Melodious love song from ‘Varudu Kaavalenu’ starring Naga Shaurya and Ritu Varma has released.

melodious love song from 'Varudu Kaavalenu' starring Naga Shaurya and Ritu Varma has released.

Penned by Ace Lyricist Sirivennela Seetharaama Sastrysung by Chinmayee is a heart warming melody.Prestigious production house Sitara Entertainments is producing the movie Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma has release the song today(22-9-2021).This song gives the feel that it’s a blend of Music and literature with heartful vocals.“Manasulone Nilichipoke Maimarapula Madhurima pedavidaati velikiraaka bedhurendhuke hrudayamaa enninaallilaa ee dobhoochula samshayam anni vaipula venutharimey ee sambaram “ another song from the pen of Ace lyricist Sirivennela Seetharaama Sastry with the vocals of Chinmayee added life to the Soulful song composed…

‘వరుడు కావలెను‘ నుంచి నాగ శౌర్య-రీతువర్మల ప్రేమగీతం విడుదల

melodious love song from 'Varudu Kaavalenu' starring Naga Shaurya and Ritu Varma has released.

సిరివెన్నెలసీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన మధురమైన సాహిత్యం -గాయని చిన్మయి ఆలపించిన సుమధురమైన గీతం – సంగీత, సాహిత్యాల కలబోత ఈ వీడియో చిత్రం ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేడు (22-9-2021) ‘వరుడు కావలెను‘ యూనిట్ చిత్రంలోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమపెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమాఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయంఅన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం” అంటూ సాగే ఈ మధురమైన సాహిత్యం ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది.”గాయని చిన్మయి…

ఈ నెలలోనే ‘నీ జతగా’ విడుదల

ee nelalone 'neejathagaa' telugu movie relese

శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్ పై,  భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితర తారాగణంతో భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న సినిమా “నీ జతగా”….ఈ చిత్రం  ఈ సెప్టెంబర్ లో  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ భమిడిపాటి వీర మాట్లాడుతూ .. మా టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభిచింది, అలాగే మా మూవీ లోనిసాంగ్స్ అనంత్ శ్రీరామ్ గారు రాయటం అలాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి మా ధన్యవాదములు అని తెలిపారు. అలాగే మా మా పాడిన అనురాగ్ కులకర్ణి కి కూడా ధన్యవాదాలు అని తెలిపారు.ప్రొడ్యూసర్ రామ్.బి మాట్లాడుతూ……

రామసత్యనారాయణ దారి నిర్మాతలందరికీ ఓ చక్కని రహదారి

jaathiyarahadhaari successmeet

-‘జాతీయ రహదారి’ అభినందన వేడుకలో అతిధులు భీమవరం టాకీస్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నరసింహనంది దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘జాతీయ రహదారి’ ప్రేక్షకుల ఆదరణతోపాటు… విమర్శకుల ప్రశంసలు పొందడం తెలిసిందే. ముఖ్యంగా… నిర్మాతగా తుమ్మలపల్లికి ఇది 101వ చిత్రం కావడం, ఫిల్మ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోవడంతోపాటు… కె.రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, బి.గోపాల్, వి.వి.విజయేంద్రప్రసాద్, వి.వి.వినాయక్ వంటి లబ్ధ ప్రతిష్టుల మెప్పు పొందడాన్ని పురస్కరించుకుని భారత్ ఆర్ట్స్ అకాడమీ. ఎ.బి.సి.ఫౌండేషన్ సంయుక్తంగా అభినందన సభ నిర్వహించాయి. భారత్ ఆర్ట్స్ అకాడమి సారధి లయన్ కె.వి.రమణారావు సారధ్యంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, చిత్ర సమర్పకులు-సంధ్య, మోషన్ పిక్చర్స్ అధినేత…

