టాలీవుడ్తోపాటు డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘మిస్టర్ శెట్టి.మిసెస్ శెట్టి’ . ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్ పొలిశెట్టి , అనుష్కా శెట్టి హీరోహీరోయిన్లుగా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి అండ్ స్వీటీ స్టైల్లో సాగే ఫన్ ఎంటర్టైనర్గా సినీ జనాలతోపాటు సెలబ్రిటీలను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీ స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేయగా.. ఇండస్ట్రీ నుంచి దేవీ శ్రీ ప్రసాద్తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అద్భుతంగా సాగే ఫన్ రైడ్ అని, బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అని అంటున్నారు డీఎస్పీ. మహేష్ బాబు పీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని సైతం…