* జూన్ 13 వరకు ఉచితంగా ఎంట్రీలు పంపే అవకాశం * జూన్ 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో అవార్డుల ప్రధానోత్సవం చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని “టీఎఫ్సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” ను టీఎఫ్సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను ఔత్సాహిక దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పంపవచ్చు. ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా…
Author: M.D ABDUL
‘విశ్వంభర’కు మోక్షం ఎప్పుడు? .. కొత్త రిలీజ్ ప్లాన్పై క్లారిటీ లేదు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా, తాజా పరిస్థితుల ప్రకారం అది కష్టంగానే కనిపిస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హరి గౌర బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు, ఈ సినిమా ఓటీటీ డీల్ను ముగించడం మేకర్స్కు పెద్ద సవాలుగా మారింది. విఎఫ్ఎక్స్ షాట్స్ పూర్తికాగానే ఫైనల్ ఎడిటింగ్ను లాక్ చేసి, టాప్ డిజిటల్ సంస్థలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయిన తర్వాతే అధికారిక విడుదల తేదీపై స్పష్టత రానుంది. ప్రస్తుతానికైతే ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ ప్లాన్పై క్లారిటీ లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు…
కార్యదీక్షా పరుడు..వివాద రహితుడు కొండపనేని ఉమామహేశ్వరరావు
* ఏపీ ఎఫ్.డి.సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కొండపనేని ఉమామహేశ్వరరావుకు ఫిలింక్రిటిక్స్ సత్కారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్షుడిని కార్యవర్గాన్ని నియమించిన విషయం విదితమే. కాగా అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా సీనియర్ పాత్రికేయులు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుడైన కొండపనేని ఉమామహేశ్వరరావుని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ పాలక వర్గం ఆయనను ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ నందు శుక్రవారం నాడు ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు జి.ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి పుష్ఫగుచ్చాన్ని ఇవ్వగా .. సీనియర్ సభ్యలు ఎ.బాలిరెడ్డి, కె. వెంకటేశ్వరరావులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్…
ఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం
ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగాఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం బొకేతో, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ “ఏపీలో సినీ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఏపీలో నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహి స్తాము’ అని తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని భరత్ భూషణ్ తెలిపారు. చైర్మన్ భరత్…
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా : హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కృష్ణారెడ్డి రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత హీరోగా నా సినిమా టీజర్ లాంచ్కు రావడం ఆనందంగా వుంది. కమలాకర్ గారు ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్టైనర్ చేద్దామని చెప్పారు. నేను వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. నాగేశ్వర్ రెడ్డి గారు దర్శకుడు…
కెరీర్ గాడిన పడేదెప్పుడు?
టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న షాలిని కచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొన్ని సినిమాలకే పరిమితం అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించి మెప్పించిన షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. దాంతో ఆఫర్స్…
‘పెద్ది’లో రామ్ చరణ్ నటవిశ్వరూపం చూస్తారు : డీవోపీ రత్నవేలు ఇంటర్వ్యూ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు, విజువలైజేషన్ ఎలా ఉండింది? -బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా…
Mythological Thriller ‘Trikaal’ Starring Shraddha Das Set for Worldwide Release on May 28
▪️ A mythological fictional thriller based on the hidden spiritual secrets of Sanatana Dharma ▪️ High-quality VFX and grand visuals are the major highlights ▪️ Trailer and songs receive tremendous response, raising expectations ▪️ Worldwide release by Chaganti Production LLP ▪️ Music by Harshavardhan Rameshwar adds strength to the film The mythological fictional thriller Trikaal, inspired by the spiritual mysteries hidden within Indian Sanatana Dharma, is all set for a worldwide theatrical release on May 28. Popular actress Shraddha Das plays the lead role in the film, while Master Mahendran,…
మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’
▪️ సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ▪️ హై క్వాలిటీ VFX, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ▪️ ట్రైలర్, పాటలకు భారీ స్పందన.. పెరిగిన అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్వైడ్ రిలీజ్ ▪️ సినిమాకు హైలైట్గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల…
‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. సమంత మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ ఎదురు కాలేదు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా…
