Rehearsals begin with Hollywood choreographer Adam Murray; the film will hit the floors on Nov 15.A one-of-a-kind musical by Ilaiyaraaja – ‘Music School’, directed and written by Papa Rao Biyyala is all set to roll with a muhurat puja timed on Dussehra. The team of the film derives positivity by preparing to dive into its making on the auspicious day. Stirring excitement among music buffs, the musical that marks Biyyala’s Hindi directorial debut has inspired headlines for having roped in Sharman Joshi, Shriya Saran and Shaan (as singer and actor).The…
Author: M.D ABDUL - Tollywoodtimes
విజదశమి రోజున ఇళయరాజా ‘మ్యూజిక్ స్కూల్’ ప్రారంభం
మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందనున్న మ్యూజికల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ ఎంతో విశిష్టమైన దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం సిద్ధం కావడం అనేది అందరిలో తెలియని ఓ పాజిటివిటీని నింపింది. పాపారావు బియ్యాల దర్శకుడిగా తెలుగు, హిందీ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో మ్యూజిక్ స్కూల్ మూవీని తెరకెక్కిస్తుండటం సినీ ప్రేక్షకాభిమానుల్లో తెలియని ఓ ఎగ్జయిట్మెంట్ క్రియేట్ అయ్యింది. శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్ను హైదరాబాద్లో…
Sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma
A huge action entertainer was today announced in the combination of actor Nikhil, who has been enjoying hits in a row, and versatile director Sudheer Varma, who is known for a variety of movies. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP is producing it as its 32nd movie. Senior and uncomrpomising producer BVSN Prasad is proud to bankroll it, having already made a name for himself as the producer of a number of super hits.After ‘Swamy Ra Ra’ and ‘Keshava’, this is the third film in the combination of…
నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్
వరుస విజయాలతో అందరినీ ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా, వైవిధ్యమైన చిత్రాలను స్టైలిష్గా తెరకెక్కించే డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై రూపొందుతోన్న 32వ చిత్రమిది. ఈ బ్యానర్పై ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాతగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ అండ్ అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘స్వామిరారా, కేశవ’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత సక్సెస్ ఫుల్ కాంబో హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మల కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. అక్టోబర్ 25 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్ను నలబై రోజుల పాటు లండన్లో చిత్రీకరించనున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు కార్తీక్…
Rowdy Star Vijay Deverakonda thrilled his fans on Dussehra
Rowdy Star Vijay Deverakonda doubled the Dussehra festive vibes by a cheerful interaction through his twitter handle, last night.Making his fans overjoyed, he promised to make their wishes happen. Highlighting some of his grants, he promised to visit a fan’s home for lunch, promised to watch Liger in own city of the other, another fan is being promised with a 1 year free pass to watch any movie in AVD Theatre, accepted to watch Liger with all the Rowdy Gang & even accepted to take a fan to Prabhas.Amidst the…
దసరా రోజు ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ
విజయదశమి పండగ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా తీసుకొచ్చింది. గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు కోరిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు. ఒక అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు విజయ్, అలాగే మీతో లైగర్ మూవీ చూడాలని ఉందన్న మరో అభిమాని కోరిక తీర్చుతూ నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోని థియేటర్ లో లైగర్ మూవీ చూద్దామని చెప్పి ఖుషీ చేశారు. ఇంకొక అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు టికెట్ ఫ్రీ అని అతన్ని సర్ ప్రైజ్ చేశారు.…
పూర్ణ ‘బ్యాక్ డోర్’ తెరుచుకుంటోంది..!
పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి “క్లీన్ యు” సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం. నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “బ్యాక్ డోర్”లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు… అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతోపాటు… హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. తను నటించిన “బ్యాక్ డోర్” క్లీన్ యు తో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి…
హెబ్బాపటేల్ ‘గీత’ షూటింగ్ పూర్తి: త్వరలో ఫస్ట్ లుక్
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వా.ఆర్.రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ… “గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం “గీత”. “మ్యూట్ విట్నెస్” అన్నది ఉప శీర్షిక. నిర్మాతగా “ఆర్.రాచయ్య”కిది తొలిచిత్రం. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా… “నువ్వే కావాలి, ప్రేమించు” చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ…
అప్రతిహత విజయయాత్ర: అమెజాన్ ప్రైమ్ లో ‘క్షీరసాగర మథనం’కు పది కోట్ల వీక్షణలు
“బిగ్ బాస్” ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన “క్షీర సాగర మథనం” చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ చిత్రానికి “పది కోట్ల వీక్షణలు” నమోదయ్యాయి. విడుదలైన మూడు నాలుగు రోజులకే టాప్-2లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ టాప్ 5లో కొనసాగుతుండడం విశేషం. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,… అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా… యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన “క్షీరసాగర మథనం” చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై… కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న “అమెజాన్ ప్రైమ్”లో విడుదలై అనూహ్య…
చాగంటి ప్రొడక్షన్ లో ప్రారంభమైన ఆది సాయికుమార్ నూతన చిత్రం
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీ ని అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటుంది చిత్ర యూనిట్. ప్రముఖ నిర్మాత పుస్కర రామ్మోహాన రావు గారు హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వగా , ప్రముఖ నిర్మాత కె.యస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ , ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.పూజా అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నిర్మాత…
