ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత…
Category: Others
Dr. Gangadhara Sastry wins India’s prestigious ‘Kendra Sangeet Natak Academy’ award
*Irequest Indian govt to declare Bhagavad Gita as the national scripture: Dr. Gangadhara Sastry Renowned Bhagavad Gita singer, prophet, propagandist, and founder of the ‘Bhagavadgita Foundation’, Dr. LV Gangadhara Sastry, has been conferred with India’s prestigious ‘Kendra Sangeet Natak Academy’ award for the year 2023 in other major traditional music categories. Along with the classical Carnatic music, he studied 108 of the 700 shlokas of the Bhagavad Gita, the spiritual essence of India, composed and sung by Ghantasala in his honour; the remaining 594 shlokas were sung in his own…
వైభవంగా SLB కూచిపూడి కళానిలయం 18వ వార్షికోత్సవ వేడుకలు
ఈ మధ్య కాలంలో డాన్స్ ఇన్స్టిట్యూట్స్ వార్షికోత్సవాలు అని గెస్ట్ గా రమ్మని ఆహ్వానిస్తుంటే వెళ్లడం మానేసాను! ఎందుకంటే ఆ పిల్లలకు మేకప్ మమ అనిపిస్తారు! వాళ్ళు ధరించే అద్దె డ్రెస్ లు సెట్ కావు! ఇక ప్రదర్శన చూస్తే వామ్మో అనిపిస్తుంది. సమన్వయం ఉండదు ఇంక రిథమ్ ఏముంటుంది? చాలా బాధ అనిపిస్తుంటుంది! అందుకే ఆ డేట్ వీలు పడదని చెప్పి తప్పించుకుంటాను! కానీ, నిన్న రవీంద్రభారతిలో SLB కూచిపూడి కళానిలయం వారి 18వ వార్షికోత్సవ వేడుకలకు వెళ్ళాను! మనసు పులకరించిపోయింది! చిన్నారులు ఎంతో చక్కగా ఆయా అంశాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు! ఏర్పాట్లు కానివ్వండి, అలంకరణ, నిర్వహణ అంతా మైండ్ బ్లోయింగ్ అంటే నమ్మండి! గతంలో కూడా శ్రీ లలిత భవాని (SLB) వారి కార్యక్రమానికి వెళ్ళాను! అప్పుడూ అంతే వైభవం! నిన్న అంతకు మించి…
రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్
నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు సెక్రటేరియట్ లో మంత్రులతో కలసి సందడిగ ముచ్చటించారు. సీఎంను, మంత్రులను కలిసిన వారిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ కూడా ఉన్నారు. ఈ సదర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ… ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిచి… కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో చాలా బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు.
ఆ స్థలాలకు మీరే యజమానులు : హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
– సంపూర్ణ న్యాయ సహకారం అందిస్తాం: సీనియర్ అడ్వకేట్ రామచందర్ రావు – కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం : వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జూలై 2 : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లోని 70 ఎకరాలు జేఎన్జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం టీమ్ జేఎన్జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్ మెంబర్శ్రీ పీవీ రమణారావు అధ్యక్షతన…
Aero India 2023: Crown Group company, OSK India Signs MoU with Aniba Solution to provide MRO services for Control System of Marine Gas Turbines to Indian Navy
Bangalore, 15th Feb, 2023: Crown Group Defence company, OSK India Pvt Ltd (OIPL), one of India’s largest independent defence MRO major in a drive to promote its partnerships with domestic industry and to support indigenous MRO for Indian Navy under ‘Make in India’, has signed an MoU with Aniba Solution Pvt Ltd (ASPL) who is engaged in the business of Design, Development of Control System for Marine Gas Turbine engines for Indian Navy at Aero India 2023. Cmde Rakesh Anand (Retd.), Head of Marine Division, Crown Group Defence said “We…
‘Telugu Indian Idol’ makes a grand return with a new season on aha
– The show gets much bigger as Musical Titans S.S. Thaman, Geetha Madhuri, and Karthik Unite to Judge Telugu Indian Idol 2, Hosted by the Charismatic Hema Chandra! – Hyderabad, 14th February: Over the last 3 years, aha, the 100% local OTT has always aimed at providing its viewers with clutter-breaking shows and entertaining content. With its latest launch, ‘Telugu Indian Idol 2,’ aha is set to unleash a wave of musical magic that will resonate globally. From undiscovered talents to seasoned pros, the show promises to unearth the best…
జింబాబ్వే ట్రేడ్ కమిషనర్గా డాక్టర్ రవికుమార్ పనస నియామకం
జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్కు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులైనారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్ మరియు డిప్యూటీ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ మరియు జింబాబ్వే రాయబారి రాజ్ కుమార్ మోడీ డాక్టర్ రవి కుమార్ పనస కి అందచేశారు. పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా.రవి పనస ఈ కొత్త బాధ్యతను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “భారత్ మరియు జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం మరియు కొత్త శిఖరాలను చేరుకోవడం నా లక్ష్యం. ఏప్రిల్ 2023లో రానున్న భారత ప్రతినిధి బృందం భారత్ వైపు నుండి విపరీతమైన ఆసక్తిని…
Dr Ravi Panasa Appointed As Trade Commissioner For Zimbabwe
The President of Indian Economic Trade Organization Dr. Asif Iqbal and the Deputy Trade & Investment Minister and Ambassador of Zimbabwe, Hon Raj Kumar Modi officially appointed the Zimbabwe Trade Commissioner Dr. Ravi Kumar Panasa for both Telugu states of Telangana and Andhra Pradesh for the Zimbabwe India Trade Council at New Delhi. Dr. Panasa, the founder and managing director of the Panasa Group of Companies, expressed his excitement in taking on this new role, stating, “My goal is to build bilateral relations and reach new heights between India and…
ప్రెస్ క్లబ్ హైదరాబాద్-2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ
శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రూపొందించిన 2023 నూతన డైరీని శుక్రవారం నాడు తన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు తమకు సహరించాలని అయన సూచించారు.నూతన డైరీలోమీడియా సమాచారం పొందుపరచటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు,సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బి .గోపరాజు,రాఘవేందర్ రెడ్డి,టీ . శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ను నూతన పాలకమండలి తరపున అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, పూల మొక్కను అందజేసి , శాలువులతో సత్కరించారు . ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలికి డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.
