“మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన మంజునాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చు కోవాలని .. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’, చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.. హీరో మంజునాథ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (S L V) పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ మంజునాథ్ హీరోగా వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం ఫిబ్రవరి 19న హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూ ర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి చిత్ర దర్శకుడు…
Category: FILM NEWS
ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్లో హీరో తక్ష్
తక్ష్, మటిల్డా హీరోహీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’. అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్గా రూపొంది, ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతంలో ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణరావు సమర్పించిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల ట్రెమండస్ రెస్పాన్స్ను సొంతం చేసుకుని, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ సంతోషాన్ని తెలిపేందుకు సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఇంగ్లీష్ భాషలో విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు అజిత్…
‘బుకీ’ అందరూ రిలేట్ అయ్యే సినిమా. తమిళ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలుగు ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుంది : ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోనీ
అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బుకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో మూవీ ప్రజెంటర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు మంచు లక్ష్మి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. గణేష్ అద్భుతమైన డిఓపీ, దర్శకుడు. ఈ సినిమా…
‘మా ఊరి బావి’ చిత్రం లో విలన్ గా గోర్ధన్ సింగ్
గోర్ధన్ సింగ్ హిందీ మరియు తెలుగు సినిమాలలో నటిస్తున్నారు,2022లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “డేంజరస్” సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆయన “కుకీ” అనే పాత్రను పోషించారు. రాబోయే చిత్రం “మా ఊరి బావి” (2026). ఈ తెలుగు హారర్-డ్రామా సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రమోద్ కులకర్ణి నిర్మిస్తున్నారు మరియు శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ను 2025 నవంబర్లో గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవం (IFFI)లో NFDC విడుదల చేసింది. ఇదేకాకుండా, రాబోయే హిందీ సినిమా దుల్హనియాన్ లే అ ఎంగే (2026)లో మహేష్ మంజ్రేకర్, పీయూష్ మిశ్రా, ఓంకార్ కపూర్లతో కలిసి నటించారు. ప్రస్తుతం ఆయన ఒక తెలుగు థ్రిల్లర్ సినిమా పై పని చేస్తున్నారు, అది…
We made ‘Seetha Payanam’ with complete honesty… audiences are connecting deeply with our film: Action King Arjun Sarja at the Thank You Meet
Arjun Sarja, popularly known as Action King, has produced and directed the film Seetha Payanam. Through this film, he introduced his daughter Aishwarya Arjun and Niranjan, son of actor Upendra’s elder brother, to the screen. Produced under the Shri Ram Films International banner, the film was released on February 14 and has received overwhelming appreciation from audiences and the media alike. On this occasion, the film unit hosted a Thank You Meet on Sunday. Arjun Sarja said, “The story of Seetha Payanam revolves around gratitude and mindful thinking. My heartfelt…
‘సీతా పయనం’ని ఎంతో నిజాయితీతో తీశాం.. మా సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.. థాంక్స్ మీట్లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియెన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్కి సంబంధించింది. మా సినిమాకి ప్రేమను, ప్రశంసల్ని కురిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మీడియాకి థాంక్స్. పదమూడేళ్ల క్రితం నేను చూసిన యాక్సిడెంట్తో ఈ మూవీ…
The second glimpse from the feel-good romantic entertainer What’s Up Naresh released, As a Valentine’s Day special
Youthful rom-coms always find their audience, and continuing that streak, Kavya Kalyanram of Balagam fame and Anvesh Michael of Kotha Poradu fame are teaming up for the upcoming film What’s Up Naresh. Produced by Bhagya Laxmi Chinta under the CVV Cinema banner, the film is directed by CV Vishal. The first glimpse, released recently, instantly grabbed everyone’s attention. Now, marking Valentine’s Day, the makers have unveiled the second glimpse. The first glimpse introduced the protagonist, his family dynamics, their expectations around marriage, and eventually his first meeting with the girl.…
వాలెంటైన్స్ డే స్పెషల్గా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వాట్స్ అప్ నరేష్’ నుంచి రెండో గ్లింప్స్ రిలీజ్
యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలకు ఎప్పుడూ కూడా ఆదరణ దక్కుతూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్రామ్..’‘కొత్తపోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా ‘వాట్స్ అప్ నరేష్’ అనే చిత్రం రాబోతోంది. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను ఇటీవలె రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా రెండో గ్లింప్స్ని రిలీజ్ చేశారు. ‘ఎట్ల నడుస్తుంది డేటింగ్ లైఫ్’ అని హీరో అడగడం.. ‘మొన్ననే చెప్పిన కదా నాకు ఇష్టం లేదని’.. అని హీరోయిన్ సంభాషణతో గ్లింప్స్ను ఓపెన్ చేశారు. ‘నువ్వెప్పుడూ డేట్స్కి…
“శివోహం” పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా : తనికెళ్ల భరణి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన “శివోహం” పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, నటుడు గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సంగీత దర్శకుడు యశోకృష్ణ మాట్లాడుతూ – మహాశివరాత్రి సందర్భంగా శివోహం…
I Consider It a Blessing to Act in the Song “Shivoham” – Tanikella Bharani
On the auspicious occasion of Maha Shivaratri, the launch event of the devotional song “Shivoham”, dedicated to Lord Shiva, was held grandly on Monday at the Hyderabad Film Chamber. The song is presented by Radhakeshav and produced by Pottapu Keshava Reddy. It is directed by Damu Reddy, with music composed by Yashokrishna. The song was rendered by renowned Malayalam singer Madhu Balakrishnan. Shivoham will be available on Keertana TV in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi. The event was graced by His Holiness Sri Sri Sri Madabhinavoddanda Vidyashankara Bharati Mahaswamiji,…
