భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, మైథలాజికల్ విజువల్ కావ్యంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తుండగా, దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. భగవాన్ శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లంకేశ్వరుడిగా కన్నడ రాకింగ్ స్టార్…