టాలీవుడ్ నవతరం హీరో సుహాస్ ‘గొర్రె పురాణం’ చిత్రం ప్రమోషన్లలో కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సోషల్ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుకున్నారు.ఈ ‘గొర్రె పురాణం’ సినిమా ప్రమోషన్లకు సంబంధించి పుకార్లు షికారు చేయడంతో ‘గొర్రె పురాణం”పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాంతో సినిమా ఫలితంపై కూడా ఎంతగానో ప్రభావం పడిందని సినీప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేసారు. . ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు ‘గొర్రె పురాణం’ సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశారు. హిందీలో వచ్చిన పీపిలీ, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ సినిమా ఉంది. ఇండియా సినిమాలో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా కూడా చాలా ఆరుదు. గొర్రె పురాణం…