శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై కట్ల ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని,సీనియర్ నటుడు సుమన్, బ్రహ్మాజీ,అలీ, చమ్మక్ చంద్ర, శివారెడ్డి, నటీనటులుగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ.డి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ప్లే, డైరెక్టర్).ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జీవిత, రాజశేఖర్లు స్క్రిప్ట్ను అందించి, ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్లపై కెమెరా స్విచ్ఆన్ చేయగా, పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యం.డి. ప్రశాంత్ కుమార్ గారు క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్లు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. చిత్ర నిర్మాత ఈ.డి.ప్రసాద్ మాట్లాడుతూ…కామెడీ, హర్రర్, సెన్సిబుల్ లవ్ స్టొరీ ఉన్న మంచి సబ్జెక్ట్ను దర్శకుడు రాజేంద్రప్రసాద్ చెప్పగానే…
Author: M.D ABDUL - Tollywoodtimes
దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ !!
చిత్రం : ‘బీస్ట్’ రచన- దర్శకత్వం : నెల్సన్ తారాగణం : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, అంకుర్ అజిత్ వికల్, రెడిన్ కింగ్స్లే తదితరులు సంగీతం అనిరుధ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస బ్యానర్ : సన్ పిక్చర్స్ నిర్మాత : కళానిధి మారన్ విడుదల : ఏప్రెల్ 13, 2022 ఇళయ దళపతి విజయ్ పానిండియా ‘మాస్టర్’ తర్వాత మరో పానిండియాగా ‘బీస్ట్’ దేశ విదేశ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ఒరిజినల్ దర్శకుడు మురుగదాస్ పారితోషికం తగ్గించుకోని కారణాన వూస్టింగ్ అయి, అతడి స్థానంలో దర్శకుడుగా నెల్సన్ బాధ్యతలు చేపట్టాడు. తమిళనాడులో విజయ్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వచ్చాయి. అయితే పానిండియా విడుదలగా ‘మాస్టర్’ విఫలమైంది. ఇతర తమిళ పానిండియాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘బీస్ట్’ పానిండియా తమిళ…
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘అనుష్క’ ట్రైలర్ లాంచ్
సుధారాణి క్రియేటివ్స్ పతాకంపై తేజస్, సౌజన్య శివ, జషిల్, శ్రీవల్లీ నటీ నటులుగా సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `అనుష్క`. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు తెలంగాణ ఫిలించాంబర్ లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“అనుష్క` ట్రైలర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. గతంలో సుదర్శ న్ రెడ్డి అనుష్క నటించిన `అరుంధతి` చిత్రానికి గ్రాఫిక్ విభాగంలో పని చేశాడు. ఆ అనుభవం, ఆ అభిమానంతో `అనుష్క` టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. కథా బలంతో ఈచిత్రం రూపొందింది. అన్నీ తానై ఎంతో కష్టపడ్డాడు. దర్శక నిర్మాత మా చాంబర్ మెంబర్ కావడంతో అన్నీ విధాలుగా సపోర్ట్ అందిస్తున్నాం. అంతా నూతన…
‘నర్మద’ షూటింగ్ ప్రారంభం!!
జెమిని, సౌమిక, సంహిత్ సిల్వర్ స్క్రీన్స్ బేనర్స్ పై మోహన్ వడ్లపట్ల సమర్పణలో డా.ఎమ్ ఆర్ సి చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నర్మద`. ఈ చిత్రంతో శుభాకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. జో శర్మ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఫిలించాంబర్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల క్లాప్ కొట్టగా నటుడు కాదంబర్ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని రమేష్, పద్మిని నాగవల్లి, రమ్య శ్రీ, పూజిత తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్ ఆర్ సి చౌదరి మాట్లాడుతూ…“దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నేను, ఆళ్ల రాఘవ, జెమిని వారు సంయుక్తంగా…
ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి రోజునే యాదగిరి జన్మ దినోత్సవం కావడం విశేషమనే చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ లోని సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శ్రీమతి ముత్యాలి, కూతురు అశ్విని, కుమారులు రితీష్, గౌతమ్, తల్లి సిరిసాల మారెమ్మ, తమ్ముడు సిరిసాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ మాట్లాడుతూ.. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, మీ ఈ జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యని స్నేహం మీది, అలాంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మదినోత్సవ వేడుక
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి రోజునే యాదగిరి జన్మ దినోత్సవం కావడం విశేషమనే చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ లోని సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శ్రీమతి ముత్యాలి, కూతురు అశ్విని, కుమారులు రితీష్, గౌతమ్, తల్లి సిరిసాల మారెమ్మ, తమ్ముడు సిరిసాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ మాట్లాడుతూ.. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, మీ ఈ జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యని స్నేహం మీది, అలాంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు
ధర్మ సంస్థాపన, లోకకల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం ఆ ఆదర్శమూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలి అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామం శ్రీరామనవమి పర్వదినాన నకిరేకల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం శ్రీరామనవమి పర్వదినాన నకిరేకల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పూజలు నిర్వహించారు. మెదటగా నార్కటపల్లి పట్టణంలోని SC కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో, నకిరేకల్ పట్టణంలోని శివాలయం నందు మరియు వెంకటేశ్వర ఆలయం నందు, మున్సిపాలిటీ పరిధిలోని 08వ వార్డులో, 09వ వార్డులోని అభయఅంజనేయ స్వామి ఆలయ నందు 11వ వార్డు నందు మరియు నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కల్యాణంలో…
శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం : ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్
ఆలేరు: సామాజిక విలువలను తూ.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ కీర్తించారు. ఆలేరు పోచమ్మ గుడి ఆవరణలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రామ చంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ దంపతులు స్వామివారి కల్యాణం ఘనంగా జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు బొట్ల పరమేశ్వర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు.…
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) vs యూనివర్సల్ XL చారిటీ క్రికెట్ మ్యాచ్
చదువుకొనే స్థోమత లేక మధ్యలోనే చదువును వదిలేస్తున్న పిల్లలు, సరైన సమయానికి రక్తం, వైద్యం దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఇలా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సేవలందిస్తుంది ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మరింత మంది బాధితులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు రావడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియాల్ వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూతనమైన కొన్సెప్టుతో స్టార్స్ తో కలసి ఆడేందుకు అవకాశం కలిపిస్తున్నారు..ఈ హీరోలతో అడాలి అనుకున్నవారు బిడ్డింగ్ లో పాల్గొని విన్ అయిన వారు యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు.ఆ తరువాత అమెరికాలోని…
సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ ప్రొడక్షన్ నెం.4 చిత్రం ప్రారంభం
పిట్టకథ చిత్రంతో ప్రతిభ గల హీరోగా నిరూపించుకున్న సంజయ్ రావ్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. మైక్ మూవీస్ సంస్థ తన ప్రొడక్షన్ నెంబర్ 4వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంతో డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రణవి మానుకొండ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును అందించగా, మిస్టర్ ప్రెగ్నంట్ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ నిచ్చారు. యువ హీరో సొహైల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా. ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి…
