విడుదలైన 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్గా సరికొత్త రికార్డ్ సూపర్స్టార్ మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’ . పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రారంభం నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రం నుంచి ఆగస్ట్ 9న సూపర్స్టార్ మహేశ్ పుట్టినరోజు బర్త్ డే స్పెషల్గా ‘సర్కారువారి పాట’ బ్లాస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్న ఈ బ్లాస్టర్తో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.విడుదలైన 24 గంటల్లోనే టాలీవుడ్లో ఎక్కువగా వ్యూస్ దక్కించుకున్న టీజర్గా ఓ సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. బ్లాస్టర్ 24 గంటల్లో.. 25.7 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల 54 వేల లైక్స్ను సాధించింది. మహేశ్ స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, తనదైన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీతో పాటు సినిమాటోగ్రఫర్ మది కెమెరా వర్క్,…
Author: M.D ABDUL - Tollywoodtimes
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Blaster Is Tollywood’s Most Watched Teaser In The First 24 Hours Of Release
The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paata directed by the Parasuram have released ‘Sarkaru Vaari Paata Blaster’ on August 9th as Mahesh Babu’s Birthday Special.The Blaster looks kick-ass and mindblowing skyrocketing the hype around the film. It has struck chord with the fans and common audience alike and as a result, it has emerged as Telugu film industry’s most watched teasers in the first 24 hours of its release.The teaser has recorded 25.7 Million views and over 754K Likes in the 24 hours and is…
‘పాగల్’ ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమను గురించి చెప్పే చిత్రం: ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో విష్వక్ సేన్
విష్వక్సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ను విష్వక్ సేన్ తండ్రి, ఫలక్నుమాదాస్ నిర్మాత రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా…హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది ‘హిట్ సినిమా తర్వాత ప్రేక్షకులను కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు ‘పాగల్’ సినిమాతో మీ ముందుకొస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. చాలా రిస్కీ టైమ్.. నా సినిమా కంటే ముందు పెద్ద సినిమా ఏదీ రాలేదు, టిక్కెట్టు రేట్స్ విషయంలోనూ, ఇలా చాలా సమస్యలున్నాయి. ఇలాంటి సమయంలో రిస్క్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నేను, బెక్కెం వేణుగోపాల్గారు నమ్మి ఈ…
‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల
సూపర్స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సెన్స్టేషనల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ కజిన్ రిషికేశ్ . ..‘రఘువరన్ బి.టెక్’తో సినీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ధనుశ్ తమ్ముడి గా నటించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మల కొలువు’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో రుద్ర అనే పాత్రను నాకు ఇచ్చారు.…
‘ సైకో వర్మ’ (వీడు తేడా) మోషన్ పోస్టర్ విడుదల
‘సైకో వర్మ’ (వీడు తేడా) చిత్రం మోషన్ పోస్టర్ విడుదల.. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రంలో *హీరోయిన్లుగా సుపూర్ణ మలాకర్, ముస్కాన్ సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ, ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ…యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడని, పాటలు కూడా అలరిస్తాయని చెప్పారు.…
స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా : హీరోయిన్ ప్రియాంక జవాల్కర్
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించింది ప్రియాంక. ఆమె ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే.. నేను కొంత గ్యాప్ తరువాత నటించిన తిమ్మరుసు హిట్ అయ్యిందని అందరూ అన్నారు. ఎస్ఆర్ కల్యాణమండపం సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ హిట్ అంటున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా అనే ఒక డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు. తిమ్మరుసు విడుదల తరువాత గ్లామర్ పై కొంత కేర్…
ఆలేరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ నూతన అధ్యక్షునిగా ఆకు బత్తిని ప్రభాకర్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో స్థానికంగా కె జె ఆర్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఆలేరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు భీమిడ్డి మాధవరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు తునికి దశరథ, మరియు జిల్లా కార్యదర్శి కాసులబాధ హరిబాబు, ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఆలేరు మండల నూతన అధ్యక్షునిగా ఆకు బత్తిని ప్రభాకర్ ను, ఉపాధ్యక్షునిగా గుండు మధుసూదన్, రాయపురం శ్రీను, గౌరవ సలహాదారులు వడ్డేపల్లి శీను, కొలాలింగం గౌడ్ , ప్రధాన కార్యదర్శిగా కోలా నరేష్, వెంకటదాసు హరిబాబు, కోశాధికారిగా రాయపురం శేఖర్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ నాకు సహకరించిన జిల్లా అధ్యక్షులు గారికి…
ఆలేరు మున్సిపల్ కార్యాలయం తరలించవద్దు : అఖిలపక్షాల ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గ్రామపంచాయతి ఏర్పడిన నాటినుండి ఉన్న భవనాన్ని తాత్కాలిక మార్పు పేరుతో తరలించవద్దని సోమవారం అఖిలపక్ష కమిటీ కన్వీనర్ తునికి ధశరధ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఏకపక్షంగా వ్యవహరించి తన నివాసానికి సమీపంలో ఉన్న వెలుగు కార్యాలయం వద్దకు మార్చుతున్నారని ఆరోపిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఒకానొక సందర్భంలో అసమర్ద చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న చైర్మన్ శంకరయ్య నిరసన ధర్నా వద్దకు రాగా తరలింపును మానుకోవాలని అఖిలపక్షాల నేతలు నిలదీసారు. ఈ సంధర్భంగా మున్సిపల్ కార్యాలయం ప్రమాదకరంగా ఉన్నదని తరలింపు తాత్కాలికమని చైర్మన్ సమాధానం ఇవ్వడంతో నిరసన తెలుపుతున్న నాయకులు ఉవ్వెత్తున లేచి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పాత కార్యాలయం పరిసర…
సెన్సార్ కి రెడీ అవుతున్న “భద్రకాళి”
బేబి తనిష్క,బేబి జ్యోషిక సమర్పణలో ఆర్. పిక్చర్స్ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం భద్రకాళి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నాక ధియేటర్లలో విడుదల చేయనున్నామని నిర్మాత చిక్కవరపు రాంబాబు తెలియజేశారు.నటీనటులు :- సీనియర్ నటి సీత, సంధ్య, మనీష్, తాగుబోతు రమేష్, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్ టి, సంగీతం: ఆదీష్ ఉత్రియన్, గ్రాఫిక్స్: RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు, ఆర్ట్: వెంకటేష్, PRO: Y రవికుమార్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్
దెయ్యాలున్నాయా ? చిత్రం ప్రారంభం
కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీ ప్రణయ్ ఆర్ట్ ఫిలిం బ్యానర్ పై ఎల్ విజయ్ మనోహర్ రావు ( త్రయోటెక్స్ ) సమర్పణలో, కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం దెయ్యాలున్నాయా ? జైహింద్ గౌడ్ ప్రధాన పాత్రలో, హీరోయిన్ గా ప్రియాంకా ( నూతన పరిచయం ) గౌతమ్ రాజు, హేమసుందర్, రఘునాధ్ రెడ్డి, వంశీ మాదారపు తదితరులు నటిస్తున్న దెయ్యాలున్నాయా ? చిత్రం సోమవారం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. జైహింద్ గౌడ్, ప్రియాంకా లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏలూరు సురేందర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి స్విచ్ ఆన్ చేయగా, బీమ్ రెడ్డి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక నిర్మాత…
