తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం చైర్‌ పర్సన్‌ గా కొత్త శ్రీప్రియ నియామకం

New Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ సెంట్రల్ (రాష్ట్ర) మహిళా విభాగం అదనపై చైర్ పర్సన్ గా కొత్త శ్రీ ప్రియను నియమించారు. రాష్ట్ర చైర్ పర్సన్ డా. జి. దీపారెడ్డి అసోషియేషన్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. వరంగల్‌ జిల్లా హనుమకొండ సుబేదారిలో ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో వ్యవ సాయ అధికారిణిగా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియను తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం ఛైర్‌ పర్సన్‌ గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ నాంపల్లి లోని ఆ సంఘ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమెకు ఇందుకు సంబంధించిన నియామకఉత్తర్వులను అందజేశారు. గతంలో వరంగల్‌ జిల్లాలో ఉమెన్స్‌ డే వంటి పలు విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించి జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా…

ఘనంగా ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు వేడుక

M.A. Hamid's birthday celebrated in grand style

హైదరాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్‌ డే….చాలా మందికి ఎంతో స్పెషల్‌ డే. యువకళావాహిని ఉపాధ్యక్షులు ఎమ్.ఏ హమీద్ జన్మదినోత్సవం 14.9.2025 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గెట్ టు గెదర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణ తేజ, ఏసీపీ రాజశేఖర్, రెరా డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ, నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్, కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్…

The memories of Kandiganti Rakesh will never be erased..

The memories of Kandiganti Rakesh will never be erased..

K.She Kandiganti Rakesh’s family members on his first anniversary Hyderabad, September 10 (Times News): “Your death has touched our hearts. Your memories will never fade. Even though you are not physically here, they will always be with us,” said Kee. She Kandiganti Rakesh, his wife Shilpa, family members, brothers Raju, Ravi, Vijay, Ramu and Madhu. “Although your indelible smile remains in our minds forever. Your death is an irreplaceable loss for us. Even though you have been away from us for a year, your sweet memories.. memories are still in…

JNJ సభ్యుల రిలే దీక్ష

JNJ members' relay initiation

– పేద జర్నలిస్టులు ఓ ఇంటివాళ్ళను చేయండి – JNJ సొసైటీకి కేటాయించిన స్థలాలు అప్పగించాలి – ప్లాట్లు చేసుకునేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించండి – సీఎం రేవంత్ రెడ్డికి JNJ సభ్యుల వినతి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 38 ఎకరాలు అప్పగించి ఏడాది పూర్తి అయింది.. అయినా ప్రభుత్వ అధికారులు కేసులు ఉన్నాయన్న సాకుతో సొసైటీకి పెట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతో పేద జర్నలిస్టులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1100 మంది సీనియర్ జర్నలిస్టుల్లో సగం మందికి పైగా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇప్పటికే 80 మంది జర్నలిస్టు మృత్యువాత పడ్డారు.. మరో 300 మంది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారు. జర్నలిస్టుల జీవితకాల కోరిక అయిన సొంత గూడు…

యువతులు ఫిట్నెస్‌పై దృష్టి సారించాలి : ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్

Young women should focus on fitness: Fitness trainer Anu Prasad

హైదరాబాద్: యువతులు, మహిళలు ఫిట్నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం వ్యాయామం, యోగ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలను అలవాటు చేసుకోవాలని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ సూచించారు. మంగళవారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఫిట్నెస్ క్యాంపులో మాట్లాడారు. క్షణం తీరికలేని నగర జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో పలు రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఊబకాయం వంటి సమస్యలతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో యుక్త వయసు నుంచే వ్యాయామం, జుంబా, డ్యాన్స్ వంటి ఫిట్నెస్ కార్యక్రమాలు చేయాలని అను ప్రసాద్ సూచించారు. విద్యార్థి దశ నుంచే వ్యాయామానికి సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చని కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఉదయశ్రీ…

Happy Birthday : చక్కని చిరునవ్వుకు సాక్షి పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి

