(చిత్రం : ‘వాడు ఎవడు’ రివ్యూ రేటింగ్ : 3/5, విడుదల తేదీ : 10.03.2023, నటీ నటులు : ఆర్. కార్తికేయ,అఖిల నాయర్, రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, తదితరులు. బ్యానర్ : రాజేశ్వరి సినీ క్రియేషన్స్, దర్శక, నిర్మాత : ఎన్.శ్రీనివాసరావు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే: రాజేశ్వరి పాణిగ్రహి, సంగీతం: ప్రమోద్ కుమార్, చాయాగ్రహణం: విజయ గండ్రకోటి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ టి, పి.ఆర్.ఓ : ఆర్.కె.చౌదరి) నేటిసమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయనే పాయింట్ ని ఇతివృత్తంగా తీసుకొని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక మంచి సందేశం ఇచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథే “వాడు ఎవడు”. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ…
