నమ్ముకున్న వారి ఇంట సిరి సౌభాగ్యాలు కురిపించే ఐశ్వర్య లక్ష్మీ చిరు నవ్వుల నాదాలు.. ఈ విషయం … తెలుగునాట తిరుమల తిరుపతి పద్మావతి అలివేలు మంగా సమే త శ్రీనివాస చరణారవింద శరణాగతులు అందరికీ అనుభవైక వేద్యమైన అనుభూతి!! స్వామి వారి శక్తికి… ఆర్త రక్షణా యుక్తికి ఎన్నో ఎన్నెన్నో నిదర్శనల ప్రదర్శనలు తెలిసినవి కొన్నే తెలియనివి ఎన్నో!! తెలుగునాట లక్షల కుటుంబాలకు ఇలవేల్పు సిరితాల్పు అయిన ఆ శేషాద్రి వాసుడు.. ఏడు కొండలవాడు..వెంకటరమణుడు….గోవిందుడు… అలానే ….తెనాలి కి చెందిన చదలవాడ వారి కుటుంబానికి కూడా ఆ ఆనందానిలయ వైకుంఠధాముడే రక్ష అని మనసా వాచా నమ్మి షోడశోపచార నవవిధ భక్తులతో అను నిమిషం కొలిచింది ఆ కుటుంబం. ఆ శ్రీనివాస వర కృపా కటాక్షానికి నిదర్శనంగా ఆ ఇంట పుట్టిన త్రిమూర్తులకు తిరుపతిరావు, వేంకటేశ్వర…
Category: Lifestyle
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ.. బెస్ట్ విషెస్ అందించిన టి. జి. విశ్వ ప్రసాద్, కె. ఎల్. దామోదర్ ప్రసాద్
హైదరాబాద్, మార్చి 2026: మహిళలు క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) అధికారిక లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథి గా ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు టి.జి. విశ్వ ప్రసాద్, సినీ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ డైరెక్టర్ & అలా మొదలైంది సినిమా ఫేమ్ స్నిగ్ధా తో పాటు ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, కమ్యూనిటీ కనెక్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ సందీప్ వర్మ, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ పాల్గొని కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లా వీ ఎన్ రోజ్ వేదికగా జరిగింది. ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతమైన మహిళలను ఒకే…
Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad
Hyderabad, March 2026: The official logo of the Women’s Cricket League (WCL), organized with the aim of encouraging greater participation of women in sports, was unveiled in a grand event. Renowned film producer and founder of People Media Factory T.G. Vishwa Prasad and film producer K.L.Damodar Prasad attended the event as chief guests and conveyed their best wishes. The logo was unveiled in the presence of Women’s Cricket League Director and ‘Ala Modalaindi’ fame Snigdha, along with special guests Bigg Boss fame Sri Satya, Community Connect Sports Director Sandeep Varma,…
కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది : టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ
•కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం •బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే •వెబ్సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం వైసిపి పేటెంట్ హక్కులు, ఫేక్ బ్రతుకులు మీవి మావి కావు •రాజధాని అంశంలో ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పా, ఈరోజు అదే చెప్తున్నా * 33 రోజులు నన్ను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారు అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదు * కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు •వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్, సాక్షి ఛానల్కి 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు •వైసిపి ప్రభుత్వ హయంలో భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్లతో 3…
‘సరస్వతి’ కథ చెప్పడానికి ధైర్యం కావాలి : : ప్రీరిలీజ్ ఈవెంట్ లో శరత్ కుమార్
వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ విమెన్ పవర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటిగా వరలక్ష్మీ విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని. సరస్వతి లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి. స్త్రీలని…
Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment
