జనవరిలో ‘పఠాన్’, తాజాగా ‘జవాన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ . ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సుహానా ఖాన్తో కలిసి ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. షారుక్, సుహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది నవంబరులో సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్క్రిప్ట్ దశలో ఉంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలను దాదాపు 6 నెలలపాటు విదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ ‘డంకీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Related posts
-
Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath
Spread the love The upcoming film Rahasyam Idam Jagath has been generating buzz with its promotional content,... -
కార్తికేయ, హనుమాన్, కల్కి తరహాలోనే మా ‘రహస్యం ఇదం జగత్’ కూడా అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: దర్శకుడు కోమల్ ఆర్.భరద్వాజ్
Spread the love ఇటీవల తమ ప్రమోషన్ కంటెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్... -
Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ Lucky Baskhar Trailer is enthralling and captivating
Spread the love Dulquer Salmaan, multilingual actor and prominent star of Indian Cinema, has been known for...