మైమరపించిన సత్యభామ సంజయ్ నవ జనార్దన పారిజాతం

The mesmerizing Satyabhama Sanjay is born to a new generation of people.

నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం హైదరాబాద్ : సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్ రఫీ, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం…

సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి : అయ్యన్నకు మద్దతుగా దళిత సంఘాల డిమాండ్

డాక్టర్ సుధాకర్ మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు ఉన్న సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనను గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు . సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించిన చంద్రబాబు నాయుడు, లోకేష్. సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగం క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి

రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో శనివారం జరగబోయే లైవ్ కాన్సర్ట్ కి ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలని కోరుతున్న నిర్వాహకులు..

Rockstar Anirudh XV Tour – Organizers are asking people to plan ahead for the live concert to be held in Hyderabad on Saturday.

* పార్కింగ్, ఎంట్రీ & ఇతర వివరాలు తెలుసుకోండి హైదరాబాద్, మార్చి 20, 2026: గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో మార్చి 21 శనివారం నాడు జరగబోయే రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి నగరం సిద్ధమైంది. సంగీత దర్శకుడు Anirudh Ravichander తన సంగీత ప్రయాణంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను Brand Avatar నిర్వహిస్తుండగా, TribeVibe Entertainment (BookMyShow సంస్థ) సహకారంతో, Ocean Vibes ప్రెజెంట్ చేస్తోంది. ఈ కాన్సర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తూ, నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్ మరియు షటిల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వివరాలు గేట్లు తెరవబడే సమయం: సాయంత్రం 4:30 గంటలకు మాత్రమే స్టేజ్ ప్రారంభం: సాయంత్రం 6:00…

వెంకన్న పాదాలు… భక్త జనాన్ని సంకటాల నుండి రక్షించే అభయ వేదాలు..

Venkanna's feet... the Abhaya Vedas that protect the devotees from troubles..

నమ్ముకున్న వారి ఇంట సిరి సౌభాగ్యాలు కురిపించే ఐశ్వర్య లక్ష్మీ చిరు నవ్వుల నాదాలు.. ఈ విషయం … తెలుగునాట తిరుమల తిరుపతి పద్మావతి అలివేలు మంగా సమే త శ్రీనివాస చరణారవింద శరణాగతులు అందరికీ అనుభవైక వేద్యమైన అనుభూతి!! స్వామి వారి శక్తికి… ఆర్త రక్షణా యుక్తికి ఎన్నో ఎన్నెన్నో నిదర్శనల ప్రదర్శనలు తెలిసినవి కొన్నే తెలియనివి ఎన్నో!! తెలుగునాట లక్షల కుటుంబాలకు ఇలవేల్పు సిరితాల్పు అయిన ఆ శేషాద్రి వాసుడు.. ఏడు కొండలవాడు..వెంకటరమణుడు….గోవిందుడు… అలానే ….తెనాలి కి చెందిన చదలవాడ వారి కుటుంబానికి కూడా ఆ ఆనందానిలయ వైకుంఠధాముడే రక్ష అని మనసా వాచా నమ్మి షోడశోపచార నవవిధ భక్తులతో అను నిమిషం కొలిచింది ఆ కుటుంబం. ఆ శ్రీనివాస వర కృపా కటాక్షానికి నిదర్శనంగా ఆ ఇంట పుట్టిన త్రిమూర్తులకు తిరుపతిరావు, వేంకటేశ్వర…

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ.. బెస్ట్ విషెస్ అందించిన టి. జి. విశ్వ ప్రసాద్, కె. ఎల్. దామోదర్ ప్రసాద్

Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad

హైదరాబాద్, మార్చి 2026: మహిళలు క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) అధికారిక లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథి గా ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు టి.జి. విశ్వ ప్రసాద్, సినీ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ డైరెక్టర్‌ & అలా మొదలైంది సినిమా ఫేమ్ స్నిగ్ధా తో పాటు ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, కమ్యూనిటీ కనెక్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ సందీప్ వర్మ, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ పాల్గొని కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ లోని గచ్చిబౌలిలో లా వీ ఎన్ రోజ్ వేదికగా జరిగింది. ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతమైన మహిళలను ఒకే…

Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad

Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad

Hyderabad, March 2026: The official logo of the Women’s Cricket League (WCL), organized with the aim of encouraging greater participation of women in sports, was unveiled in a grand event. Renowned film producer and founder of People Media Factory T.G. Vishwa Prasad and film producer K.L.Damodar Prasad attended the event as chief guests and conveyed their best wishes. The logo was unveiled in the presence of Women’s Cricket League Director and ‘Ala Modalaindi’ fame Snigdha, along with special guests Bigg Boss fame Sri Satya, Community Connect Sports Director Sandeep Varma,…

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది : టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

Crores of money has been received in Vijayawada and Chennai for adulterated ghee: TDP MLA and Sangam Dairy Chairman Dhulipala

•కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం •బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే •వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం వైసిపి పేటెంట్ హక్కులు, ఫేక్ బ్రతుకులు మీవి మావి కావు •రాజధాని అంశంలో ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పా, ఈరోజు అదే చెప్తున్నా * 33 రోజులు నన్ను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారు అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదు * కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు •వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్‌, సాక్షి ఛానల్‌కి 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చారు •వైసిపి ప్రభుత్వ హయంలో భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్లతో 3…

‘సరస్వతి’ కథ చెప్పడానికి ధైర్యం కావాలి : : ప్రీరిలీజ్ ఈవెంట్ లో శరత్ కుమార్

It takes courage to tell the story of 'Saraswathy' : : Sarath Kumar at the pre-release event

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్  స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ విమెన్ పవర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటిగా వరలక్ష్మీ విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని. సరస్వతి లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి.  స్త్రీలని…

Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment

Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment

The Advance India Initiative, in strategic partnership with Kingswell and Svyasys, successfully brought together leading HR professionals, industry experts, and organizational leaders in Hyderabad on 20 February 2024 for a high-impact dialogue focused on India’s workforce transformation, digital sovereignty, and long-term economic leadership. Led by Founder Ms. Surabhi, the initiative reflects a vision rooted in national progress, social responsibility, and economic empowerment. Known as a passionate patriot and visionary leader, Ms. Surabhi has consistently demonstrated an unwavering commitment to contributing to society through initiatives focused on employment generation, skill development,…

ప్లంబెక్స్ ఇండియా 2026: భారతదేశంలోనే అతిపెద్ద నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ప్రదర్శన బెంగళూరుకు రానుంది

సుస్థిర నీటి నిర్వహణ, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఆవిష్కరణలకు భారతదేశ దృష్టిని బలపరుస్తూ బెంగళూరు, 23 ఫిబ్రవరి 2026: ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (IPA) గర్వంతో ప్రకటిస్తోంది कि ప్లంబెక్స్ ఇండియా 2026, దేశంలోని ప్రముఖ నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఉత్పత్తులు మరియు సాంకేతికతల ప్రదర్శన, 2026 ఏప్రిల్ 16 నుండి 18 వరకు బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (BIEC), బెంగళూరులో నిర్వహించబడుతుంది. ప్లంబెక్స్ ఇండియా 2026 కు భారత ప్రభుత్వం యొక్క రెండు ముఖ్య మంత్రిత్వ శాఖలు — హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (MoHUA) మరియు జల్ శక్తి మంత్రిత్వ శాఖ (MoJS) మద్దతు ఇస్తున్నాయి. ఇది జాతీయ నీటి భద్రత, పారిశుధ్యం మరియు సుస్థిర నగర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. ప్లంబెక్స్ ఇండియా తన…