The Advance India Initiative, in strategic partnership with Kingswell and Svyasys, successfully brought together leading HR professionals, industry experts, and organizational leaders in Hyderabad on 20 February 2024 for a high-impact dialogue focused on India’s workforce transformation, digital sovereignty, and long-term economic leadership. Led by Founder Ms. Surabhi, the initiative reflects a vision rooted in national progress, social responsibility, and economic empowerment. Known as a passionate patriot and visionary leader, Ms. Surabhi has consistently demonstrated an unwavering commitment to contributing to society through initiatives focused on employment generation, skill development,…
ప్లంబెక్స్ ఇండియా 2026: భారతదేశంలోనే అతిపెద్ద నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ప్రదర్శన బెంగళూరుకు రానుంది
సుస్థిర నీటి నిర్వహణ, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఆవిష్కరణలకు భారతదేశ దృష్టిని బలపరుస్తూ బెంగళూరు, 23 ఫిబ్రవరి 2026: ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (IPA) గర్వంతో ప్రకటిస్తోంది कि ప్లంబెక్స్ ఇండియా 2026, దేశంలోని ప్రముఖ నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఉత్పత్తులు మరియు సాంకేతికతల ప్రదర్శన, 2026 ఏప్రిల్ 16 నుండి 18 వరకు బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (BIEC), బెంగళూరులో నిర్వహించబడుతుంది. ప్లంబెక్స్ ఇండియా 2026 కు భారత ప్రభుత్వం యొక్క రెండు ముఖ్య మంత్రిత్వ శాఖలు — హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (MoHUA) మరియు జల్ శక్తి మంత్రిత్వ శాఖ (MoJS) మద్దతు ఇస్తున్నాయి. ఇది జాతీయ నీటి భద్రత, పారిశుధ్యం మరియు సుస్థిర నగర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. ప్లంబెక్స్ ఇండియా తన…
Plumbex India 2026: India’s Largest Exhibition on Water, Sanitation and Plumbing Heads to Bengaluru
Strengthening India’s Vision for Sustainable Water, Sanitation and Plumbing Innovation BENGALURU, 23rd February 2026: The Indian Plumbing Association (IPA) proudly announces that Plumbex India 2026, the nation’s premier exhibition for water, sanitation, and plumbing products and technologies, will be held from 16th to 18th April 2026 at the Bangalore International Exhibition Centre (BIEC), Bengaluru. Plumbex India 2026 is supported by two key Ministries of the Government of India — the Ministry of Housing and Urban Affairs (MoHUA) and the Ministry of Jal Shakti (MoJS) — reinforcing its alignment with national…
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి.
విశాఖపట్నంలో జరిగిన Women Ayurveda Parishad Conference–2026 (WAPCON–2026) దేశంలో తొలి జాతీయ మహిళా ఆయుర్వేద పరిషత్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆయుష్ శాఖ మద్దతుతో “స్వస్థ నారి – శశక్త భారత్” అనే థీమ్తో జరిగిన ఈ కాన్ఫరెన్స్ ఆరోగ్యవంతమైన మహిళ బలమైన కుటుంబం, సుస్థిర సమాజం, శక్తివంతమైన దేశానికి పునాది అనే సందేశాన్ని ఇచ్చింది.ఈ సదస్సులో మహిళల బహుముఖ పాత్ర, నాయకత్వం, అలాగే వారు ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య సవాళ్ల ( హార్మోనల్, మానసిక ఆరోగ్యం మొదలైనవి)పై నిపుణులు చర్చించారు. మహిళా ఆరోగ్యం మెరుగు పడితే భవిష్యత్తు తరాల సౌఖ్యం, పిల్లల విద్యా పురోగతి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రత అన్నీ సుస్థిరంగా బలపడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అవలంబించినప్పుడే సమాజంలో సమానత్వం, న్యాయం,…
31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్: శంకర్పల్లి రోడ్లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు (వాలెడిక్టరీ) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తాండూరుకు చెందిన ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్ అనుబంధ సంస్థ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నాగ్పూర్లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ శ్రీ పంకజ్ కుల్ష్రేష్ఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గనుల చీఫ్ కంట్రోలర్ డా. వై.జి. కాలే, దక్షిణ మండల గనుల కంట్రోలర్ శ్రీ శైలేంద్ర కుమార్, ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్) సీఈఓ & నామినేటెడ్ ఓనర్ శ్రీ సుకురు రామారావు, ఏవీపీ మైన్స్ & జియాలజీ శ్రీ భాను ప్రకాష్ భట్నాగర్,…