Happy Birthday: Poreddy Maheshwar Reddy, witness to a beautiful smile

ఘనంగా పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం హైద్రాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. సీనియర్ బీజేపీ నాయకులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి 42వ జన్మదినోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. రామంతాపూర్ పరిధిలోని కేసీఆర్ నగర్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి ఈ జన్మదినోత్సవాన్ని తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరుపుకున్నారు పోరెడ్డి రంగారెడ్డి -కే.శే. నారాయణమ్మల రెండవ కొడుకు అయిన పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి చిన్నప్పటి నుంచే అనురాగాలు.. ఆప్యాయతలకు పెట్టింది పేరుగా జీవనం సాగించారు. పోరెడ్డి మహేశ్వర్ రెడ్డికు భార్య మమత, ఇద్దరు పిల్లలు సంజన, సంకీర్త్ రెడ్డిలు. ఈ సందర్బంగా మారుపాక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు…

YSR’s services as Chief Minister are memorable: TPCC General Secretary Palle Srinivas Goud

YSR's services as Chief Minister are memorable: TPCC General Secretary Palle Srinivas Goud

Dr. YSR’s death anniversary celebrated in Manthapuri Aleru, September 2: Former Chief Minister Dr. YSR distributed fruits to children in the village school on the occasion of his death anniversary in Mantapuri village of Aleru mandal of Yadadri Bhuvanagiri district. Speaking at the event held on this occasion, TPCC General Secretary Palle Srinivas Goud said that Rajasekhara Reddy was known for his straightforwardness and outspokenness in politics. Rajasekhara Reddy, who showed interest in politics since his college days, held the post of minister in the state government from 1980-83. He…

State-of-the-art digital screens launched at Yadadri Temple

State-of-the-art digital screens launched at Yadadri Temple

Digital signage revolution in Yadagirigutta With an aim to enhance the experience of the pilgrims and strengthen the temple administration, the Principal Secretary, Endowments Department, Smt. Sailaja Ramayyar, IAS and District Collector M. Hanumantha Rao inaugurated state-of-the-art digital screens at Yadadri Lakshminarasimhaswamy Temple (Yadagirigutta), Yadadri Tirumala Temple. This is a significant step in introducing digital signage solutions at the temples. Through this, real-time information, temple timings and other important announcements will be conveyed to the devotees in an efficient and eco-friendly manner. This digital transformation project has been designed and…

యాదగిరిగుట్టలో డిజిటల్ సైనేజ్ విప్లవం ..యాదాద్రి ఆలయంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్‌ల ప్రారంభం

Digital signage revolution in Yadagirigutta..Launch of state-of-the-art digital screens at Yadadri Temple

యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచి, ఆలయ పరిపాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రమయ్యర్, ఐఏఎస్ మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (యాదగిరిగుట్ట), యాదాద్రి తిరుమల దేవస్థానంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్‌లను ప్రారంభించారు. మందిరాలలో డిజిటల్ సైనేజ్ సొల్యూషన్లను ప్రవేశపెట్టడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా భక్తులకు రియల్-టైమ్ సమాచారం, ఆలయ సమయ పట్టికలు మరియు ఇతర ముఖ్య ప్రకటనలు సమర్థవంతంగా, పర్యావరణహితంగా చేరవేయబడతాయి. ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌ను 5th ఎస్టేట్ మీడియా రూపకల్పన చేసి అమలు చేసింది. ఈ సంస్థ స్థాపకులు సంకేపల్లి రలిత్ రెడ్డి, కుమారి జి. నిరూపమ వర్మ, శ్రీ పి. అర్జున్ రెడ్డి. ఈ వినూత్న డిజిటల్ ఇన్‌స్టాలేషన్లు ఆలయ ప్రాంగణంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు…

ఎన్నికల నోటిఫికేషన్ లోపు మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ పూర్తి చేయాలి : నీలం పద్మ

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు కదం తొక్కాలి.. యాదాద్రి భువనగిరి జిల్లా లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ కదం తొక్కుతోంది ఈ మేరకు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగిన్చది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ దివ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి మరియు మండల .. గ్రామ బ్లాక్.. బూత్ కమిటీలు వేయాలని.…