Ram Charan, the internationally acclaimed actor, has once again brought pride to India in the remarkable year of 2023. Alongside his extraordinary performance in the film RRR, which garnered immense global acclaim, he has forged deeper connections with his extensive fan base worldwide. Ram Charan has been selected as the esteemed representative of the Indian Film Industry, attending the G20 Summit – Tourism Working Group Meeting in Srinagar. In this prestigious role, he showcased his personal experiences and highlighted India’s potential to become one of the world’s leading filming destinations.…
Year: 2023
జూన్ 2న ‘ఐక్యూ’ (పవర్ అఫ్ స్టూడెంట్) విడుదల
ఇది ఒక బ్రెయిన్ కు సంబందించిన సినిమా. మేధావి అయిన అమ్మాయి మెదడును అమ్మడానికి వాళ్ళ ప్రొఫెసర్ ఎలా ప్లాన్ చేశాడు దాని ద్వారా జరిగిన పరిణామాలు ఏంటి అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా “ఐక్యూ” (పవర్ అఫ్ స్టూడెంట్). కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దుబాయ్, యు.కె, యు. యస్. ఏ, నేపాల్ లలో గ్రాండ్ విడుదలకు సిద్దమైన సందర్బంగా… చిత్ర నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ.. యూత్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ యూనిక్ పాయింట్ తో తెరకెక్కిన ఈ…
TFCC Nandi Awards invitation brochure launched by Actor Ali
It is known to all of us that the ‘TFCC Nandi Awards South India 2023’ celebrations will be grandly organized on August 12 at the World Trade Center in Dubai in the presence of 13 jury members under the auspices of the ‘Telangana Film Chambers of Commerce’ with the support of the two Telugu states’ governments. Recently, this Nandi Awards invitation brochure was released in a grand manner at the Film Chamber in Hyderabad. Andhra Pradesh Electronic Media Adviser, Actor Ali, Producer Council Secretary Prasanna Kumar participated as Chief Guests…
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
సీనియర్ నటుడు శరత్ బాబు (71) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో గత నెలరొజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన నేడు సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.. టాలీవుడ్లో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. ఈ రోజు సీనియర్ నటుడు శరత్ బాబు కన్ను మూశారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.300కి పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా 70 చిత్రాలు చేశారు.శరత్ బాబు మరణ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత…
ఆగస్టు 12న దుబాయ్ లో జరిగే టీఎఫ్సీసీ ‘నంది’ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను విడుదల చేసిన నటుడు ఆలీ
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహాయ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో `టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు ఆగస్టు 12 న దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వటైజర్, నటుడు ఆలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ మిట్టపల్లి సురేందర్, పల్లె లక్ష్మణ్ గౌడ్,…
Lahari Films and Chai Bisket Films Mem Famous Bestowed With U/A Censor Certificate
Lahari Films and Chai Bisket Films collaborated for the second time for the wholesome village fun drama Mem Famous! that marks the directorial debut of Sumanth Prabhas who also played the lead role. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other lead cast of the movie produced by Anurag Reddy, Sharath, and Chandru Manoharan. Meanwhile, the movie which is carrying a positive buzz has completed its censor formalities and the movie is bestowed with U/A certificate. 2:29:59 is the runtime locked for the movie, which includes the…
‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్
లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం. మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు. పాజిటివ్ బజ్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్టైమ్ లాక్ చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా…
పూజా కార్యక్రమాలతో ‘చండిక’ చిత్రం ప్రారంభం
నిజ జీవితంలో ఒక ఆత్మ చుట్టూ జెరిగిన వస్తావా సంఘటనలతో అల్లిన బలమైన సన్నివేశాలు కలిగిన హారర్ ఫిలిం ని “కోటిపల్లి ప్రొడక్షన్” సంస్థ యొక్క రెండొవ చిత్రంగా ‘చండిక ‘రూపొందితుంది . అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ చిత్రం ఈరోజు మా సంస్థ ఆఫీస్ యందు పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి , ఈ చిత్రాన్ని కోటిపల్లి ప్రొడక్షన్ నిర్మిస్తుండగా , రచయిత దాసరి వెంక్కటేష్, సంగీతం చేతన్ వి .ఎన్ , ఎడిటర్ మనగ శ్రీనివాస్ , కో డైరెక్టర్ దేవ్ తణుకు, కథ నిర్మాత కె .వి పాపా రావు , స్క్రీన్ ప్లే దర్శకత్వం తోట కృష్ణ, సెల్ : 9291756865.
‘జస్ట్ ఏ మినిట్’ టీజర్కు చక్కని స్పందన!
అభిషేక్ పచ్చిపాల, నాజియాఖాన్, వినీషా, ఇషిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంతో కలిసి డా.ధర్మపురి ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్ణస్ యశ్వంత్ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనుల్లో ఉంది. ఇటీవల ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు చక్కని ప్రశంసలు అందించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మక చిత్రమిది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో ప్రేక్షకాదరణ పొందిన అభిషేక్ పచ్చిపాల ఇందులో హీరోగా చక్కని నటన కనబర్చారు. ఆయన సినిమా సినిమాకు డిఫరెంట్ జానర్ కథలు ఎంచుకుంటున్నారు. ‘ఏడు చేపల కథ’తో ఎంటర్టైన్మెంట్,…
Shirley Setia Receives Prestigious The Rising star of the year Award at Mumbai Achievers Awards 2023
The prestigious Mumbai Achievers Awards 2023 witnessed a glorious moment as the immensely talented and versatile artist, Shirley Setia, was honored with an esteemed award. Recognized for her exceptional contributions to the field of entertainment, Shirley Setia captivated hearts worldwide through her melodious voice and captivating performances. Her presence at the event added an extra layer of glamour and excitement. The Mumbai Achievers Awards, which focuses on acknowledging individuals who have excelled in various sectors, proudly presented Shirley Setia with this well-deserved accolade. Her dedication, passion, and relentless pursuit of…
