నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మొయినాబాద్ : స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఆరోగ్యంతో పాటు అన్ని రంగాలలో నిరుద్యోగ యువత ముందుకెళ్లాలని లగడపాటి రాజగోపాల్. ప్రముఖ సినీనటి సన లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల లగడపాటి రాజగోపాల్ రెడ్డి సతీమణి జానకి నిర్మించిన తమర కన్వెన్షన్ హాలును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి నిర్వహించారు కన్వెన్షన్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్న వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లగడపాటి రాజగోపాల్ జానకి తో పాటు సినీ యాక్టర్ సనా గజల్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ…
Day: May 3, 2026
‘పెద్ది’ని టార్గెట్ చేస్తున్నారా?
* టాలీవుడ్ ని కుదిపేస్తున్న ‘పెద్ది’ సమస్య.. టాలీవుడ్ లో ఇప్పుడు ‘పెద్ది’ సినిమా చర్చగా మారింది. థియేటర్ల సమస్య అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాకు లింక్ అవుతుంది. టాలీవుడ్ నిర్మాతల మధ్యే విబేధాలు కూడా వచ్చాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు చర్చల్లో మునిగారు. గతంలో ఏపీలోని పలు థియేటర్స్ ఎగ్జిబిటర్లు తమకు సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే రిలీజ్ చేయాలని, రెంటల్ విధానం వద్దని లేకపోతే థియేటర్స్ బంద్ చేస్తామని పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా సమయంలో హడావిడి చేసారు. అప్పట్లో ఇది పెద్ద సమస్యే అయింది. పవన్ సినిమాని టార్గెట్ చేసి కొంతమంది నిర్మాతలే కావాలని చేస్తున్నారు అని టాక్ నడిచింది. ఆ నిర్మాతలపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అప్పటికి ఏదో మాట్లాడి చివరి నిమిషంలో ఎగ్జిబిటర్లను కూల్ చేసారు.…