వెంక‌టేష్‌ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో నెట్ ఫ్లిక్స్ భారీ ప్రాజెక్ట్ ‘రానా నాయుడు’

nETFLIX ANNOUNCES ‘RANA NAIDU’ STARRING SUPERSTARS RANA DAGGUBATI AND VENKATESH DAGGUBATI

ఐకానిక్ రే డోనోవన్ కథ నుంచి తీసుకున్న ఈ ‘రానా నాయుడు’లో మొదటిసారిగా రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కలిసి నటించబోతోన్నారు. సెప్టెంబర్ 22, 2021 : బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఎప్పుడైనా అత్యవసర సాయం ఏర్పడితే ఎవరికి ఫోన్ చేస్తారో? అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? దానికి సమాధానం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉంది. అదే రానా నాయుడు. ఆయన ఎలాంటి సమస్యను అయినా సరే ఇట్టే పరిష్కరించగలరు. దగ్గుబాటి హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తే అది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు పండుగే. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ పట్టేసింది. బాహుబలి భళ్లాల దేవ అకా రానా దగ్గుబాటి, అతని బాబాయ్ సూపర్…

NETFLIX ANNOUNCES ‘RANA NAIDU’ STARRING SUPERSTARS RANA DAGGUBATI AND VENKATESH DAGGUBATI

nETFLIX ANNOUNCES ‘RANA NAIDU’ STARRING SUPERSTARS RANA DAGGUBATI AND VENKATESH DAGGUBATI

Adapted from the iconic show ‘Ray Donovan’, the series will see the charismatic duo together for the first time on-screen Ever wondered who is on Bollywood celebs speed-dial list? Netflix has the answer – Raina Nadu! After all, there is no problem that he can’t ‘fix’. Two superstars, a powerful, action-packed story about the lives of the rich and famous, and Netflix – that’s THE recipe for an interesting watch! Adding more sizzle to this is the never seen before coming together of megastars. For the first-time ever, Baahubali’s Balaldev…

విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ చిత్రం ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) సెట్‌లో నందమూరి బాలకృష్ణ

balakrishna Visits The Sets Of Vijay Deverakonda’s Pan India Film LIGER (Saala Crossbreed)

విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ చిత్రం లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నారు. విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు చేస్తున్నారు.షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ముఖ్య అతిథి సెట్‌లోకి అడుగుపెట్టారు. నటసింహ నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్‌కు వచ్చారు. గోవాకు దగ్గర్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో లైగర్ సెట్‌లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ.లైగర్ సెట్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్‌ మీద బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి…

Balakrishna Visits The Sets Of Vijay Deverakonda’s Pan India Film LIGER (Saala Crossbreed)

balakrishna Visits The Sets Of Vijay Deverakonda’s Pan India Film LIGER (Saala Crossbreed)

Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is currently being shot in Goa. The makers are filming action sequences on Vijay Deverakonda and foreign fighters in this lengthy schedule.Meanwhile, the team has a special guest on sets today. None other than Natasimha Nandamuri Balakrishna visited the sets, as shooting of his ongoing flick Akhanda is taking place in a nearby location in Goa.Balakrishna is all praises for the makers as he is spellbound by the grandness of the set.…

దర్శకుడు రమేష్ వర్మ విడుదల చేసిన ‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్

mounam telugu movie tralior relesed

లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రం “మౌనం”. పారా సైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రానికి “వాయిస్ ఆఫ్ సైలెన్స్” అన్నది ట్యాగ్ లైన్. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా… “మల్లెపువ్వు” ఫేమ్ మురళి-“బిగ్ బాస్” ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు.“మణిరత్నం” మౌనరాగం తరహాలో… తన మిత్రుడు మురళి నటించిన “మౌనం” మంచి విజయం సాధించాలని రమేష్ వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ… “మౌనం” కూడా కొన్ని సందర్భాల్లో…

కాలంతో ప్రయాణించిన మహానటుడు ‘అక్కినేని’

vaibhavangaa akkineni jayanthi vedukalu

వైభవంగా అక్కినేని 98వ జయంతి వేడుకలు ఘనంగా అక్కినేని – శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం సమాజంలో పాత్రికేయులు కీలక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి ప్రశంసించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తర తరాలుగా గుర్తు ఉండిపోతారని అయన అన్నారు. సోమవారం రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కోవిద సహృదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం లో అక్కినేని 98వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి గారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ వేగంగా స్పందిస్తూ సమాజానికి పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని, కోవిడ్ సమయం లో మరింత బాధ్యతగా వ్యవహరించి స్పూర్తి ని అందించారని అభినందించారు.సభాధ్యక్షులు…