Diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan

diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan

Megastar Chiranjeevi’s birthday was on August 22. An avid fan cycled from Alipiri, Tirupati for 12 days to express his wishes to the star On the occasion. Meeting him in Hyderabad, Chiranjeevi wondered how the fan got so much energy to join him but also said such misadventure is inappropriate.Speaking on this occasion, Megastar Chiranjeevi said- “My fan N, Eswaraiah came from the village of Balujupalli. He started his journey on a bicycle from Tirupati (Alipiri) to meet me on my birthday. He took the Deeksha of my idol Anjaneya…

మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ: మెగాస్టార్ చిరంజీవి

diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan

-మెగా అభిమాని తో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు విషెస్ తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12రోజులు ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న‌ను క‌లిసేందుకు అభిమానికి అంత శ‌క్తి ఎలా వ‌చ్చిందో అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సాహ‌సం స‌రికాద‌ని వారించారు.మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“నా అభిమాని ఎన్. ఈశ్వ‌ర‌య్యా బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12…

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, bringing together latest blockbusters and pathbreaking web shows, is lining up a memorable, slice-of-life web original for viewers titled The Baker and the Beauty. The romantic drama starring Santosh Shobhan and Tina Shilparaj in the lead roles is all set to premiere on aha on September 10, 2021. The show is a tale of two opposites, revolving around an unlikely romance between a middle-class youngster Vijay, who manages his parents’ small-time bakery and a film star Aira Vasireddy, a…

అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో సంయుక్తంగా ఆహా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న న‌యా వెబ్‌సీరీస్ ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా త‌మ అభిమాన ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా రంజింప‌జేయ‌డానికి మ‌రో అడుగు ముందుకేస్తోంది. ఒరిజిన‌ల్ వెబ్‌సీరీస్ ది బేక‌ర్ అండ్ ది బ్యూటీని త‌మ ప్రేక్ష‌కుల‌కు త్వ‌ర‌లో అందించ‌నుంది. రొమాంటిక్ డ్రామా ఇది. సంతోష్ శోభ‌న్‌, టినా శిల్ప‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 8 నుంచి ప్రీమియ‌ర్ కానుంది. మిడిల్ క్లాస్ యువ‌కుడు విజ‌య్‌. అత‌ని త‌ల్లిదండ్రులు చిన్న బేక‌రీ నిర్వ‌హిస్తుంటారు. అత‌నికి ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌పంచం అంతా ఆమె పాదాల ముందు ఉన్నా, ఆమె మాన‌సికంగా ఒంట‌రిగా ఫీల‌వుతుంటుంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన రొమాన్సే ఈ వెబ్‌సీరీస్‌. ది బేక‌ర్ అండ్ ది బ్యూటీని జొనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమా రంగంలోని ప‌లు విభాగాల్లో ఆరు ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన…

50 వసంతాల ‘మోసగాళ్లకు మోసగాడు’

50 years off 'mosagallaku mosagaadu' telugu movie hero krishna

: పద్మాలయా సంస్థకు యాభై ఏళ్లు నిండాయి పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 27-1971న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్టామినా అంతర్జాతీయ స్థాయిలో మోత మోగించింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా సినిమా తీసి చూపించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ 56 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. తమిళ్ లో ‘మోసక్కారన్ కు మోసక్కారన్’ ఇంగ్లీష్ లో ‘ట్రెజర్ హంట్’ పేరుతో డబ్బింగ్ చేయబడినది. రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడేది అని…

“జాతీయరహదరి” లిరికల్ సాంగ్ లాంచ్

jaathiya rahadhaari lirical song launch

భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం “జాతీయరహదరి” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెల 10 న త ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్స్ లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా జాతీయరహదరి లిరికాల్ సాంగ్ విడుదల చేశారు.. అనంతరం యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ.. దర్శకుడు నరసింహ నంది ప్రతిభ కలిగిన నేషనల్ అవార్డ్ గ్రహీత అని ట్రైలర్ చాలా బాగుంది ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అని తెలియజేసారు.నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ …నాకు ఎంతో ఇష్టమైన శ్రీ యండమూరి గారి చేతులు మీదుగా…

సుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిప‌బ్లిక్‌’లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌… లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ర‌మ్య‌కృష్ణ‌

supreem hero saitej in ripublic telugu movie postrer relesed

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ రిప‌బ్లిక్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరో సాయితేజ్‌, కీల‌క పాత్ర చేస్తున్న జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ విడుద‌ల చేశారు. ‘‘కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం!…

‘కాలం రాసిన కథలు’ నూతన చిత్రానికి క్లాప్ కొట్టిన హాస్య నటుడు పృధ్వి

kaalam rasina kathalu telugu movie opining

ఎస్ ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై బేబీ శాన్వి శ్రీ షాలిని సపర్పణలో “కాలం రాసిన కథలు” అనే నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ నూతన చిత్రానికి ప్రముఖ హాస్య నటుడు పృద్వి రాజ్ అతిథిగా విచ్చేసి క్లాప్ ఇవ్వగా.. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీఫ్య విజయ్ కుమార్ స్విచ్ ఆన్ చేశారు.అనంతరం పృధ్వి రాజ్ మాట్లాడుతూ.. ‘కాలం రాసిన కథలు’ చిత్రానికి దర్శకుడు, నిర్మాత బాధ్యతలను సాగర్ వహిస్తున్నాడు. తను చాలా అద్భుతంగా కథను రాసుకున్నాడు… క్యాస్టింగ్ కూడా చాలా మంచి నటీనటులు ఇందులో ఉన్నారని తెలిపాడు.. ఫ్యాన్ ఇండియా సినిమాల ఓపెనింగ్ లకు ఎలాగూ మనల్ని పిలవరు.. పిలిచిన సినిమాలకు సపోర్ట్ అందించాలనే పిలవగానే వచ్చాను.. సినిమాలలో చిన్న- పెద్ద అనేవి ఏవీ ఉండవు..…

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ సక్సెస్ మీద పూర్తి నమ్మకం ఉంది : హీరో సుశాంత్

hero sushanth interview

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు.. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది.. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను.ఏం చేసినా కూడా సొంతంగా చేసుకోవాలని.. మనది మనమే…

ఆగస్టు 27న ‘సోని లివ్’ ఓటీటీలో “వివాహ భోజనంబు” స్ట్రీమింగ్

vivaha bhojanambu telugu movie still

కమెడియన్ సత్య హీరోగా నటించిన “వివాహ భోజనంబు” సినిమా ‘సోని లివ్’ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్టు 27 న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ కాబోతోంది. సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన “వివాహ భోజనంబు” సినిమాను వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుందీ సినిమా.తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న ‘సోని లివ్’ ..తన తొలి చిత్రంగా “వివాహ భోజనంబు” ను ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయబోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ…