దగ్గుపాటి సురేష్ బాబు చేతుల మీదుగా ‘మన్యం రాజు’ టీజర్ విడుదల

దగ్గుపాటి సురేష్ బాబు చేతుల మీదుగా 'మన్యం రాజు' టీజర్ విడుదల

జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మన్యం రాజు వాయుపుత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది. ఈ సందర్బంగా.. సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి మరియు డైరెక్టర్ కి , మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను. హీరో సప్తగిరి గారు మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా…

Suresh Babu Daggupati has released the teaser for the movie “Manyam Raju”

Suresh Babu Daggupati has released the teaser for the movie "Manyam Raju"

Directed by B. Yam, the movie features Jeevan as the hero, Baby Parinika and Somasundaram in supporting roles. The movie is being produced under the Arts banner and is now completed. The teaser was released yesterday by Suresh Babu’s hands at Ramanaidu Preview Theater. Speaking about the teaser, Suresh Babu said that it is very interesting and creates a curiosity to watch the movie. He also expressed his wish for the movie to become a success in Telugu. Suresh Babu also stated that he is requesting more opportunities for the…

మే12న విడుదల కానున్న ‘కళ్యాణమస్తు’

kalyanamasthu releseing may 12th

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “కళ్యాణమస్తు”. ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుండి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. “నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా కన్నీరు అన్నదే రానీక యేం మాయనో నడిపింది నన్నిలా నీదాక అడుగైన దూరమే కానింకా” అనే పాటలోని చరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు.R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. ‘కళ్యాణమస్తు’ సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృందం. నటీనటులు…

ఏజెంట్’ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా.. చాలా వైల్డ్ గా వుంటుంది : అఖిల్ అక్కినేని

Akhil Akkineni interview about agent telugu movie

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో అఖిల్ అక్కినేని చిత్ర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు. ఏజెంట్ జర్నీ ఎలా మొదలైయింది? నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న వెలితి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది.…

ఉత్కంఠను రేపుతోన్న ‘సైంధవ్’ అనౌన్స్ మెంట్స్!

ఉత్కంఠను రేపుతోన్న 'సైంధవ్' అనౌన్స్ మెంట్స్!

తాజాగా డాక్టర్ రేణుగా రుహానీశర్మ పరిచయం విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడరు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం ‘HIT’లో కనిపించిన రుహాని ‘సైంధవ్‌’లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ ఎథ్నిక్ వేర్‌లో సీరియస్ గా కనిపిస్తోంది.…

ఈ నెల 28న విజయవాడలో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు : నందమూరి బాలకృష్ట

ఈ నెల 28వ తేదిన విజయవాడలో టి.డి. జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని హీరో నందమూరి బాలకృష్ట తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు, సినీ రాజకీయ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అందరికీ ఇదే మా ఆహ్వానమని భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా బాలకృష్ట కోరారు.

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు!

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు!

  (ఏప్రిల్ 24 న ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు 89 వ జయంతి) ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఏమిటోచూద్దాం. ఆయన మరెవరో కాదు – శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపద్భాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు . వారి 89వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే…

Virupaksha Movie Telugu Review : ఆకట్టుకునే థ్రిల్లర్ ‘విరూపాక్ష’!

Virupaksha Movie Telugu Review

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడి నుంచి వస్తున్న చిత్రమిది. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులెవరూ ఈ మధ్య కాలంలో తమ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘ఉప్పెన’తో వచ్చిన బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ నమోదు చేస్తే..…

‘డీజే టిల్లు’ స్టార్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా విడుద‌లైన జీ 5 ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

'డీజే టిల్లు' స్టార్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా విడుద‌లైన జీ 5 ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లింగ్ కోర్టు డ్రామా వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క‌ట్టి ప‌డేసే కోర్టు రూమ్ డ్రామా ఈ లిస్టులో చేర‌నుంది. అదే ‘వ్యవస్థ’. జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న జీ 5లో వ‌చ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. వ్య‌వ‌వ‌స్థ‌ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా జీ 5 గురువారం విడుద‌ల చేసింది. అందులో ఈరోజు న్యాయం…

ZEE5 Original ‘Vyavastha’ lands its gripping Trailer via ‘DJ Tillu’ star Siddhu Jonnalagadda

ZEE5 Original 'Vyavastha' lands its gripping Trailer via 'DJ Tillu' star Siddhu Jonnalagadda

The thrilling courtroom drama will stream from April 28th Hyderabad, 15th April, 2023: ‘Vyavastha’ is the title of ZEE5’s upcoming Original. A riveting thriller and courtroom drama, it is directed by the talented Anand Ranga of ‘Oy!’ fame. He has previously made ‘Shootout At Alair’ for ZEE5. Karthik Ratnam, Sampath Raj, Hebbah Patel and Kamna Jethmalani play leading roles. ZEE5 today unveiled its Trailer digitally via ‘DJ Tillu’ and ‘Tillu Square’ actor Siddhu Jonnalagadda. The trailer begins with a Law trainer saying that today’s law might become tomorrow’s crime much…