ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు బాషలలో ఈ చిత్రాన్ని జనవరి 28న థియేటర్లలో భారీగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కథానాయిక నట్టి కరుణ పలు విషయాలను తెలియజేశారు. – నటిగా తొలి సినిమాకు ఎవరైనాప్రేమకథలనే ఎంచుకుంటారు. అలా కాకుండా నటనకు పూర్తి అవకాశం వున్న పాత్రలు చేయడం అరుదు. అలాంటి పాత్ర చేయాలనే దెయ్యంతో సహజీవం చేశాను. ఈ కథలో కొంచెం లవ్ కూడా వుంటుంది. అలాగే యాక్షన్, అరుపులు, మిడిల్ క్లాస్ అమ్మాయిగా మరో…
Category: VIDEOS
Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Shooting Wrapped Up
Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the prestigious Mythri Movie banner is gearing up for its theatrical release in summer. The film’s entire shooting has been wrapped up. “It’s a wrap for the roller coaster movie of the year. #AnteSundaraniki ,” announced Nani who has also shared a small video from the last day of the sets. First Look of Ante Sundaraniki was released on New Year and Nani surprised with his atypical and funny look. Kasthuri Poorna Venkata Sesha Sai Pawana Rama…
కె.టి.కుంజుమన్ `జెంటిల్మేన్ 2` చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణి
ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ నిర్మించిన జెంటిల్ మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై తన సూపర్ హిట్ సినిమా జెంటిల్ మేన్ కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబందించి ఇటీవల ట్విట్టర్ లో ఒక కాంటెస్ట్ను నిర్వహించారు. #G2MusicDirector అనే హ్యాష్ ట్యాగ్ తో తన జెంటిల్ మేన్ 2 చిత్రానికి సంగీతం చేయబోతున్న లెజెండరీ సంగీతకారుడిని ఊహిస్తే ..అదృష్టవంతులైన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడుతుంది. అని తెలిపారు ఈ రోజు జెంటిన్మేన్ 2 సినిమాకు సంగీత దర్శకుడిగా స్వరవాణి కీరవాణి పనిచేస్తున్నారని…
‘రుద్రాక్షపురం’తో నా స్థాయి పెరుగుతుంది : యువ హీరో మణి సాయితేజ
‘రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది అన్నారు యువకెరటం హీరో మణి సాయితేజ. మాక్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కొండ్రసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటిస్తున్న తనకు చాలా మంచి పాత్ర లభించిందని, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మణి సాయితేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్.కె. గాంధీగారి దర్శకత్వంలో ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఇంతకుముందు ‘బ్యాట్ లవర్స్’ మూవీలో హీరోగా చేశాను. ఆ చిత్రంతో అందరికీ పరిచయమైన నేను.. ఇప్పుడు చేస్తున్న ‘రుద్రాక్షపురం’ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్రకి…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియన్ ‘మైఖెల్’ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్
సందీప్ కిషన్ పలు భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. మంచి స్క్రిప్ట్లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేస్తోన్న ప్రతీ అనౌన్స్మెంట్తో అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు. స్టార్ డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్…
సోషియో ఫాంటసీతో కల్యాణ్ రామ్ ‘బింబిసార’
కల్యాణ్ రామ్ 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ జోనర్లో నడిచే కథ ఇది. ఈ సినిమాలో ఒక బంచ్ లో కల్యాణ్ రామ్ ‘బింబిసార’గా కనిపించనున్నాడు. ఆయన నుంచి వచ్చిన ఫస్టులుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అలాగే పెద్దగా అనుభవం లేని దర్శకుడి చేతుల్లో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును ఉంచడం ఆశ్చర్యపరిచింది. కల్యాణ్ రామ్ హీరోగానే కాదు .. నిర్మాతగా కూడా కొన్ని సార్లు సాహసాలు చేస్తుంటాడు. అలాంటి సినిమాల జాబితాలోనే ‘బింబిసార’ను చేర్చుకోవచ్చు. ఇక ఈ సినిమాను మొదలు పెడుతున్నట్టుగా .. షూటింగు నడుస్తున్నట్టుగా కల్యాణ్ రామ్ ఎక్కడా చెప్పలేదు. అందువలన అప్ డేట్స్ రాలేదు. చాలా వరకూ సినిమా పూర్తయిన తరువాత పోస్టర్స్ పట్టుకునే ఆయన ఎంట్రీ…
‘జీ 5’ ఓటీటీలో సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’
‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ‘జీ 5’ ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్క్లూజివ్గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్క్లూజివ్గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు…
రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిందీలోకి అడుగుపెడుతోంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా ప్రదర్శించబడి అన్ని చోట్ల విజయదుంధిబి మోగించి బాక్సాఫీస్ ను ఒక్కసారి షేక్ చేసేసింది. ఈ సినిమా 2018లో విడుదలై ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక బయ్యర్లకు, సినిమా ప్రొడ్యూసర్లకు ఎంతగానో కాసులవర్షం కురిపించిన ‘రంగస్థలం’ ఇప్పుడు హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మనీష్ షా ఈ సినిమాను ఉత్తారిదిన విడుదల చేయడానికి ముందుకొచ్చారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సారథ్యం వహించిన ‘రంగస్థలం’ మార్చి 30, 2018న విడుదలై, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అని…
Akhanda :’అఖండ’ 103 కేంద్రాలలో విజయవంతంగా 50 రోజులు పూర్తి
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్కు తిరుగులేదని మరోసారి రుజువైంది. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి ఇప్పుడు అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. సింహ, లెజెండ్ సినిమాలు అప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధిస్తే.. అఖండ మాత్రం కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ గ్రాస్ సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న కాలంలో ఓ సినిమా యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడటం మామూలు విషయం కాదు. ఏకంగా 103 కేంద్రాలలో అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇది కేవలం టాలీవుడ్లోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమలోనే అరుదైన ఫీట్. బాలకృష్ణ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 200 కోట్లు రాబట్టింది. ఈ మధ్య…
‘అతడు ఆమె ప్రియుడు’ ప్రచారచిత్రం ఆవిష్కరణ
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిచిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకసంచలనం వి.వి.వినాయక్ విడుదల చేసి, ట్రైలర్ అద్భుతంగా ఉందని… సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన…
