అక్కినేని నాగేశ్వరరావు జీవితం, నటన రెండు నేటితరాలకు పాఠ్య గ్రంథాలని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్,ఆదర్శ ఫౌండేషన్, ఆర్ ఆర్ ఫౌండేషన్ నిర్వహణలో తెలంగాణా భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో అక్కినేని జీవన సాఫల్య పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడుతూ మీడియాలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న వారికి దీక్ష, నిబద్ధత అవసరం అన్నారు. తర్వాత ప్రముఖ దూరదర్శన్ సీనియర్ న్యూస్ రీడర్,నంది అవార్డు గ్రహీత, హైదరాబాద్ సమయ్ హిందీ డైలీ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్లు బైసా దేవదాస్, వినాయక రావు,హనుమంత్ రావు,ఇమంది రామారావు,…
Category: Entertainment
Akkineni Media Excellence Award-2024 given to senior film actress Manimahesh
Dr. Padma Vibhushan. Akkineni centenary celebrations The award was handed over by Chinnareddy, Vice President of the Planning Society Afterwards, a grand honor will be presented.. a memento Manimahesh remembers his association with cinema Mani thanked him for the honor Hyderabad, 28 September (Tollywood Times): Padmavibhushan Dr. was grandly organized by Telangana Department of Language and Culture, Srutilaya Arts Academy on Saturday at Thyagaraya Ganasabha in the presence of Athiratha Maharathus. Senior film actress Manimahesh SEAL received the Shrutilaya Akkineni Media Excellence Award – 2024 during Akkineni’s centenary celebrations. State…
సీనియర్ సినీనటి మణిమహేష్ కు ‘అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్-2024’ ప్రదానం
ఘనంగా పద్మ విభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకలు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అనంతరం ఘనంగా సన్మానం.. మెమెంటో అందజేత సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నమణిమహేష్ తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకున్న మణి తెలంగాణా భాషా సంస్కృతిక శాఖ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం త్యాగరాయ గానసభలో అతిరథమహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన పద్మవిభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకల కార్యక్రమంలో సీనియర్ సినీనటి మణిమహేష్ సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్ – 2024 అందుకున్నారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పుష్ప గుచ్చాలు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీనటి మణిమహేష్…
సినీ జర్నలిస్ట్, పీఆర్వో తేజస్వి సజ్జాకు సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్ ప్రదానం
ఘనంగా పద్మవిభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకలు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అనంతరం ఘనంగా సన్మానం.. మెమెంటోల అందజేత సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తేజస్వి సజ్జా తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకున్న తేజస్వి తెలంగాణా భాషా సంస్కృతిక శాఖ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం త్యాగరాయ గానసభలో అతిరథమహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన పద్మవిభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకల కార్యక్రమంలో సీనియర్ సినీ జర్నలిస్ట్, పీఆర్వో తేజస్వి సజ్జా సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్ – 2024 అందుకున్నారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పుష్ప గుచ్చాలు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా…
Cine Journalist, PRO Tejaswi Sajja awarded Seal Well – Srutilaya Akkineni Media Excellence Award
Dr. Padmavibhushan. Akkineni centenary celebrations The award was handed over by Chinnareddy, Vice President of the Planning Society After that, a grand honor.. Mementos were presented Tejaswi Sajja recalls his association with cinema Tejashwi thanked him for the honor Hyderabad, 28 September (Tollywood Times): Padmavibhushan Dr. was grandly organized by Telangana Department of Language and Culture, Srutilaya Arts Academy on Saturday at Thyagaraya Ganasabha in the presence of Athiratha Maharathus. Senior Film Journalist, PRO Tejaswi Sajja SEAL WELL – Received Srutilaya Akkineni Media Excellence Award – 2024 during Akkineni Centenary…
‘విశ్వం’ ఇద్దరికీ పరీక్షే!
మాచో స్టార్ గోపీచంద్ , దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ‘విశ్వం’ ఇటీవల విడుదలైన టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ భారీ బ్జడెట్ మూవీని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ విూడియా పతాకాలపై వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు. గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’లో ఫస్ట్ సింగిల్ ’మొరాకో మగువకు’ అనే పాట చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన ‘విశ్వం’ టీం మంగళవారం ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ‘మొండి తల్లి…
ధనుష్ మూవీలో అర్జున్రెడ్డి భామ!
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్లలో ఒకడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ రీసెంట్గా ‘రాయన్’తో బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్న ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటిస్తోన్న కుబేర షూటింగ్ దశలో ఉంది. ఇక ప్రస్తుతం ఇడ్లీ కడై టైటిల్తో రాబోతున్న సినిమా కూడా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజా వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అర్జున్ రెడ్డి భామను ధనుష్ సిల్వర్ స్క్రీన్పై ఎలా ప్రజెంట్…
మహేశ్బాబు గెటప్ను రాజమౌళి పట్టించుకోలేదా ?
‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి, హీరో మహేష్బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న చిత్రం 2025, జనవరిలో సెట్స్ విూదకు వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్లో వున్నారు. మహేష్ కూడా రాజమౌళి చిత్రంలో కనిపించబోయే మేకోవర్ పనిలో వున్నాడు. ఈ చిత్రంలో ఈ సూపర్స్టార్ గుబురు గడ్డం, లాంగ్హెయిర్తో కనిపించబోతున్నాడు. ఇటీవల పలు వేడుకల్లో మహేష్ ఇదే లుక్లో విూడియాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మహేష్ను ఆలుక్లో చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలో తమ హీరో లుక్ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల్లో…
టిక్కెట్ల పెంపు కేవలం పదిరోజులే … ‘దేవర’ మూవీ టిక్కెట్ల ధరలపై హైకోర్టు
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ’దేవర’ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. ఈ సినిమా టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. 14 రోజుల వరకు ఉన్న అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను విచారించిన కోర్టు పిటీషనర్ వాదనతో ఏకీభవించింది. ఈ సినిమా కోసం టికెట్ల ధరల పెంచాలని ‘దేవర’ మూవీ టీమ్ ప్రభుత్వాన్ని కోరగా.. దీనికి అనుమతినిస్తూ.. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు అలాగే సింగిల్…
ఓటిటిలోకి వచ్చేసిన ‘భలే ఉన్నాడే’
ఇటీవల ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామి’ అంటూ వరుస చిత్రాలతో పలకరించిన రాజ్ తరుణ్ తాజాగా నటించిన ‘భలే ఉన్నాడే’ సినిమా పక్షం రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘గీత సుబ్రహ్మణ్యం’ సిరీస్తో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు శివ సాయి వర్ధన్ ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. మనీషా కందుకూర్ హీరోయిన్గా నటించగా అభిరామి, హైపర్ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్, గోపరాజు రమణ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. రాధ (రాజ్తరుణ్) వైజాగ్లోని ఓ మధ్యతరగతి కుర్రాడు.శారీ డ్రేపర్ (ఫంక్షన్లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్ ఉద్యోగి. కృష్ణ (మనీషా కంద్కూరు) మోడ్రన్ గర్ల్. ప్రేమ,…
