ్లీ, విక్టరీ, ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు .…
The Telugu Film Industry had approached the Government of Andhra Pradesh to guide us through the Pandemic and various other issues
Upon the invitation of the Honourable Minister of Andhra Pradesh, Sri Perni Nani, representatives of The Telugu Film Industry met and expressed their concerns about various issues being faced by Telugu Film Industry. We are immensely grateful to the Government, under the leadership of Honourable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy garu for patiently understanding and positively responding to all our concerns and assuring us that all our concerns will be favourably addressed in the near future.Due to the current situation in the Industry which has suffered the onslaught…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ
మహమ్మారి కరోనా కారణంగా అనేక ఇతర సమస్యల గురించి వివరణ.. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా ఇతర సమస్యల రాష్ట్ర విభజన తాకిడికి గురైన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయ మైన పరిస్థితిలో ఉంది. వివిధ…
‘రిపబ్లిక్’ సాయితేజ్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది: ఐశ్వర్యా రాజేశ్
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఇంటర్వ్యూ విశేషాలు… మేం ఉండేది చెన్నైలోనే అయితే ఆహారంతినే పద్దలు అన్నీ మన తెలుగువాళ్లలాగానే ఉంటాయి. ఉదాహరణకు తమిళులు సాంబార్లో కూరలు కలుపుకుని తింటారు. కానీ మన తెలుగువాళ్లు అన్నంలో కలుపుకుని తింటారు. మేం ఎప్పుడైన ఫంక్షన్స్కు వెళ్లినప్పుడు మన స్టైల్లో తింటుంటే విచిత్రంగా చూస్తుంటారు. నేను చేపలు పులుసు, చికెన్ కూర బాగా చేస్తాను. మిగతా వంటలను కూడా బాగా చేస్తాను. ఓ రోజు దేవకట్టాగారు ఫోన్ చేసి రిపబ్లిక్ సినిమా గురించి చెప్పి మైరా పాత్ర ఉందని…
తళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా భారీ చిత్రం
అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తళపతి విజయ్. తను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజయ్ తన 66వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.ఈ రోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తళపతి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన బజ్ నెలకొని ఉంది. సినిమా రంగం పట్ల అభిరుచి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల కలయికతో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్గా మారింది.ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న తన…
Thalapathy Vijay’s 66th Film With Vamshi Paidipally and Dil Raju
With a massive following among all sections Thalapathy Vijay’s popularity has been growing even bigger with every film that he does. For his next movie Thalapathy Vijay will be teaming up with National Award-Winning director Vamshi Paidipally. This film will be produced by the National-Award winning producer Dil Raju & Shirish under their production house Sri Venkateswara Creations. The leading production house will be mounting up this big-budgeted film on a grand scale.The film has been announced officially today, much to the contentment of fans and movie buffs.Given the collaboration…
‘రిపబ్లిక్’ అద్భుత విజయాన్ని సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్స్టార్ పవన్కళ్యాణ్
అక్టోబర్ 1న విడుదల సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకి పవర్స్టార్ పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో…పవర్స్టార్ పవన్కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్కు రాలేదు. తన మొదటి సినిమా సమయంలో వచ్చానని అనుకుంటున్నాను. దానికి కారణం.. ఇంట్లో మా అక్కయ్య కొడుకుగా తనను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. . గోకులంలో సీత సినిమా విషయానికి వచ్చేసరికి అన్నయ్య సపోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వచ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణవ్ కానీ..…
‘విక్రమ్’లోని ‘కలయా నిజమా..’ పాట విడుదల
‘విక్రమ్’ చిత్రంలోని ” కలయా నిజమా..” అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు.నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.*కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.అనంతరం ముఖ్య అతిథి చంద్రబోస్ మాట్లాడుతూ, “కలయా నిజమా… అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్…
